AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 22 February 2018

చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి 2018 నెల మొత్తం

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న


Heartfully Presented By

AIMS DARE TO SUCCESS

MADE IN INDIA

⏬Telegram Channel ⬇

https://t.me/AIMSDARETOSUCCESS

💡YouTube Channel 🔗

AIMS DARE TO SUCCESS

https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1

⌛ Web Sites ⏰

👀 For All Competitive Exams Study Material 👀

https://www.aimsdaretosuccess.blogspot.com

👇 For Mathematics Study Material 👇

https://www.aimsdts.blogspot.com

🔦 For Any Queries 🔭

aimsdaretosuccess@gmail.com

If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups

Joy of sharing is Caring & Helping


చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి 2018 నెల మొత్తం

ఫిబ్రవరి 1 2018



సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత తీర రక్షక దళం ఏర్పాటు.1977భారత తీర రక్షక దళం ఏర్పాటయింది. ఈరోజున భారత తీర రక్షక దళ దినోత్సవం జరుపుకుంటారు.
అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది.2003అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జువ్వాడి గౌతమరావు1929భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)
వెల్చేరు నారాయణరావు,1933ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు పండితుడు.
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె1936ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
బొజ్జి రాజారాం1945కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్తగా ప్రసిద్ధుడు.
సుధాకర్1956ప్రముఖ తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత.
బ్రహ్మానందం,1956ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
నాగసూరి వేణుగోపాల్,1961సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
అంథోనీ పీటర్ కిశోర్1965అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు.
అజయ్ జడేజా1971భారత క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కల్పనా చావ్లా.2003ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
రణబీర్ సింగ్ హుడా2009భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
జోలెపాళ్యం మంగమ్మ2017ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925)

ఫిబ్రవరి 2 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ1970ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం----తొలిసారిగా ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని 1997 లో ఫిబ్రవరి 02 న జరిపారు.నాటి నుండి ప్రతియేటా ఈ దినోత్సవం జరుగుతోంది . ఒక్కొక్క సంవత్సరము ఒక కొత్త అంశం మీద దృష్టి పెడుతూ ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి1863ప్రముఖ తెలుగు రచయిత. (మ.1940)
మోటూరి సత్యనారాయణ1902దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు
గిడుగు లక్ష్మీకాంతమ్మ1903లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు
కుంటిమద్ది శేషశర్మ1913ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు
తిక్కవరపు పఠాభిరామిరెడ్డి1919ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)
తిమ్మావజ్జల కోదండ రామయ్య1925మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం,
బి. రాధాబాయి ఆనందరావు1930భారత పార్లమెంటు సభ్యురాలు.
ఎస్. వి. రామారావు1940ప్రముఖ తెలుగు సినీ రచయిత.
జె.భాగ్యలక్ష్మి1940ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
రావాడ సత్యనారాయణ1911ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు
ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి1916ప్రముఖ కవి, పండితులు.
కోపల్లె హనుమంతరావు1922జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880)
వేదుల సూర్యనారాయణ శర్మ1999‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
అట్లూరి పుండరీకాక్షయ్య2012తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925)

ఫిబ్రవరి 3 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
తమ్మర గణపతిశాస్త్రి.1923నిజాం విమోచనోద్యమకారుడు
ద్యుతీ చంద్1994భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఉడ్రోవిల్సన్.1924అమెరికా మాజీ అధ్యక్షుడు
విలియం డి.కూలిడ్జ్1975అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
కె. చక్రవర్తి2002ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
బలరామ్ జక్కర్2016ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)

ఫిబ్రవరి 4 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్.2007భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.
వరల్డ్ క్యాన్సర్ డే,----కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి మరియు దాని నివారణ, గుర్తింపును మరియు చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తించారు.ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మాడభూషి అనంతశయనం అయ్యంగారు1891స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు
మఖ్దూం మొహియుద్దీన్1908ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
బెళ్లూరి శ్రీనివాసమూర్తి1910సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు
బిర్జూ మహరాజ్.1938కథక్ కళాకారుడు
రాకేష్ శుక్లా1948భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు
డాక్టర్ రాజశేఖర్1962ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు
శేఖర్ కమ్ముల1972ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మునిమాణిక్యం నరసింహారావు1973తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది
డి.ఎస్.కొఠారి.1993ప్రముఖ భారత విద్యావేత్త

ఫిబ్రవరి 5 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం1884హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం ఈరోజున జరిగింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
గరికపాటి రాజారావు1915ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963)
షేక్ నాజర్1920"బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (ఫిబ్రవరి 5, 1920 - ఫిబ్రవరి 22, 1997) బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకులముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5 వ తేదీన షేక్‌ మస్తాన్‌, బీబాబీలకు దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి".ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
ఏ.సి.జోస్1937మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్‌. (మ.2016)
కోదండరాం1955విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్1679డచ్ కవి మరియు నాటక రచయిత. (జ.1587)
వట్టికోట ఆళ్వారుస్వామి1961ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)
బెళ్లూరి శ్రీనివాసమూర్తి1988రాయలసీమ కవికోకిలగా ప్రసిద్ధి చెందిన కవి. (జ.1910)
ఎ.జి.కృష్ణమూర్తి2016ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (జ.1942)

ఫిబ్రవరి 6 2018


సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
సింగపూరు పట్టణాన్ని కనుగొన్న సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్.1819సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించిన ఎలిజబెత్ II1952విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్.2000ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్1890బాద్షా ఖాన్ గా సరిహద్దు గాంధీ గా పేరుగాంచాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను "ఖుదాయీ ఖిద్మత్‌గార్" (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్ కు చెందిన రాజకీయ మరియు ధార్మిక నాయకుడు.భారత విభజనకు తీవ్రంగా వ్యతిరేకించినవాడు. భారత రాజకీయనాయకులతో కలసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశ రాజకీయనాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీతో కలసి పోరాటం సలిపాడు
విలియం పి. మర్ఫీ1892రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త.
జే.రామేశ్వర్ రావు1923వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998)
భమిడిపాటి రామగోపాలం1932ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)
కె.వి.కృష్ణకుమారి1947ప్రముఖ రచయిత్రి.
కావలి ప్రతిభా భారతి1956రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జోసెఫ్ ప్రీస్ట్‌లీ1804జోసెఫ్ ప్రీస్ట్‌లీ (మార్చి 13, 1733 — ఫిబ్రవరి 6, 1804) 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్‌ డయాక్సైడు ను కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్‌ మోనాక్సైడు, నైట్రస్‌ ఆక్సైడు (లాఫింగ్‌ గ్యాస్‌) లను కూడా ఈయనే ఆవిష్కరించారు.
శ్యామశాస్త్రి1827ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (జ.1762)
సూరి భగవంతం1889ప్రముఖ శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909)
దామెర్ల రామారావు1925ప్రముఖ చిత్రకారుడు
మోతిలాల్ నెహ్రూ1931మోతీలాల్ నెహ్రూ(మే 6, 1861 – ఫిబ్రవరి 6, 1931). భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు.మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు, తండ్రి 'గంగాధర్' ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు.నెహ్రూ, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు నుండి బారిష్టరు డిగ్రీను పొందాడు. భారత జాతీయ కాంగ్రస్ కు చెందిన మధ్యేయవాద, ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాడు. మోతీలాల్, స్వరూప్ రాణీని వివాహమాడాడు.
ప్రతాప్ సింగ్ ఖైరాన్1965పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
దీవి రంగాచార్యులు1976సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898)
కల్పనా రాయ్2008తెలుగు హాస్యనటి. (జ.1950)
ఆత్మారాం భెండే2015ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు

ఫిబ్రవరి 7 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.1992ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో ఈరోజునే చేరింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
చార్లెస్ డికెన్స్1812ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత.
వేటూరి ప్రభాకరశాస్త్రి1888ప్రసిద్ధ రచయిత. (మ.1950)
కప్పగల్లు సంజీవమూర్తి1894తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962)
పి.సుదర్శన్ రెడ్డి1925స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఎలిహూ రూట్1937అమెరికన్ దౌత్యవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు.
ఆమంచర్ల గోపాలరావు1969స్వాతంత్ర్య సమరయోధులు,చరిత్రకారులుచలనచిత్ర దర్శకులు. [జ.1907]

ఫిబ్రవరి 8 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జాకీర్ హుస్సేన్1897భారత 3వ రాష్ట్రపతి (మే 13 1967 నుండి 1969 మే 3 న మరణించినంతవరకు).అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.
ఆండ్ర శేషగిరిరావు1902సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. (మ.1965)
పొత్తూరి వెంకటేశ్వర రావు1934తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
జగ్జీత్ సింగ్1941ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011)
ముహమ్మద్ అజహరుద్దీన్1963భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కె.ఎం.మున్షీ1971నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887).
మంచికంటి రాంకిషన్‌ రావు1995వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.

ఫిబ్రవరి 9 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసిన జంబో జెట్ బోయింగ్ 747.1961జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
విలియం హెన్రీ హారిసన్.1773అమెరికా మాజీ అధ్యక్షుడు.
ఉమ్మెత్తల కేశవరావు1910ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992)
ముదిగొండ సిద్ద రాజలింగం1919స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
రావిపూడి వెంకటాద్రి1922హేతువాది మాసపత్రిక సంపాదకుడు.
బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి1936స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు.
అడబాల1936రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013)
బండి రాజన్ బాబు1939ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011)
సుమంత్1975తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మురళీధర్ దేవదాస్ ఆమ్టే2008బాబా ఆమ్టే. మెగసెసె అవార్డు గ్రహీత(డిసెంబర్ 26, 1914 - ఫిబ్రవరి 9, 2008) సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.
దాస్తొయెవ్‌స్కీ1881ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (జ.1821)
దొంతులమ్మ1932ఆంధ్ర యోగిని మరియు అవధూత.
వీణాపాణి,1996ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (జ.1936)
షేక్ అబ్దుల్లా రవూఫ్2014నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
సుశీల్ కొయిరాలా2016నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939)
టప్ప రోషనప్ప2017భారత స్వాతంత్ర్యసమరయోధుడు.

ఫిబ్రవరి 10 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలు.1911భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయినరోజు.
కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడినరోజు.1931కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్1923ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు (రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు (రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి.విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - 1923 ఫిబ్రవరి 10) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబరు 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
కె.ఎన్.రాజ్2010భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు.

ఫిబ్రవరి 11 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా మార్గరెట్ థాచర్.1975మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.199027 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించినరోజు

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
థామస్ ఆల్వా ఎడిసన్1847థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.ఆయన 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు.
పానుగంటి లక్ష్మీ నరసింహారావు.1865ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత. (మ.1940)
గురజాడ రాఘవశర్మ.1899ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987)
తరిమెల నాగిరెడ్డి1917ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
పెన్మెత్స సుబ్బరాజు1958బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
లీయాన్ ఫోకాల్ట్1868ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819)
జమ్నాలాల్ బజాజ్1942ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1889)
ఘంటసాల వెంకటేశ్వరరావు1974ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. (జ.1922)
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్1977భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905)
ఆలపాటి రవీంద్రనాధ్1996జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922)
లక్ష్మీదేవమ్మ2010ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.

ఫిబ్రవరి 12 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడినరోజు.1961శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
చార్లెస్ డార్విన్1809జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
అబ్రహం లింకన్1809అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
స్వామి దయానంద సరస్వతి1824ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
జగపతిబాబు1962తెలుగు సినిమా నటులు.
ఆశిష్ విద్యార్థి1962తెలుగు సినిమా ప్రతినాయకుడు.
అశోక్ తన్వర్1976భారతదేశ రాజకీయ నాయకుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జహందర్ షా1713మొఘల్ చక్రవర్తి. (జ.1661)
ఇమ్మాన్యుయెల్ కాంట్1804ప్రముఖ జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
అలెక్సాండర్ డఫ్1878స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)
టేకుమళ్ళ అచ్యుతరావు1947ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. (జ.1880)
పువ్వుల సూరిబాబు1968తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (జ.1915)
అరుణ్ సాగర్2016సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (జ.1967)
ఎం.ఎల్.నరసింహారావు2016ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త. (జ.1928)
ఇరిగినేని తిరుపతినాయుడు2017ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)

ఫిబ్రవరి 13 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయామకం.1931న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
సరోజినీ నాయుడు.1879సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి .సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా
గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి1880సుప్రసిద్ధ పండితులు. (మ.1997)
మాదాల నారాయణస్వామి1914సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
నూతి శంకరరావు1930ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
నూనె శ్రీనివాసరావు1972సామాజిక శాస్త్రవేత్త.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బాలు మహేంద్ర2014దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (జ.1939)
పి. కేశవ రెడ్డి2015ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1946)
ఎస్.మునిసుందరం కవి2015నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)

ఫిబ్రవరి 14 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ప్రేమికుల దినోత్సవం----ప్రేమికుల రోజు లేదా సెయింట్ వాలెంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జరుపుకునే సెలవుదినం. ఆంగ్ల భాష మాట్లాడే దేశాల్లో, వాలెంటైన్స్ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం లేదా మిఠాయిలు ఇవ్వడం ద్వారా ప్రేమికులు ఒకరికిఒకరు ఈ రోజున ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
ఇంటర్ నేషనల్ కండోమ్ డే----ప్రపంచ వ్యాప్తంగ ఈరోజున ఇంటర్ నేషనల్ కండోమ్ డే జరుపుకుంటారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
దిగవల్లి వేంకటశివరావు1898స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)
దామోదరం సంజీవయ్య1921ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)
సుష్మాస్వరాజ్1952భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జేమ్స్ కుక్1779ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)
యెర్రగుడిపాటి వరదరావు1973తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. (జ.1903)
రాజబాబు1983ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)
సి.హెచ్. నారాయణరావు1984తెలుగు సినిమా నటుడు. (జ.1913)
డిక్ ఫ్రాన్సిస్.2010ప్రముఖ నవలా రచయిత

ఫిబ్రవరి 15 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం ప్రచురణ.2001మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
గెలీలియో1564ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త.
ఫ్రాంసిస్ ప్రాట1827ప్రాట్ & విట్నీ స్థాపకుడు.
ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె1931క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు
అట్లూరి పూర్ణచంద్రరావు1938ప్రముఖ చలనచిత్ర నిర్మాత.
పొన్నాల లక్ష్మయ్య1944నాలుగురు ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
రావులపల్లి గుర్నాథరెడ్డి19445 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
రాధా రెడ్డి1952కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
డెస్మండ్ హేన్స్.1956వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు

ఫిబ్రవరి 16 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ని సందర్శించినరోజు.1915గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ని సందర్శించాడు.
క్యోటో ఒప్పందం అమలు.2005ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
నోరి గోపాలకృష్ణమూర్తి1910ప్రముఖ ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కారగహీత. (మ.1995)
మైకెల్ హోల్డింగ్1954వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
లగడపాటి రాజగోపాల్1964పారిశ్రామికవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు, లాన్కో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషిచేస్తున్నది.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
దాదాసాహెబ్ ఫాల్కే1944భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870)
మేఘనాధ్ సాహా1956భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. (జ.1893)
వాసిరెడ్డి శ్రీకృష్ణ1961ఆర్థిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902)
నార్ల వేంకటేశ్వరరావు1985ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908)
విజయ కుమారతుంగా1988ప్రముఖ శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (జ.1945)

ఫిబ్రవరి 17 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000ను విడుదల చేసింది2000మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పారిస్ హిల్టన్1981గాయని.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు1954తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
వాసుదేవ బల్వంత ఫడ్కే1883బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845)
పాలగుమ్మి పద్మరాజు1983ప్రముఖ తెలుగు సినీ రచయిత. (జ.1915)
జిడ్డు కృష్ణమూర్తి.1986సుప్రసిద్ధ భారతీయ తత్త్వవేత్త. (జ.1895)

ఫిబ్రవరి 18 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు విమానాన్ని నడిపాడు.1911భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లుకు భారతదేశ లోక్‌సభ ఆమోదం.2014ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్‌సభ ఆమోదించింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
చైతన్య మహాప్రభు1486రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (మ.1534)
అలెస్సాండ్రో వోల్టా1745బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (మ.1827)
రామకృష్ణ పరమహంస1836ఆధ్యాత్మిక గురువు. (మ.1886)
గురు గోల్వాల్కర్1906రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్‌సంఘ్‌చాలక్.
సజిద్ నడియాద్వాల1966భారతీయ చలన చిత్ర నిర్మాత.
ఎం.ఎస్. చౌదరి1978తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు, రచయిత, దర్శకులు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మైఖేలాంజెలో1564ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు. (జ.1475)
భాగ్యరెడ్డివర్మ1939ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
గోపీకృష్ణ1994భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు నృత్య దర్శకుడు. (జ.1933)
దగ్గుబాటి రామానాయుడు2015తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)

ఫిబ్రవరి 19 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
టిన్ టైప్ కెమెరాకి పేటెంట్ పొందినరోజు.1856టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు.
ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందినరోజు.1878థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు
క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.20081959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా చేశారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
నికోలస్ కోపర్నికస్1473సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1543)
గెలీలియో గెలీలి1564భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. (మ.1642)
ఛత్రపతి శివాజీ1630ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.
బల్వంతరాయ్ మెహతా1899గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
వెంపటి సదాశివబ్రహ్మం1905పేరుపొందిన చలనచిత్ర రచయిత.
ఆలపాటి లక్ష్మి1952ప్రముఖ రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
గోపాలకృష్ణ గోఖలే,1915భారత జాతీయ నాయకుడు. (జ.1866)
జయంతి రామయ్య పంతులు1941ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860)
డెంగ్ జియావోపింగ్1997చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త.
నిర్మలమ్మ2009ప్రముఖ తెలుగు సినిమా నటి.
వనం ఝాన్సీ2011భారతీయ జనతా పార్టీ నాయకురాలు.
రాగతి పండరి2015తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)

ఫిబ్రవరి 20 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు.1956న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న ఉన్నారు.
13వ అలీన దేశాల సదస్సు ప్రారంభమైనరోజు.200313వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మల్లాది సూర్యనారాయణ,1880సంస్కృతవాజ్మయచరిత్ర రాశారు.
రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు1901బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.
గొల్లకోట బుచ్చిరామశర్మ1915జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు
గిరిజాప్రసాద్ కొయిరాలా.1925నేపాల్ మాజీ ప్రధానమంత్రి
నేదురుమల్లి జనార్థనరెడ్డి.1935ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
టి.వి.రాజు1973తెలుగు, తమిళ, కన్నడసినిమా సంగీత దర్శకుడు. (జ.1921)
బి.పద్మనాభం2010తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931)
మట్టపల్లి చలమయ్య.2017పారిశ్రామికవేత్త మరియు ప్రముఖ దాత. (జ.1923).

ఫిబ్రవరి 21 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించినరోజు.1804స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.----ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
శాంతిస్వరూప్ భట్నాగర్.1894శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది.
ఎం.ఆర్‌.రాధా1907ప్రముఖ తమిళ సినిమా మరియు రంగస్థల నటుడు
వసంతరావు వేంకటరావు1909ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
సత్యపదానంద ప్రభూజీ1939హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
సుధీర్ నాయక్1945భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు
డా.దేవరాజు మహారాజు1951బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు
కీత్ ఆథర్టన్1965వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఫ్రెడరిక్ బాంటింగ్1947కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత
స్థానం నరసింహారావు1971ప్రసిద్ధ రంగస్థల నటుడు. (జ.1902)
చామర్తి కనకయ్య2010కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)
ఎమ్.పీతాంబరం2011తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు

ఫిబ్రవరి 22 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసినరోజు.1847ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించినరోజు.1922పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
కవలల దినోత్సవం----కవలల దినోత్సవం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 22 న జరుపుకుంటారు.ప్రపంచం లో మొట్టమొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్‌ వారు 1976లో నిర్వహించారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జార్జి వాషింగ్టన్1732అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799)
కొండా వెంకటప్పయ్య1866ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)
రావాడ సత్యనారాయణ1911తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (మ.1980)
పువ్వుల సూరిబాబు1915తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (మ.1968)
చకిలం శ్రీనివాసరావు1922నల్గొండ లోకసభ సభ్యులు. (మ.1996)
పుష్ప మిత్ర భార్గవ1928భారతీయ ప్రముఖ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు.(మ.2017)
తాతినేని చలపతిరావు1938ప్రముఖ సంగీత దర్శకులు.
కలువకొలను సదానంద1939ప్రముఖ బాల సాహిత్య రచయిత.
తేజ1966ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు మరియు రచయిత.
అలియా సబూర్1989ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి1847బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)
కన్నెగంటి హనుమంతు1922పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్1958ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)
బొడ్డేపల్లి రాజగోపాలరావు1992ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
షేక్ నాజర్1997బుర్రకథ పితామహుడు. (జ.1920)
రామణ్ లాంబా1998భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960)
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి2011ప్రముఖ నటుడు మరియు రచయిత . (జ.1916)
కస్తూర్భా గాంధీ1944కస్తూరిబాయి గాంధీ (11 ఏప్రిల్ 1869 – 22 ఫిబ్రవరి 1944) మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భార్య. ఆమె 1883లో ఆయనను పెద్దలు కుదిర్చిన బాల్య వివాహం చేసుకుంది.

ఫిబ్రవరి 23 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ఏ.ఆర్.రెహమాన్కు రెండు ఆస్కార్ అవార్డులు.200991వ ఆస్కార్ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బాబర్1483మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)
నూజిళ్ళ లక్ష్మీనరసింహం1931వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
కింజరాపు ఎర్రన్నాయుడు1957తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
కరణ్ సింగ్ గ్రోవర్1982భారతీయ టెలివిజన్ నటుడు మరియు మోడల్.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
అన్నమయ్య1503మొదటి వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు.
జాన్ కీట్స్1821బ్రిటీష్ రచయిత (జ 1795).
జాన్ క్విన్సీ ఆడమ్స్.1848అమెరికా మాజీ అధ్యక్షుడు
తవనం చెంచయ్య2014సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు

ఫిబ్రవరి 24 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు.1582నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించినరోజు.1938నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్ను న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు.
వాయిస్ ఆఫ్ అమెరికా ఆవిర్బవించిన రోజు.1942వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు.
సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము.1944సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పదవీ విరమణ.1982ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగాటంగుటూరి అంజయ్య పదవీ విరమణ చేసినరోజు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం.1982ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం చేసినరోజు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పిలకా గణపతిశాస్త్రి1911కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983)
జాయ్ ముఖర్జీ1939భారతీయ చలనచిత్ర నటుడు.
జయలలిత1948తమిళనాడు ముఖ్యమంత్రిణి.
నానీ1981తెలుగు సినిమా నటుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
హెన్రీ కేవిండిష్1810బ్రిటిష్ తత్వవేత్త మరియు సైద్ధాంతిక రసాయన మరియు భౌతిక శాస్త్రవేత్త. (జ.1731)
కట్టమంచి రామలింగారెడ్డి1951సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (జ.1880)
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్1967హైదరాబాదు చివరి నిజాము. (జ.1886)
ఈలపాట రఘురామయ్య1957సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. (జ.1901)
దేవులపల్లి కృష్ణశాస్త్రి1980ప్రసిద్ధ తెలుగు కవి. (జ.1897)
న్యాయపతి రాఘవరావు1984రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905)
రుక్మిణీదేవి అరండేల్1986ప్రముఖ కళాకారిణి. (జ.1904)
జెట్టి ఈశ్వరీబాయి1991భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (జ.1918)
ముకురాల రామారెడ్డి2003మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి మరియు రచయిత. (జ.1929)
ముళ్ళపూడి వెంకటరమణ2011తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931)
షేక్ సాంబయ్య2013ప్రముఖ క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950)

ఫిబ్రవరి 25 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
క్యూబా అధ్యక్షుడిగా రాల్ క్యాస్ట్రో ఎన్నిక.2008క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
సుబ్రతా బోస్1932ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016)
డానీ డెంజోంగ్ప1948సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నటుడు.
దివ్యభారతి1974ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి (మ.1993)

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి1961ప్రముఖ రచయిత
ఏల్చూరి సుబ్రహ్మణ్యం1995ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920)
డోనాల్డ్ బ్రాడ్‌మాన్2001అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
బి.నాగిరెడ్డి2004తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912)
జస్టిస్ హంస్‌రాజ్ ఖన్నా2008సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
కాటం లక్ష్మీనారాయణ2010స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924)
ఆచ్చి వేణుగోపాలాచార్యులు2016ప్రముఖ సినీ గీత రచయిత. (జ.1930)

ఫిబ్రవరి 26 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం ప్రారంభం.1975భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాదులో ప్రారంభం.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
విక్టర్ హ్యూగో1802సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త. (మ.1885)
లెవీ స్ట్రాస్1829బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు జననం.
హేమలతా లవణం1932ప్రముఖ సామాజిక సేవకురాలు జననం.
ఎలకా వేణుగోపాలరావు1982ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
అఫ్జల్ ఉద్దౌలా1869నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. (జ.1827)
ఆనందీబాయి జోషి1887పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. (జ.1865)
అయ్యదేవర కాళేశ్వరరావు1962ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1882)
శంకర్‌రావు చవాన్2004మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

ఫిబ్రవరి 27 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగినరోజు.1803ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
వేగె నాగేశ్వరరావు1932సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
బి.ఎస్.యడ్యూరప్ప1943కర్ణాటక ముఖ్యమంత్రి.
శివాజీ రాజా1972ప్రముఖ తెలుగు నటుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మొదటి బహదూర్ షా1712భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
చంద్రశేఖర్ ఆజాద్1931భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
జి.వి.మావలాంకర్1956లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
ఆకురాతి చలమయ్య1985ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
పి. శివశంకర్2017తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929)

ఫిబ్రవరి 28 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్171910వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.
బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.1948ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
జాతీయ విజ్ఞాన దినోత్సవము----1929 వ సంవత్సరము ఫిబ్రవరి 28 వ తేదిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన తొలి బారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ C .V . రామన్ తన రామన్ ఎఫ్ఫెక్ట్ ను కనుక్కున్న రోజు. ఈరోజును నేషనల్ సైన్సు డే గా జరుపుకుంటున్నారు. 1986 నుండి జరుపుకొంటున్నాం.సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
రాచమల్లు రామచంద్రారెడ్డి1922తెలుగు సాహితీవేత్త. (మ.1988)
తుమ్మల వేణుగోపాలరావు,1928ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు[,మ.2011]
కర్సన్ ఘావ్రి1951భారత మాజీ క్రికెట్ ఆటగాడు.
పాల్ క్రుగ్మాన్1953అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త మరియు రచయిత
రాజేంద్ర ప్రసాద్1956తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు
ఉప్పలపు శ్రీనివాస్1969ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)
సునీల్1973తెలుగు సినిమా నటుడు.
అలీ లార్టర్1979అమెరికన్ నటి మరియు ఫ్యాషన్ మోడల్

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బాబూ రాజేంద్ర ప్రసాద్1963మొదటి రాష్ట్రపతి. (జ.1884)
జానమద్ది హనుమచ్ఛాస్త్రి.2014సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)

ఫిబ్రవరి 29 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి1964ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టినరోజు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మొరార్జీ దేశాయి1896భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి.
రుక్మిణీదేవి అరండేల్1904ప్రముఖ కళాకారిణి. (మ.1986)

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు1960ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (సెప్టెంబర్ 14, 1883 - ఫిబ్రవరి 29, 1960) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.