AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 13 December 2017

CENSUS 2011 - IMPORTANT FACTS YOU CAN'T FORGET

CENSUS 2011 - IMPORTANT FACTS YOU CAN'T FORGET
Census 2011 is the 15th Census of India since 1872. The slogan of Census 2011 is "Our Census, Our Future".General KnowledgeThe present Registrar General and Census Commissioner of India is Sailesh.

Census 2011 covered 35 States/Union Territories, 640 districts, 5,924 Sub-districts, 7,933 Towns and 6, 40,930 Villages. 

Total Population

  • The total population of India at 0.00 hours of 1st March 2011 is 1210.6 million.
  • India’s population accounts for 17.5 per cent of world population.
  • The country’s population is almost equal to the populations of the U.S., Indonesia, Brazil, Pakistan, Bangladesh and Japan put together.
  • Out of the total increase of 182 million added in the last decade, the contribution of rural and urban areas is equal (91.0 million each).
  • The absolute addition is slightly lower than the population of Brazil, the fifth most populous country in the world.
  • This makes 2001-2011 as the first decade with the exception of 1911-1921 which has actually added lesser population compared to the previous decade.
  • The rural population is 833.5 million and the urban population 377.1 million.
  • The rural population constitutes 68.8% and urban population 31.2% of the total population.
  • Uttar Pradesh is the most populous State with 199 million people followed by Maharashtra at 112 million people and Lakshadweep is the least populated at 64,429 persons.
  • Uttar Pradesh has the largest rural population of 155.3 million (18.6% of the country's rural population).
  • Maharashtra has the highest urban population of 50.8 million (13.5% of country's urban population) in the country.
  • Himachal Pradesh (90.0%) has the largest proportion of rural population.
  • Delhi (97.5%) has the highest proportion of urban population.
  • Thane of Maharashtra is the most populated District in India.
  • Dibang Valley, Arunachal Pradesh, is the least populated District in India.
Growth Rate
  • The growth rate of population in India in the last decade is 17.7% (Rural - 12.3%; Urban - 31.8%).
  • Meghalaya (27.2%) has recorded the highest decadal growth rate in rural population.
  • Daman & Diu (218.8 %) recorded the highest decadal growth rate in urban population during 2001-2011.
Population Density
  • Population density in Census 2011 works out to be 382 showing an increase of 57 points from 2001.
  • Delhi (11,320) turns out to be the most densely inhabited followed by Chandigarh (9,258) among all States/UTs, both in 2001 and 2011 Census.
  • Among the major States, Bihar occupies the first position with a density of 1106, surpassing West Bengal which occupied the first position during 2001.
  • The minimum population density works out in Arunachal Pradesh (17) for both Censuses.
  • Among districts in India, highest density district is North East Delhi (37,346 per Sq KM) and lowest density district is Dibang of Arunachal Pradesh (1 per Sq KM).
Sex Ratio 
  • The Sex Ratio in the country which was 933 in 2001 has increased by 7 points to 940 in 2011.
  • In rural areas, the sex ratio has increased from 946 to 949.
  • The corresponding increase in urban areas has been by 29 points from 900 to 929.
  • Kerala has recorded the highest sex ratio (1084) in respect of total population.
  • Daman and Diu recorded the lowest sex ratio (618) among States and UTs.
  • The lowest sex ratio in rural areas has been recorded in Chandigarh (690).
  • The corresponding value in urban areas has been returned in Daman & Diu (551).
Child Population 
  • The child population in the age group of 0-6 years stands at 164.5 million.
  • Compared to Census 2001, the Child population has increased by 0.7 million in the country.
  • The growth rate of child population works out to 0.4% in the last decade. However, there has been a decline of 4.1% in rural areas and an increase of 15.6% in urban areas.
  • Census 2011 marks a considerable fall in child sex ratio (0-6 years) from 927 to 919 (-8 points) during 2001-2011. This is the lowest sex ratio since 1961.
Scheduled Caste Population
  • The total Scheduled Caste population returned in Census 2011 is 201.4 million.
  • The Scheduled Caste population constitutes 16.6 % of the total population.
  • The highest proportion of Scheduled Castes has been recorded in Punjab (31.9 %) and the lowest in Mizoram (0.1%).
  • The highest number of Scheduled Castes has been recorded in Uttar Pradesh (41.4 million) and the lowest in Mizoram (1,218).
Scheduled Tribe Population 
  • The total Scheduled Tribe population returned in Census 2011 is 104.3 million.
  • The Scheduled Tribe population constitutes 8.6 % of the total population.
  • The highest proportion of Scheduled Tribes has been recorded in Lakshadweep (94.8 %) and the lowest in Uttar Pradesh (0.6%).
  • The highest number of Scheduled Tribes has been recorded in Madhya Pradesh (15.3 million) and the lowest in Daman & Diu (15,363).
Literacy Rate
  • The number of literates in India is 763.5 million in Census 2011.
  • Literacy rate has gone up from 64.83 per cent in 2001 to 74.04 per cent, showing an increase of 9.21 percentage points.
  • The literacy rate for males and females works out to 82.14 per cent and 65.46 per cent respectively.
  • The increase in literacy rate in males and females during 2001-2011 is in the order of 6.88 and 11.79 percentage points respectively.
  • The highest number of rural literates has been recorded in Uttar Pradesh.
  • Maharashtra has recorded the highest number of literates in urban areas.
  • In percentage terms male literates were 56.9% of the total literates and the female literates were 43.1 % of the total literates.
  • Kerala has the highest literacy rate (93.91) followed by Lakshadweep (92.28).
  • Bihar has the least literacy rate (63.82) and least goes to Arunachal Pradesh (66.95)
Undivided Andhra Pradesh Census 2011The following census of Andhra Pradesh is of the undivided State prior to the formation of Telangana:
  • Andhra Pradesh has population of 8.46 crore, an increase from 7.62 crore in 2001 census.
  • The population of Andhra Pradesh forms 6.99 percent of India in 2011.
  • The total population growth in this decade was 10.98 percent while in previous decade it was 13.86 percent.
  • Density of Andhra Pradesh is 308 per sq km which is lower than national average 382 per sq km. In 2001, density of Andhra Pradesh was 277 per sq km, while nation average in 2001 was 324 per sq km.
  • The Sex Ratio in Andhra Pradesh is 993 much better than the national average of 940.
  • Literacy rate in Andhra Pradesh is 67.02 percent while male literacy stands at 74.88 percent and female literacy is at 58.68 percent.

UNION COUNCIL OF MINISTERS

UNION COUNCIL OF MINISTERS
Prime Minister Narendra Modi holds the Personnel, Public Grievances and Pensions, Department of Atomic Energy, Department of Space and All other portfolios not allocated to any Minister.Cabinet Ministers 
General Knowledge
Minister
Portfolio
Narendra Modi
Personnel, Public Grievances and Pensions, Department of Atomic Energy, Department of Space
Raj Nath Singh
Home Affairs
Sushma Swaraj
External Affairs
M Venkaiah Naidu
Urban Development Housing and Urban Poverty Alleviation, Information and Broadcasting
Manohar Parrikar
Defence
Suresh Prabhu
Railways
Arun Jaitley
Finance Corporate Affairs
Nitin Jairam Gadkari
Road Transport and Highways Shipping
D.V. Sadananda Gowda
Statistics and Programme Implementation
Uma Bharati
Water Resources, River Development and Ganga Rejuvenation
Mukhtar Abbas Naqvi
Minority Affairs
Dr. Harsh Vardhan
Science and Technology, Earth Sciences
Ramvilas Paswan
Consumer Affairs, Food and Public Distribution
Kalraj Mishra
Micro, Small and Medium Enterprises
Maneka Sanjay Gandhi
Women and Child Development
Ananthkumar
Chemicals and Fertilizers, Parliamentary Affaris
Ravi Shankar Prasad
Law and Justice, Electronics and Information Technology
Jagat Prakash Nadda
Health and Family Welfare
Chaudhary Birender Singh
Steel
Ashok Gajapathi Raju Pusapati
Civil Aviation
Anant Geete
Heavy Industries and Public Enterprises
Harsimrat Kaur Badal
Food Processing Industries
Narendra Singh Tomar
Rural Development, Panchayati Raj, Drinking Water and Sanitation
Jual Oram
Tribal Affairs
Radha Mohan Singh
Agriculture and Farmers Welfare
Thaawar Chand Gehlot
Social Justice and Empowerment
Smriti Zubin Irani
Textiles
Dr. Harsh Vardhan
Science and Technology, Earth Sciences
Prakash Javadekar
Human Resource Development


Ministers of StateGeneral Knowledge

General V.K. SinghExternal Affairs
Inderjit Singh RaoPlanning (Independent Charge), Urban Development Housing and Urban Poverty Alleviation
Santosh Kumar GangwarFinance
Shripad Yesso NaikAYUSH (Independent Charge)
Bandaru DattatreyaLabour and Employment (Independent Charge)
Rajiv Pratap RudySkill Development and Entrepreneurship (Independent Charge)
Dharmendra PradhanPetroleum and Natural Gas (Independent Charge)
Piyush GoyalPower (Independent Charge), Coal (Independent Charge), New and Renewable Energy (Independent Charge), Mines (Independent Charge)
Dr. Jitendra SinghDevelopment of North Eastern Region (Independent Charge), Prime Minister's Office Personnel, Public Grievances and Pensions, Department of Atomic Energy, Department of Space
Nirmala SitharamanCommerce and Industry (Independent Charge)
Mahesh SharmaCulture (Independent Charge), Tourism (Independent Charge)
Mukhtar Abbas NaqviMinority Affairs, Parliamentary Affairs
Ram Kripal YadavRural Development
Haribhai Parthibhai ChaudharyMicro, Small and Medium Enterprises
Giriraj SinghMicro, Small and Medium Enterprises
Hansraj Gangaram AhirHome Affairs
Babul SupriyoHeavy Industries and Public Enterprises
Manoj SinhaCommunications (Independent Charge), Railways
Upendra KushwahaHuman Resource Development
Radhakrishnan PRoad Transport and Highways, Shipping
Kiren RijijuHome Affairs
Krishan PalSocial Justice and Empowerment
Dr. Sanjeev Kumar BalyanWater Resources, River Development and Ganga Rejuvenation
Vishnu Deo SaiSteel
Sudarshan BhagatAgriculture and Farmers Welfare
Y.S. ChowdaryScience and Technology, Earth Sciences
Jayant SinhaCivil Aviation
Col. Rajyavardhan Singh RathoreInformation and Broadcasting
Babul Supria BaralUrban Development, Housing and Urban Poverty Alleviation
Sadhvi Niranjan JyotiFood Processing Industries
Vijay SamplaSocial Justice and Empowerment
Vijay GoelYouth Affairs and Sports (Independent Charge), Water Resources, River Development & Ganga Rejuvenation
Anil Madhav DaveEnvironment, Forest and Climate Change (Independent Charge)
Faggan Singh KulasteHealth and Family Welfare
SS AhluwaliaAgriculture and Farmers Welfare
Ramdas AthawaleSocial Justice and Empowerment
Ramesh Chandappa JigajinagiDrinking Water and Sanitation
Rajen GohainRailways
Parshottam RupalaAgriculture and Farmers Welfare, Panchayati Raj
MJ AkbarExternal Affairs
Jasvantsinh Sumanbhai BhabhorTribal Affairs
Arjun Ram MeghwalFinance, Corporate Affairs
Dr. Mahendra Nath PandeyHuman Resource Development
Ajay TamtaTextiles
Krishna RajWomen and Child Development
Mansukh L. MandaviyaRoad Transport and Highways, Shipping, Chemicals and Fertilizers
Anupriya PatelHealth and Family Welfare
CR ChaudharyConsumer Affairs, Food and Public Distribution
P P ChaudharyLaw and Justice, Electronics and Information Technology
Subhash Ramrao BhamreDefence

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 14


 *🌸చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 14🌸*                           
*◼డిసెంబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 348వ రోజు (లీపు సంవత్సరములో 349వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 17 రోజులు మిగిలినవి.*◼ 

*❤జననాలు*❤

*💚1914: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)*

*💚1923: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందిందిజి సైదేశ్వర రావు*

*💚1963: భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.*

*💚1982: ఆది పినిశెట్టి, ప్రముఖ తెలుగు మరియూ తమిళ నటుడు.*

*🍃మరణాలు*🍃

*🌷1799: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1732)*

*🌷1915: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (జ.1842)*

*🌷1965: జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, నాటకకర్త. (జ.1906)*

*🌷2008: జ్వాలాముఖి, ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938)*

*🌷2014: పి.జె.శర్మ, ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (జ.1933)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.*

*🔸అంతర్జాతీయ కోతుల రోజు.*

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 13

                                             
*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 13🌎*                                                            *◼డిసెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 347వ రోజు (లీపు సంవత్సరములో 348వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 18 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు*⏱

*♦2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.*

*♦1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.*

*♦1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.*

*♦1986 :పార్లమెంటు ఆమోదించిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.*

*♦1987 : తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పిన ఎం.జి.రామచంద్రన్ ‌ మరణించాడు.*

*♦1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' ముంబయిలో ప్రారంభమైంది.*

*♦1999 : ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు.*

*♦2000 : భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌.*

*♦2002 : ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు.*

*❤జననాలు*❤

*🔥1835: పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904)*

*🔥1894: బసవరాజు అప్పారావు, ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు (1933)*
.
*🔥1911: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవిల్మొ (మ.1999)*
.
*🔥1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010]. As*

*🔥1952: యెర్రగుడిపాటి లక్ష్మి, సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.*

*🔥1960: దగ్గుపాటి వెంకటేష్, ప్రముఖ సినీ నటుడు.*

*🔥1981: ఏమీ లీ, అమెరికన్ గాయని-గేయ రచయిత్రి మరియు పియానిస్ట్.*

*🔥1989: టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.*

*🍃మరణాలు*🍃

*🌷1973: బారు అలివేలమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897)*
.
*🌷1977: బెహరా కమలమ్మ, "తనుమధ్యాంబ" పీఠమునకు వారసురాలు (జ.1904)*.

*🌷1986: స్మితాపాటిల్, హిందీ సినీనటి (జ.1955). As*

*🌷1994: నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు (జ.1918).*

*🌷2007: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)*

*🌷2016: కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి భారత స్వాతంత్ర్యసమరయోధుడు మరియు గాంధేయవాది. (జ.1922)*

*☘🌱టెట్‌--2017☘🌱*

*♦కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం(సీబీటీ)లోనే దీనిని నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు పేపర్‌-1, 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2లను వేర్వేరుగా నిర్వహించనున్నారు.*

*🌱పేపర్‌-1 అర్హత ఇదీ.*.(1-5వ తరగతి)

*ఇంటర్మీడియట్‌లో 50% మార్కులుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45%చాలు. అలాగే డీఎడ్‌ లేదా నాలుగేళ్ల బీఈఎల్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*🌱పేపర్‌-2 అర్హత ఇదీ.*.(6-8వ తరగతి)

*బీఏ, బీఎస్సీ, బీకాంలలో ఏదైనా ఒక కోర్సు 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులు ఉండాలి. బీఎడ్‌ లేదా బీఎడ్‌-స్పెషల్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*లేదా నాలుగేళ్ల బీఏ, బీఎస్సీని 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులుండాలి.*

*లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన ఒక అప్షనల్‌ కోర్సుతో డిగ్రీ లేదా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ కోర్సు లేదా లిటరేచర్‌ డిగ్రీ లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన పీజీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ లేదా లాంగ్వేజ్‌ సంబంధిత బీఎడ్‌ కలిగి ఉండాలి.ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ బీఎడ్‌ లేదా బ్యాచిలర్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకావొచ్చు. అయితే వారు డీఎస్సీకి ఈ టెట్‌ సర్టిఫికేట్‌తో హాజరుకాకూడదు.*

*వీటితో పాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన వాటిలో డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉండాలి. అలాగే ఆర్‌సీఈ గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌, బీఎడ్‌- స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.*

*బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన కోర్సునే ఇంటర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే యూజీసీ గుర్తింపు పొందిన బ్యాచిలర్‌ డిగ్రీని పరిగణలోకి తీసుకుంటారు.*

*🌱నెగిటివ్‌ మార్కుల్లేవు*

*మొత్తం ప్రశ్నలు కేవలం మల్టిపుల్‌ చాయిస్‌ తరహానే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఇస్తారు,*

*నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అయితే, ఇందులో ఎలాంటి నెగిటివ్‌ మార్కులు ఉండవు. పేపర్‌-1, పేపర్‌-2కి కూడా ఇదే నియమం వర్తిస్తుంది.*

*🌱ఎనిమిది భాషల్లో ఒకటి ఫస్ట్‌ లాంగ్వేజ్‌*

*తెలుగు, ఉర్దూ, హిందీతో సహా నిర్దేశిత 8 భాషల్లో ఒకదాన్ని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు. అయితే వారు ఆ భాషా మధ్యమంలోగానీ, లేదా దానిని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా పది వరకు కచ్చితంగా చదివిగానీ ఉండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ ఈల్లో చదివిన వారు వీటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు.*

*రెండో లాంగ్వేజ్‌ కింద అందరికీ ఇంగ్లిష్‌ ఉంటుంది. ఇక గణితం, పర్యావరణంలో 5వ తరగతి వరకు బోధించగలిగేలా ఉండాలి.*

*మల్టిపుల్‌ ప్రశ్నలు సబ్జెక్టుతో పాటు బోధనకు సంబంధించి కూడా ఉంటాయి. గణితంలో 24 ప్రశ్నలు సబ్జెక్టుకు సంబంధించి ఉంటే, 6 ప్రశ్నలకు బోధనకు సంబంధించి ఉంటాయి. ఇదే విధానం పర్యావరణ ప్రశ్నల్లోనూ ఉంటుంది. లాంగ్వేజ్‌ పేపర్లు కమ్యూనికేషన్‌, సమర్థతను పరీక్షించేలా ఉంటాయి. దీనికి సంబంధించిన 30 ప్రశ్నల్లో 6 బోధనకు సంబంధించినవి ఉంటాయి.*

*పేపరు 2లో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, సంస్కృతంలో ఒక భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.*

*లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు ఇది వర్తించదు. అయితే, వారు పది వరకు కచ్చితంగా ఆ మాధ్యమంలో లేదా ఆ భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్‌ పండిట్‌ల అభ్యర్థులు వారి పండిట్‌ శిక్షణకు సంబంధించిన దానిని ఎంచుకోవాలి. కాగా, సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ అభ్యర్థులు వారు చదివిన దానిని ఎంచుకోవచ్చు.*

*గణితం, సైన్స్‌లో 24 ప్రశ్నలకు సబ్జెక్టు, ఆరు ప్రశ్నలు బోధనకు సంబంధించి ఉంటాయి. ఫిజికల్‌ సైన్స్‌లో 12 ప్రశ్నలు, బయాలజీ సైన్స్‌లో 12 ప్రశ్నలు, సైన్స్‌ బోధనలో 6 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్ లో చరిత్ర, భౌగోళిక, సివిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులు వస్తాయి.* 

*మొత్తం 60 ప్రశ్నల్లో 48 సబ్జెక్టు, 12 బోధనకు సంబంధించినవి ఉంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌లో 12వ తరగతి స్థాయిలోని ప్రశ్నలూ ఉంటాయి. లాంగ్వేజ్‌ పేపర్లలో 12వ తరగతి స్థాయిలో కమ్యూనికేషన్స్‌, సమర్థత ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.*

*♦ప్రశ్నా పత్రాలు సంస్కృతం తప్ప అన్ని భాషల్లోనూ ఉంటాయి. ఒకవేళ సంస్కృతం ఎంచుకుంటే దేవనగరి స్ర్కిప్ట్‌లో తెలుగులో ఉంటుంది*

*🌱అర్హత మార్కులు*

*జనరల్‌-60, బీసీ-50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్ మెన్‌-40 మార్కులు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దీనికి సంబంధించిన మెమోలు, పాస్‌ సర్టిఫికెట్లు అభ్యర్థులకు అందజేస్తారు.*

*🌷 టెట్‌ సర్టిఫికేట్‌ కాలపరిమితి 7 ఏళ్లు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మార్కుల మెరుగు కోసం మళ్లీ హాజరుకావచ్చు.*

*డిజిటల్‌ విధానంలో ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనిలో అక్రమాలకు అవకాశం లేకుండా అభ్యర్థి పేరు, మార్కులు, చిరునామాలతో జారీచేస్తారు. దివ్యాంగులకు కనీసం 40% అంగవైకల్యం ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు.*

*🌷 టీచర్ల భర్తీలో టెట్‌ స్కోర్‌కు 20% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 80% ఉపాధ్యాయ భర్తీ పరీక్షకు ఉంటుంది.ఏటా జూన్‌ లేదా జులై, అక్టోబరు లేదా నవంబరులో టెట్‌ పరీక్ష ఉంటుంది. ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.*

*🌱కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌*

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు, ఆమోదం, పరీక్ష కేంద్రం కేటాయింపు, హాల్‌టిక్కెట్ల జారీ, అభ్యర్థులకు అవగాహన, మాక్‌ టెస్ట్‌ తదితర సమాచారం అంతా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు.ఒక్కో కేంద్రం ఒకేసారి 5 వేల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.*

*☘🌱టెట్‌--2017☘🌱*

*🔥ఎపి టెట్--2017🔥*

*🌻పేపర్--1: 150 ప్రశ్నలు: గం2.30ని--150 మార్కులు*

*శిశు అభివృద్ధి, బోధన--30 ప్రశ్నలు*

*language-1--30 ప్రశ్నలు.*

*language-2(ఇంగ్లీషు)--30 ప్రశ్నలు*

*గణితం--30 ప్రశ్నలు*

*పర్యావరణం--30 ప్రశ్నలు.*

*🌻పేపర్-2 : 150 ప్రశ్నలు : గం.2.30ని : 150 మార్కులు*

*శిశు అభివృద్ధి, భోదన--30 ప్రశ్నలు*

*language-1--30 ప్రశ్నలు*

*language-2(ఇంగ్లీషు)--30 ప్రశ్నలు*

*గణితం,సైన్సు టీచర్ లకి ఆయా సబ్జెక్టు లలో --60 ప్రశ్నలు.*

*అదే సోషల్ టీచర్ల కి ఐతే సోషల్ లో--60 ప్రశ్నలు.*

*♦కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం(సీబీటీ)లోనే దీనిని నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు పేపర్‌-1, 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2లను వేర్వేరుగా నిర్వహించనున్నారు.*

*🌱పేపర్‌-1 అర్హత ఇదీ.*.(1-5వ తరగతి)

*ఇంటర్మీడియట్‌లో 50% మార్కులుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45%చాలు. అలాగే డీఎడ్‌ లేదా నాలుగేళ్ల బీఈఎల్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*🌱పేపర్‌-2 అర్హత ఇదీ.*.(6-8వ తరగతి)

*బీఏ, బీఎస్సీ, బీకాంలలో ఏదైనా ఒక కోర్సు 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులు ఉండాలి. బీఎడ్‌ లేదా బీఎడ్‌-స్పెషల్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*లేదా నాలుగేళ్ల బీఏ, బీఎస్సీని 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులుండాలి.*

*లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన ఒక అప్షనల్‌ కోర్సుతో డిగ్రీ లేదా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ కోర్సు లేదా లిటరేచర్‌ డిగ్రీ లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన పీజీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ లేదా లాంగ్వేజ్‌ సంబంధిత బీఎడ్‌ కలిగి ఉండాలి.ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ బీఎడ్‌ లేదా బ్యాచిలర్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకావొచ్చు. అయితే వారు డీఎస్సీకి ఈ టెట్‌ సర్టిఫికేట్‌తో హాజరుకాకూడదు.*

*వీటితో పాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన వాటిలో డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉండాలి. అలాగే ఆర్‌సీఈ గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌, బీఎడ్‌- స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.*

*బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన కోర్సునే ఇంటర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే యూజీసీ గుర్తింపు పొందిన బ్యాచిలర్‌ డిగ్రీని పరిగణలోకి తీసుకుంటారు.*

*🌱నెగిటివ్‌ మార్కుల్లేవు*

*మొత్తం ప్రశ్నలు కేవలం మల్టిపుల్‌ చాయిస్‌ తరహానే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఇస్తారు,*

*నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అయితే, ఇందులో ఎలాంటి నెగిటివ్‌ మార్కులు ఉండవు. పేపర్‌-1, పేపర్‌-2కి కూడా ఇదే నియమం వర్తిస్తుంది.*

*🌱ఎనిమిది భాషల్లో ఒకటి ఫస్ట్‌ లాంగ్వేజ్‌*

*తెలుగు, ఉర్దూ, హిందీతో సహా నిర్దేశిత 8 భాషల్లో ఒకదాన్ని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు. అయితే వారు ఆ భాషా మధ్యమంలోగానీ, లేదా దానిని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా పది వరకు కచ్చితంగా చదివిగానీ ఉండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ ఈల్లో చదివిన వారు వీటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు.*

*రెండో లాంగ్వేజ్‌ కింద అందరికీ ఇంగ్లిష్‌ ఉంటుంది. ఇక గణితం, పర్యావరణంలో 5వ తరగతి వరకు బోధించగలిగేలా ఉండాలి.*

*మల్టిపుల్‌ ప్రశ్నలు సబ్జెక్టుతో పాటు బోధనకు సంబంధించి కూడా ఉంటాయి. గణితంలో 24 ప్రశ్నలు సబ్జెక్టుకు సంబంధించి ఉంటే, 6 ప్రశ్నలకు బోధనకు సంబంధించి ఉంటాయి. ఇదే విధానం పర్యావరణ ప్రశ్నల్లోనూ ఉంటుంది. లాంగ్వేజ్‌ పేపర్లు కమ్యూనికేషన్‌, సమర్థతను పరీక్షించేలా ఉంటాయి. దీనికి సంబంధించిన 30 ప్రశ్నల్లో 6 బోధనకు సంబంధించినవి ఉంటాయి.*

*పేపరు 2లో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, సంస్కృతంలో ఒక భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.*

*లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు ఇది వర్తించదు. అయితే, వారు పది వరకు కచ్చితంగా ఆ మాధ్యమంలో లేదా ఆ భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్‌ పండిట్‌ల అభ్యర్థులు వారి పండిట్‌ శిక్షణకు సంబంధించిన దానిని ఎంచుకోవాలి. కాగా, సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ అభ్యర్థులు వారు చదివిన దానిని ఎంచుకోవచ్చు.*

*గణితం, సైన్స్‌లో 24 ప్రశ్నలకు సబ్జెక్టు, ఆరు ప్రశ్నలు బోధనకు సంబంధించి ఉంటాయి. ఫిజికల్‌ సైన్స్‌లో 12 ప్రశ్నలు, బయాలజీ సైన్స్‌లో 12 ప్రశ్నలు, సైన్స్‌ బోధనలో 6 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్ లో చరిత్ర, భౌగోళిక, సివిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులు వస్తాయి.* 

*మొత్తం 60 ప్రశ్నల్లో 48 సబ్జెక్టు, 12 బోధనకు సంబంధించినవి ఉంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌లో 12వ తరగతి స్థాయిలోని ప్రశ్నలూ ఉంటాయి. లాంగ్వేజ్‌ పేపర్లలో 12వ తరగతి స్థాయిలో కమ్యూనికేషన్స్‌, సమర్థత ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.*

*♦ప్రశ్నా పత్రాలు సంస్కృతం తప్ప అన్ని భాషల్లోనూ ఉంటాయి. ఒకవేళ సంస్కృతం ఎంచుకుంటే దేవనగరి స్ర్కిప్ట్‌లో తెలుగులో ఉంటుంది*

*🌱అర్హత మార్కులు*

*జనరల్‌-60, బీసీ-50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్ మెన్‌-40 మార్కులు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దీనికి సంబంధించిన మెమోలు, పాస్‌ సర్టిఫికెట్లు అభ్యర్థులకు అందజేస్తారు.*

*🌷 టెట్‌ సర్టిఫికేట్‌ కాలపరిమితి 7 ఏళ్లు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మార్కుల మెరుగు కోసం మళ్లీ హాజరుకావచ్చు.*

*డిజిటల్‌ విధానంలో ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనిలో అక్రమాలకు అవకాశం లేకుండా అభ్యర్థి పేరు, మార్కులు, చిరునామాలతో జారీచేస్తారు. దివ్యాంగులకు కనీసం 40% అంగవైకల్యం ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు.*

*🌷 టీచర్ల భర్తీలో టెట్‌ స్కోర్‌కు 20% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 80% ఉపాధ్యాయ భర్తీ పరీక్షకు ఉంటుంది.ఏటా జూన్‌ లేదా జులై, అక్టోబరు లేదా నవంబరులో టెట్‌ పరీక్ష ఉంటుంది. ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.*

*🌱కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌*

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు, ఆమోదం, పరీక్ష కేంద్రం కేటాయింపు, హాల్‌టిక్కెట్ల జారీ, అభ్యర్థులకు అవగాహన, మాక్‌ టెస్ట్‌ తదితర సమాచారం అంతా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు.ఒక్కో కేంద్రం ఒకేసారి 5 వేల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.*

ఈ రోజు జికె                                          

*1)2017వ సంవత్సరంలో భారత ఆర్ధిక వృద్ధి ఎంత శాతానికి పరిమితం కావొచ్చని యు.ఎన్.ఓ. అంచనా వేసింది.?*

✅ *7.3%* 

*2)ఉడాన్ విమానయాన తొలి సర్వీసును ఏ రెండు నగరాల మధ్య ఇటీవల నరేంద్రమోడీ ప్రారంభించారు.?*

✅ *సిమ్లా - న్యూఢిల్లీ*

*3)భారత్ లో తొలిసారిగా హిజ్రాలకోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు, ఎక్కడ జరిగాయి..??*

✅ *త్రివేండ్రం (కేరళ)*

*4)పన్నెండు వేల ఆవులకు ఆధార్ వంటి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించిన రాష్ట్రం ఏది..??*

✅ *జార్ఖండ్*

*5)పారామిలటరీ సిబ్బంది కోసం ప్రత్యేకమైన యాప్ "బి.ఎస్.ఎఫ్. మై యాప్" అనే దానిని ఎవరు ప్రారంభించారు..??*

✅ *రాజ్ నాధ్ సింగ్*

*6)వైద్య సదుపాయాల మెరుగుదలలో అగ్రస్థానాన్ని సాధించిన దేశం ఏది..??*

✅ *స్విట్జర్లాండ్*

*7)భారత్ లో గత పది సంవత్సరాల కాలంలో దినపత్రికల సగటు వార్షిక వృద్ధిరేటు ఎంత శాతం..??*

✅ *4.87%*

*8)వ్యవసాయ మద్దతు ధరల పై నియమించిన కమిటీ..??*

✅ *రమేష్ చంద్ కమిటీ*

*9)భారత జాతీయ సముద్ర అధ్యాయన కేంద్రం ఎక్కడ ఉంది..?జి సైదేశ్వర రావు*

✅ *గోవా*

*10)ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని విపత్తు నివారణ దశాబ్దంగా ప్రకటించింది..??*

✅ *1990 - 2000*

*11)సిస్మోగ్రాఫ్ ని కనుగొన్నది ఎవరు..??*

✅ *రెనెడె కార్టె*

*12)రిక్టర్ స్కేల్ లోని విభాగాల సంఖ్య ఎంత..??*

✅ *10*

*13)భారతదేశంలో కొండచరియలు* 
*విరిగినప్పుడు త్వరితంగా అంచనా వేసే సంస్థ ఏది..??*

✅ *నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్.ఆర్.ఎస్.సీ)*

*14)పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ గల ప్రదేశం..??*

✅ *హవాయి దీవుల్లోని హోనలులు*

*15)విపత్తు నిర్వహణ చట్టం చేయబడిన సంవత్సరం..??*

✅ *2005*

*16)ఇండియాలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి సహాయంతో ప్రారంభమైంది..?జి సైదేశ్వర రావు*

✅ *వరల్డ్ బ్యాంక్*

*17)ప్రపంచ విపత్తులలో వరదలు ఎంత శాతంగా ఉంటాయి..?*

✅ *35%*

*18)ఇటీవల "మోరా" అనే పెను తుఫాను ఏ దేశంలో సంభవించింది.?*

✅ *బంగ్లాదేశ్*

*19)స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుమతి ఇస్తూ 2017 మే 24న ఏ దేశ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది??*

✅ *తైవాన్*

*20)జాతీయ షెడ్యూల్డు కులాల కమీషన్ (ఎన్.సీ.ఎస్.సీ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?*

✅ *రామ్ శంకర్ కథేరియా*

*21)ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరుతో తొలిసారిగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు.?*

✅ *రావు బాలసరస్వతీదేవి*

*22)2022 సంవత్సరం నాటికి పునరుత్పాదక వనరుల నుంచి ఎన్ని గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?*
✅ *175 గిగావాట్లు*

*23)భారతదేశంలో అగ్నిమాపక శాఖను స్థాపించి 2017వ సంవత్సరానికి ఎన్ని ఏళ్లు పూర్తయ్యాయి..??*

✅ *75 ఏళ్లు*

 *24)ప్రస్తుతం బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) కి అధ్యక్షునిగా ఎవరు వ్యవహరిస్తున్నారు..??*

✅ *వినోద్ రాయ్*

*25)ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 33 ఏళ్ల వయసులో స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు.?*

✅ *మార్క్ జుకర్ బర్గ్*

*26)దేశంలోనే బహుళవిధ విద్యుత్ వాహనాల ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన ప్రప్రథమ నగరంగా నిలిచింది ఏది.?*

✅ *నాగ్ పూర్*

♦️ History of 13 December  ♦️

*According to the Gregorian calendar, the 13th December is 347th (this is 348th in Leap Year) day. Now and 18 days in the year remaining

*Important Events of December 13 

1232 - King Iltutmish of the Ghulam dynasty captured Gwalior

1916 - Death of 10,000 Austrian and Italian soldiers in 24 hours by avalanches in Austria's Tyrol

1920 - Established the International Court of the League of Nations in The Hague, Netherlands.

1921 - Banaras Hindu University was inaugurated by Prince of Wales.

1937 - Japanese victory over China and Japan in the Nanjing war, after long periods of massacre and oppression

1955 - India and Soviet Union accepted the Panchsheel agreement.

1959 - Arc Bishop Walker was elected as the first President of Cyprus

1961 - Mansoor Ali Khan Pataudi started his Test match career against England in Delhi.

1974 - become Malta republic

1981 - Army captures power in Poland

1989 - Five Kashmiri terrorists were released from prison to rescue the daughter of Home Minister Mufti Mohammad Sayeed from the clutches of terrorists.

1996 - Kofi Annan elected the General Secretary of the United Nations

1998 - Mahatma Ramchandra Veer was awarded the "Bhai Hanuman Prasad Poddar Nation Seva" award from Kolkata's big market library.

2001 - Terrorist attack on Indian Parliament in Delhi

Israeli contact with Yasser Arafat

2002 - The European Union gave its approval to a much anticipated agreement with Turkey

Expansion of the European Union Cyprus, Czech Republic, Estonia, Hungary, Latvia, Lithuania, Poland, Slovakia and Slovenia

2003 - Former Iraqi President Saddam Hussein was arrested near his home town Tigrit.

2004 - Inauguration of talks on nuclear and Sir Creek between India and Pakistan in Islamabad

Former Chilean dictator General Agosto Pinosse was terrorized at home after nine charges of abduction and genocide

2006 - Notification issued by WTO to include Vietnam as 150th member

2007 - 17 LTTE militants killed in Sri Lankan army and LTTE middle-mid-fight

2008 - 57% of the turnout in 11 assembly constituencies for the fifth phase of Jammu and Kashmir.

*December 13 innocence person 

1925 - Lakshmichand Jain - a famous economist of India.

1903 - Elchaender Joshi - introduction of psychological novels in Hindi

*December 13 happened**

1048 - Alberuni - A Persian scholar, scientist, theologian and the thinker.

1986 - Smita Patil - Famous Indian actress of Hindi films

*December 13 important occasion and celebration**

*All India Handicrafts Week (08-14 Dec.)**

Air Safety Day (Week)


చరిత్రలో ఈ రోజు డిసెంబరు 12


*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబర్ 12*🌅

*🌻🌻జననాలు*🌻🌻

1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970)

1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004)

1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014)

1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది.

1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)

1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు.

1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. (మ.2011)

1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు.

1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు  క్రీడాకారుడు.

*🌹🌹మరణాలు*🌹🌹

1884: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798).

1911: మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం (జ.1866).

1971: పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు.

2015: శరద్ అనంతరావు జోషి, ప్రముఖ రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)

*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷

🔻కెన్యా జాతీయదినోత్సవం

🔻అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం.

*✍TRT SCHEDULE*

♦ Last date of online application: *30 December 2017*

♦ Date of Examination: *24th to 28 February 2018* 

♦ Preliminary Keys : *01 st to 05th March 2018* 

♦ Objections : *02 nd to 10th March 2018* 

♦ Final Key : *25th March 2018* 

♦ Certificate Verification : *16th to 20 April 2018* 

♦ Selection List: *10 th May 2018*


చరిత్రలో ఈ రోజు డిసెంబరు 11

               
*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 11🌎*                                                            *◼డిసెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు*⏱

*♦1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.*
*♦1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.*

*♦1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.*

*♦1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది*.

*♦1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్‌ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు*.

*♦1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది*

*❤జననాలు* ❤

*🔥1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (మ.1921)*

*🔥1896: గ్రంధి మంగరాజు, ప్రముఖ సినిమా పంపిణీదారుడు మరియు నిర్మాత*.

*🔥1931: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)*

*🔥1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*

*🔥1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.*

*🔥1948: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008)జి సైదేశ్వర రావు*

*🔥1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత*

*🔥1969: విశ్వనాథన్ ఆనంద్, భారత ప్రముఖ చదరంగ క్రీడాకాకారుడు.*

*🍃మరణాలు*🍃

*🌷1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (జ.1694)*

*🌷1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734)*

*🌷2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ ప్రముఖ గాయని. (జ.1916)*

*🌷2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. (జ.1924)*

*🌷2013: శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు* 🇮🇳

 *🔹అంతర్జాతీయ పర్వతదినము.*

*🔹యూనిసెఫ్ దినోత్సవం*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *▪సుభాషిత వాక్కు*

*"చచ్చాక వినపడని డప్పు ఎంత గొప్పగా వుంటే ఏంటి.?*
*బతికుండగా వినియోగించని డబ్బు ఎంత కుప్పగా ఉంటే ఏంటి.?"*

*"Like success, failure is many things to many people. With positive mental attitude, failure is a learning experience, a rung on the ladder, and a plateau at which to get your thoughts in order to prepare to try. again.”*

 *🔹మంచి పద్యం*

*మనము నందు ఇరులు మట్టు బెట్టు కొనుము*
*విద్య నేర్చి మనము విజ్ఞతెరిగి*
*స్వస్తి పలుక వలము సర్వమూఢ ములను*
*వాస్తవంబు వేము వారి మాట*

*❗భావం*:-

*విద్య నేర్చిన యెడల విజ్ఞత పెరిగి అజ్ఞానాందకసరం తొలగును. మూఢాచారాలకు స్వస్తి పలుకును.*

*♦నేటి జీ కె:*♦

1) *2017 ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(GES) నవంబర్ 28 నుండి 30 వరకు ఎక్కడ జరిగాయి?*

 *హైదరాబాద్ లో*

2) *GES సదస్సుల పరంపరలో ఇది ఎన్నవది?*

 *8వది.*

3) *2017 సదస్సు నినాదం ఏమిటి?*

 *Women first prosperity for all*

*4) ఏ *రోబోట్ మీట నొక్కి భారత ప్రధాని మోదీ మరియూ  యువాంకా ట్రంప్ లు ఈ సమావేశాన్ని సంయుక్తంగా ప్రారంభించారు?*

 *MITRA*

5) *GES-17 స్టర్టప్ ఆలోచనల పోటీలో విజేతగా నిలిచింది ఎవరు?*

 *అజైతా షా, ఫ్రాంటియన్ మార్కెట్స్(భారత్)*

*🔥వైద్య విధాన ప‌రిష‌త్‌లో 3,943 పోస్టులు🔥*

*♦తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లో 3వేల 943 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లోని వివిధ ఆస్పత్రుల్లో ఆయా పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుంది. వివిధ కేట‌గిరీల్లో పోస్టుల వివ‌రాల‌ను కూడా జీవోలో ప్ర‌క‌టించారు.*
*♦సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు మంత్రి ల‌క్ష్మారెడ్డి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో  ఆధునిక వ‌స‌తులు పెంచ‌డం, కొత్త‌గా హాస్పిట‌ల్స్ ని నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో అప్‌గ్రేడ్ చేయ‌డం, కేసీఆర్ కిట్ల ప‌థ‌కం వంటి అనేక స్టెప్స్ తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేషంట్ల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ఇప్ప‌టి వరకు కొంత వరకు ఉన్న కొరత తాజాగా చేప‌ట్టే నియామ‌కాల‌తో తీరుతుంద‌న్నారు. భారీ ఎత్తున‌ డాక్ట‌ర్లు, సిబ్బంది వ‌స్తార‌న్నారు. ఈ నియామ‌కాలతో ప్ర‌భుత్వ ఆస్పత్రుకు వచ్చే రోగుల‌కు మెరుగైన‌, నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి వీలవుతుంద‌న్నారు మంత్రి లక్ష్మారెడ్డి.*

*♦వివిధ కేటగిరీల్లో పోస్టుల వివ‌రాలు…*

*🌺డాక్ట‌ర్లు…*

*♦సివిల్ స‌ర్జ‌న్‌/సివిల్ స‌ర్జ‌న్ ఆర్ఎంఓ -483, డిప్యూటీ సివిల్ స‌ర్జ‌న్ -685,సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ -1,191,డెంట‌ల్ సివిల్ స‌ర్జ‌న్ -12, డిప్యూటీ డెంట‌ల్ స‌ర్జ‌న్ -16,డెంట‌ల్‌ అసిస్టెంట్ స‌ర్జ‌న్ -10,🍒*

*🔥ఇత‌ర సిబ్బంది…*

*🌳అసిస్టెంట్ డైరెక్ట‌ర్  (అడ్మిన్‌) ఎల్‌.ఎస్‌. (గ్రేడ్‌-1) -02,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ /ఎల‌్‌.ఎస్‌.( గ్రేడ్‌-2) -16, సూప‌రింటెండెంట్ /సెక్ష‌న్ ఆఫీస‌ర్ -32,సీనియ‌ర్  అసిస్టెంట్ -30,జూనియ‌ర్ అసిస్టెంట్ -56,ఫార్మ‌సీ సూప‌ర్ వైజ‌ర్ -01, ఫార్మ‌సిస్ట్ గ్రేడ్‌-1 06, ఫార్మ‌సిస్ట్ (గ్రేడ్‌-2) -52, ల్యాబ్ టెక్నీషియ‌న్ -152, హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్ -09. చీఫ్ రేడియోగ్రాఫ‌ర్-07, రేడియోగ్రాఫ‌ర్ -33, డార్క్ రూమ్ అసిస్టెంట్ -36, ఫిజియోథెర‌పిస్ట్ -45, రిఫ్రాక్ష‌నిస్ట్ -34, జూనియ‌ర్ అన‌లిస్ట్ -44, ఆప్తాల‌మిస్ట్ అసిస్టెంట్ -22, ఆడియోమెట్రీ టెక్నీషియ‌న్ -01, న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ (గ్రేడ్‌-1) -28, న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ (గ్రేడ్‌-2) -38,హెడ్ న‌ర్స్‌-162,స్టాఫ్ న‌ర్స్ -565,మిడ్‌వైవ్స్ -126,ఎఎన్ఎం/ఎంపిహెచ్ఎ (ఎఫ్‌) -49.🏀*

*🎾తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లో  పోస్టులు రావ‌డం ప‌ట్ల వివిధ వైద్య సంఘాలు హ‌ర్షం వ్యక్తం చేశాయి. ఈ పోస్టుల నియామ‌కాలు పూర్త‌యితే డాక్టర్లు, సిబ్బంది కొర‌త  తీరడంతో పాటు … రోగుల‌కు మంచి వైద్యం అందించ‌డానికి వీల‌వుతుంద‌న్నారు. డాక్టర్లు, సిబ్బంది పై కూడా కొంత భారం త‌గ్గుతుంద‌న్నారు.🎾*


చరిత్రలో ఈ రోజు డిసెంబరు 9


*🌎చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 9*🌎

*◾డిసెంబర్ 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 343వ రోజు (లీపు సంవత్సరములో344వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 22 రోజులు మిగిలినవి.*◾

*🕘సంఘటనలు*🕘

*🌸1946: భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది.*

*🌸1961: పోర్చుగీసు  వారి నుండి గోవావిముక్తి చెంది భారత్ లో విలీనమైనది.*

*🌸1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.*

*🌸2003 : తెలుగు వికీపీడియా ఆవిర్భవించింది.*

*🌸2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.*

*❤జననాలు*❤

*🌸1742: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)*

*🌸1868 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934).*

*🌸1908: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు.(మ.1995)*

*🌸1934: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (మ.2000)*

*🌸1946 : భారత జాతీయ కాంగ్రెసు కు అధ్యక్షురాలు మరియు భారత మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ యొక్క భార్య సోనియా గాంధీ జననం.*

*🍃మరణాలు*🍃

*🌸1986: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.*

*🌸2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)*

*జాతీయ దినాలు*🇮🇳

*🌸జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం.*

*🌸అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం*

*🔥భారతదేశంలో ముఖ్యమైన నగరాలు - మారుపేర్లు*🔥

*పింక్ సిటీ - జైపూర్ (రాజస్థాన్)*

*(గార్డెన్ సిటీ - బెంగళూరు (కర్నాటక)*

*డైమండ్ సిటీ - సూరత్ (గుజరాత్)*

*గుడ్డు నగరం - నమక్కల్ (తమిళనాడు)*

*లేక్ సిటీ - ఉదయపూర్ (రాజస్థాన్)*

*సన్ సిటీ - జోధ్పూర్ (రాజస్థాన్)*

*సిటీ ఆఫ్ ప్యాలెస్స్ - కోల్కతా (పశ్చిమ బెంగాల్)*

*గోల్డెన్ సిటీ - జైసల్మేర్ (రాజస్థాన్)*

*సిటీ ఆఫ్ డాన్ - ఆరోవిల్ (పాండిచేరి)*

*వైట్ సిటీ - ఉదయపూర్ (రాజస్థాన్)*

*గోల్డెన్ టెంపుల్ సిటీ - అమృత్సర్ (పంజాబ్)*

*ట్విన్ సిటీస్ - హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ (తెలంగాణ)*

*పెర్ల్ సిటీ - టుటికోరిన్ (తమిళనాడు)*

*చేనేత నగరం - పానిపట్ (హర్యానా)*

*టెంపుల్ సిటీ - భువనేశ్వర్ (ఒరిస్సా)*

*సాండల్ వుడ్ సిటీ - మైసూర్ (కర్నాటక)*

*బ్లడ్ నగరం - తేజ్ పూర్ (అస్సాం)*

*ఆరెంజ్ సిటీ - నాగపూర్ (మహారాష్ట్ర)*

*ఏడు ద్వీపాలు నగరం - ముంబై (మహారాష్ట్ర)*

ఈ రోజు జికె 
                                                             *1) భారత్ తో పాటు మరే ఇతర దేశాల్లో తమిళం అధికార భాషగా కొనసాగుతోంది ?*

*జ: శ్రీలంక, సింగపూర్*

*2) చంద్రగిరి కోట ఏ రాష్ట్రంలో ఉంది*

*జ: ఆంద్రప్రదేశ్*

*3) శబరిమలై ఏ రాష్ట్రంలో ఉంది*

*జ: కేరళ*

*4) గంగాసాగర్ మేళా – వార్షిక ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?*

*జ: పశ్చిమబెంగాల్*

*5) రమ్మన్ అనే పండుగను ఎక్కడ నిర్వహిస్తారు ?*

*జ: ఉత్తరాఖండ్*

*6) ప్రసిద్ధి చెందిన నబకలేబరా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది*

*జ: ఒడిషా*

*7) బ్లాక్ పగోడా దేవాలయాలుగా పిలిచేవి ఏది ?*

*జ: సూర్య దేవాలయం, కోణార్క్*

*8) కళా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ సిటీలో జరుగుతుంది ?*

*జ: ముంబై*

*9) హనుఖ్కా అనే 8 రోజుల పండగ ఉత్సవాలను ఏ మతం వారు నిర్వహిస్తారు ?*

*జ: యూదులు*

*10) బెంగాల్ గ్రేటా గార్బో అని ఎవరిని అంటారు*

*జ: సుచిత్రా సేన్ (బెంగాల్ నటి)*


చరిత్రలో ఈ రోజు డిసెంబరు 10


🔲చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 10

ప్రపంచ మానవహక్కుల దినం

1878: రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) జననం (మ.1972).

1880: ప్రముఖ విద్యావేత్త, కట్టమంచి రామలింగారెడ్డిజననం (మ.1951).

1896 : ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్‍ఫ్రెడ్ నోబెల్ మరణం (జ.1833).

1952 : దక్షిణ భారత సినిమా నటి సుజాత (నటి)జననం (మ.2011).

1955: కృష్ణా నది పై నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు శంకుస్థాపన జరిగింది.

2003 : తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.


2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.

ఈ రోజు జికె 

*1) ది ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు ?*

*జ: ఆంధ్రప్రదేశ్ ( పులికాట్ సరస్సు -సూళ్ళూరుపేట)*

*2) జీరోని కనుగొన్నది ఎవరు ?*

*జ: పేరు తెలియని భారతీయుడు*

*3) 1864లో మద్రాస్ లో వేద్ సమాజ్ ను స్థాపించినవారు ఎవరు*

*జ: కేశవ్ చంద్రసేన్*

*4) One Religion, One Caste and One God for mankind – అని ప్రబోధించినవారు*

*జ: శ్రీ నారాయణ్ గురు*

*5) తబ్ఖత్ -ఇ- అక్బరీ రాసినది ఎవరు*

*జ: ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్*

*6) అక్బర్ ఇస్లామ్ కు శత్రువు అని మొఘల్ కోర్టులో ఆరోపించిన ప్రముఖుడు ఎవరు*

*జ: బదౌనీ*

*7) భారతీయులకు చెందిన సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రాన్ని దశాబ్దం పాటు అభ్యసించిన అరబ్ విద్యావంతులు ఎవరు ?*

*జ: అల్ బెరూనీ*

*8) పంచయాతన స్టైల్ లో నిర్మించిన దేవాలయానికి ఉదా. ఏది*

*జ: దశావతార టెంపుల్ ( దియోగఢ్ )*

*9) ద్రావిడ సంస్కృతిలో నిర్మించిన ఆలయాల్లో ఏ సింబల్ ఉంటుంది*

*జ: విమాన*

*10) కాళి దాసు రచనలు ఏవి*

జ:  *మేఘదూత, దశకుమార చరిత్ర, కుమార సంభవం*

*🔥IMP GK & CA BITS🔥*

*1) ప్రస్తుత యూరోపియన్ యూనియన్(EU)అధ్యక్షులు ?*

జ) *డొనాల్డ్ టస్క్* 

*2) ఇటీవల స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దతకలిపించిన దేశం?*

జ) *ఆస్ట్రేలియా*

*3) ఇటివల వార్తలో కి వచ్చిన యో-యో పరీక్షద్వార  ఏ  క్రీడాకారులను పరిక్షిస్తారు?*

జ) *క్రికెటర్స్ కు*

4) *పాకిస్తాన్ లో భారత రాయబారిగా నియమించబడినది ఎవరు?*

జ) *అజయ్ బిసారియ*

5) *తొలి తెలుగు పదం*?

జ) *నాగబు*

*6)2017 ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు?*

A: *శ్రీ మన్మోహన్ సింగ్*

*7)న్యూజెర్సీ లోని హొబోకెనా పట్టణానికి తొలిసారిగా సిక్కు మేయర్ గా ఎంపికైన వ్యక్తి ఎవరు?*

A: *రవీందర్ భల్లా*

*8) జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ (మహిళల) విజేత ఎవరు?*

A: *సైనా నెహ్వాల్*

*9)జాతీయ సీనయర్ బ్యాడ్మింటన్ (పురుషుల) విజేత ఎవరు?*

A: *H.S. ప్రణయ్*

*10)ఆసియా మహిళా హాకీ టోర్నీలో "గోల్ కీపర్ ఆఫ్ ద టోర్నీ" గా ఎంపికైన భారతీయ క్రీడాకారిణి ఎవరు?*

A: *సవితా లక్రా*