AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 8 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 31 2018

🌹*చరిత్రలో ఈ రోజు/జనవరి 31*🌹

*సంఘటనలు*

1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీసైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద రష్యాసైన్యానికి లొంగిపోయాయి.
1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్ మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు  :పి.శంకరనారాయణ

1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్|కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.

*జననాలు*🌿

1763: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త
1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (మ.1976)
1927: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
1974: రక్ష, భారత సినీ నటి.
1974: వనమాలి, వర్థమాన సినీ గీత రచయిత.

*మరణాలు*🍃

1626: సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి.
1666: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (జ.1592)
1969: మెహర్ బాబా, అవతార్, (జ.1894)
1972: మహేంద్ర, నేపాల్ రాజు.
1973: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త .
2003: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి
2009: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు (జ.1933).

*పండుగలు మరియు జాతీయ దినాలు*💐

*310 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ🌴*

Posted On: Tuesday,January 30,2018

                  హైద‌రాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమశాఖల్లో 310 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది టీఎస్‌పీఎస్సీ. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌ 1- హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి, అలాగే, గిరిజన సంక్షేమశాఖలో 87 గ్రేడ్‌ 2 - వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, బీసీ సంక్షేమశాఖలో 219 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

: 📝♦ *నామినల్‌ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం *

🌀🌺 *సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ వివరాల్లో పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 3లోగా సవరించాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేరు, కమ్యూనిటీ, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను వెబ్‌సైట్‌లో ((www.bsetelangana.org) ఉంచామని పేర్కొంది. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని సరైన వివరాలతో ఫిబ్రవరి 3, సాయం త్రం 5లోగా డీఈవో కార్యాలయాల్లో ఇవ్వాలని హెచ్‌ఎంలకు సూచించారు.

*🔷కేజీబీవీల్లో ఇక ఇంటర్‌ వరకు విద్య*

♦ దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్‌ వరకు విద్యను అందించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యనందించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ తనవంతు ఆర్థికవాటాను భరిస్తోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రం సొంత నిధులతో 10వ తరగతి వరకు విద్య అందిస్తున్నాయి.

♦ బాలికావిద్యపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా కేంద్రం ఉప సంఘాన్ని నియమించగా.. పలు సిఫారుసులతో తుది నివేదికను ఆయన ఈ నెల 16న కేంద్రానికి సమర్పించారు. ఈ క్రమంలో పలు అంశాలపై అభిప్రాయాలను, అభ్యంతరాలను చెప్పాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. అందులో ఒకటి కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించడం. దీనిపై దిల్లీలో మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మానవవనరుల శాఖ సమావేశం నిర్వహించింది. 

♦ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజీబీవీల్లో 12వ తరగతి వరకు పొడిగించడంపై అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి వెనకబడిన బ్లాక్‌కు కనీసం ఒక కేజీబీవీ ఏర్పాటు చేస్తామని కేంద్ర అధికారులు సృష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్లాకులకు బదులు...మండలాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 475, ఏపీలో 352 కేజీబీవీలున్నాయి. వాటిల్లో ఇంటర్‌ వరకు విద్యనందిస్తే ఆ మేరకు కేంద్రం తనవంతు వాటా నిధులను మంజూరు చేయనుంది.

♦ అంతేకాకుండా సర్వశిక్షాఅభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) పథకాలను విలీనం చేసి ఒకటే పథకంగా చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోనూ గ్రంథాలయాల ఏర్పాటు, ఆటవస్తువులకు రూ.3 వేల చొప్పున అందించనున్నారు.

*🍀గ్రూపు ఇన్సూరెన్స్‌కు 7.6శాతం వడ్డీ*

🔷గ్రూపు ఇన్సూరెన్స్‌ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ చేస్తున్న డబ్బుకు చెల్లించాల్సిన వార్షిక వడ్డీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్రూపు ఇన్సూరెన్స్‌కు 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2017 డిసెంబరు 31 వరకు 7.8ు చొప్పున, 2018 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు 7.6ు చొప్పున వార్షిక వడ్డీని జమ చేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

*♦ఎస్సెస్సీ పరీక్షల నామినల్ రోల్స్ సవరణకు అవకాశం* 

🔷 మార్చిలో జరుగనున్న ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్‌లో సవరణలు చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ అవకాశం కల్పించారు. నామినల్ రోల్స్‌ను www. bsc.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు. వాటిలో విద్యార్థుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించి తప్పులు ఉంటే సరి చేసుకొనేందుకు ఫిబ్రవరి 2వరకు గడువు ఇచ్చామన్నారు.

🔊 *మార్చి వరకు రీయింబర్స్‌మెంట్‌*

♦ *సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది మార్చి వరకు ఉద్యోగులు, పింఛన్‌దారుల రీయింబర్స్‌మెంట్‌ విధానం కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ విధానం 2017 డిసెంబర్‌ 31తో గడువు ముగిసింది.*

🔷 *2018 జనవరి 1 నుంచి ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్‌ఎస్‌) ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు, పింఛన్‌దారులకు వైద్య సేవలను కొనసాగించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెల్‌నెస్‌ సెంటర్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రీయింబర్స్‌మెంట్‌ విధానంతోపాటు ఈహెచ్‌ఎస్‌ కూడా సమాంతరంగా కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 14 వెల్‌నెస్‌ సెంటర్లలో వైద్య సేవలు, వ్యాధి నివారణ పరీక్షలు, ఔషధాల పంపిణీ జరుగుతుందని తెలిపింది.*
*__________________________________*

*రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్‌ఎస్‌ మరో 2 నెలలు!*

 🔷డిసెంబరుతోనే ముగిసిన గడువు

 🔷ఉద్యోగుల డిమాండ్‌ మేరకు పొడిగింపు

 🔷ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

♦ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛనుదారులకు అందిస్తోన్న రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)ను సమాంతరంగా మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి గత డిసెంబరు 31నే ఈ పథకం గడువు ముగిసింది.

♦ ప్రభుత్వం తాజాగా దాన్ని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ఈహెచ్‌ఎ్‌సను 2016 డిసెంబరు 17న ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2 లక్షల వరకు ఇచ్చేవారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ, ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి ప్రస్తుతం కొన్ని శాఖల ఉద్యోగులు మాత్రమే వచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులు దీని పరిధిలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతున్నారు.

♦ రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో ఈహెచ్‌ఎ్‌సను తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఓపీ సేవలు, ఉచిత మందులను అందించాలనుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందజేసింది. 200ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. కానీ, ఇప్పటివరకు మూడు చోట్ల మినహా జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటే పూర్తికాలేదు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ మరియు ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సమాంతరంగా కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సర్కారు దీన్ని మరో రెండు నెలలపాటు పొడిగించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు; 3,06,125 మంది పింఛనుదారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు.
🏧🏧🏧🏧🏧🏧
🎯ఒకే గొడుగు కిందకు విద్యా పథకాలు !*

*1⃣దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ విద్యాపథకాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పాఠశాల విద్య, మాధ్యమిక విద్యాభివృద్ధికి వేర్వేరు పథకాలు నిర్వహిస్తున్నారు. వాటిని ఒకే గొడుగు కిందకు తేవాలన్న అంశంపై రాష్ర్టాల విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సమావేశం నిర్వహించింది. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక సర్వశిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ తదితర పథకాలు ఒకదానిలో మరొకటి విలీనం కానున్నాయి.*

🔊రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్‌ఎస్‌ మరో 2 నెలలు!*

 *♦డిసెంబరుతోనే ముగిసిన గడువు*

 *🔶ఉద్యోగుల డిమాండ్‌ మేరకు పొడిగింపుఉత్తర్వులు జారీ చేసిన సర్కారు*

*♦రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛనుదారులకు అందిస్తోన్న రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)ను సమాంతరంగా మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి గత డిసెంబరు 31నే ఈ పథకం గడువు ముగిసింది. ప్రభుత్వం తాజాగా దాన్ని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ఈహెచ్‌ఎ్‌సను 2016 డిసెంబరు 17న ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2 లక్షల వరకు ఇచ్చేవారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ, ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి ప్రస్తుతం కొన్ని శాఖల ఉద్యోగులు మాత్రమే వచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులు దీని పరిధిలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో ఈహెచ్‌ఎ్‌సను తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఓపీ సేవలు, ఉచిత మందులను అందించాలనుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందజేసింది. 200ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. కానీ, ఇప్పటివరకు మూడు చోట్ల మినహా జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటే పూర్తికాలేదు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ మరియు ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సమాంతరంగా కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సర్కారు దీన్ని మరో రెండు నెలలపాటు పొడిగించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు; 3,06,125 మంది పింఛనుదారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు.*

🔘టీఆర్టీ వాయిదా పడదు*

 *🔊రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌*

 *🌍13 పరీక్షలు ఆన్‌లైన్‌లో,మిగతా 3 ఆఫ్‌లైన్‌లో!వారంలో టీజీటీ ఫలితాలు*

*🔶త్వరలోగ్రూప్‌-4నోటిఫికేషన్‌:ఘంటా చక్రపాణి*

*🔊310 వార్డెన్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌*

*📋🖊ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)ను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టీఆర్టీ వాయిదా పడుతుంద న్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఫిబ్రవరి 24 నుంచి జరిగే టీఆర్టీ షెడ్యూల్‌ను 2 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. సిద్దిపేటలో మంగళవారం చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామక పరీక్షను తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చేనెల 24 నుంచి మార్చి 3వ తేదీ వరకు 16రకాల టీఆర్టీ పరీక్షలు జరుగుతాయన్నారు. కంప్యూటర్ల కొరత వల్ల 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఏ పరీక్షనైనా రాతపరీక్ష(ఆఫ్‌లైన్‌) ద్వారా నిర్వహించే అవకాశం ఉందన్నారు. అంటే 13 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. మిగిలిన మూడింటిని రాతపరీక్ష ద్వారా నిర్వహిస్తామన్నారు.*

*📝అర్హత ఆధారంగా ఒక అభ్యర్థికి ఎన్నిపరీక్షలైనా రాసేఅవకాశం కల్పించామన్నారు. గురుకులాల టీజీటీ పరీక్షా ఫలితాలను ఈ వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 2018లోనూ వివిధ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం నుంచి కూడా ఖాళీల జాబితా వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ 2 నెలల్లోనే పూర్తవుతుందన్నారు. హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చామని, త్వరలో గ్రూప్‌-4 సహా, వీఆర్‌వో, వీఏవో, పంచాయతీరాజ్‌లో కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేనివిధంగా ఖాళీలను భర్తీచేస్తామని, మరోసారి గురుకులాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఫలితాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని చక్రపాణి సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలన్నీ కోర్టు కేసుల్లో ఉంటున్నాయనే ఆరోపణలు నమ్మొద్దని, గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రక్రియ మాత్రమే కోర్టు కేసులో ఉందని, అది కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఎ్‌సపీఎస్సీ ఏర్పాటయ్యాక ప్రభుత్వం 33 వేల ఉద్యోగాల భర్తీ బాధ్యతను అప్పగిస్తే 20 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.*

*🔹310 వార్డెన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌*

*🔶రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాల్లో 310 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌-1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, 87 గ్రేడ్‌-2 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కాగా బీసీ గురుకులాల్లోని గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు 219 ఉన్నాయి. రోస్టర్‌ పాయింట్లు, జిల్లాల వారీగా పోస్టుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎ్‌సపీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్‌ తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *310 హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌*

♻ *సాక్షి, హైదరాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న 310 గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్‌–1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–4, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–87, బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–219 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను  www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.*
🏆 ♦🎖🎖♦🏆 
 *__________________________________*

🖥📜 *ఆన్‌లైన్ సెలవు దరఖాస్తు విధానం వద్దు*

♦♻ *హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయులకు మంజూరు చేసే సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పీ సరోత్తంరెడ్డి ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ సెలవు దరఖాస్తు విధానం గందరగోళంగా ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ పునరాలోచన చేసి, సెలవు దరఖాస్తుల విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని విద్యాశాఖను కోరారు.*

🏆 🎖 *🎖🏆 
 _________________________________

*⭕ ఈనాడు ,ఆంధ్రజ్యోతి , సాక్షి ,వార్త , ఆంధ్రభూమి స్టడీ పేజీలు ❗*

*⭕ ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగష్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు గత సంవత్సరం మొత్తం తొమ్మిది నెలల కరేంట్ ఎపైర్స్ ఈ క్రింది లింక్ లో ఉన్నాయి....❗*

                 *‼ Link ‼*

https://drive.google.com/folderview?id=0B7LClxscmBNmRU04cE1TaTFCRFE
🏧🏧🏧🏧🏧🏧 *🔰*Daily English*

*🔥THE HINDU VOCABULARY*🔥
           
1.Turmoil - *a state of confusion, uncertainty, or disorder,hurlyburly,tumult,fray*

2.Rift - *a serious disagreement that separates two people who have been friends and stops their friendship continuing,rima,fissura,cranny,nick*

3.Full-blown - *completely developed,ripe,adult,matured*

4.Dissension - *arguments and disagreement, especially in an organization, group, political party, etc*

5.Perception - *a belief or opinion, often held by many people and based on how things seem*

6.Drastic - (especially of actions) *severe and sudden or having very noticeable effects*

7.Aberration - *a temporary change from the typical or usual way of behaving*

8.Fester - *if an argument or bad feeling festers, it continues so that feelings of hate or lack of satisfaction increase*

9.Posterity - *the people who will exist in the future*

10.Discomfited - *to make someone feel uncomfortable, especially mentally*
🏧🏧🏧🏧🏧🏧
ఈ రోజు జికె  1)👉 ఇటీవల మరణించిన వెంపటి రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధులు?
A: *కూచిపూడి నృత్యం*

2)👉 శివసేన పార్టీ అధ్యక్షునిగా తిరిగి ఎవరు ఎన్నికైనారు?
A: *ఉద్ధవ్ థాకరే*

3)👉 యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఐ క్రియేట్ ఇంక్యుబేటర్ ను ఏ రాష్ట్రం లో ఏర్పాటు చేశారు?
A: *గుజరాత్*

4)👉 ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిచే భూమి పూజ చేయబడ్డ గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు?
A: *సిద్దిపేట జిల్లా*

5)👉 2018 రిపబ్లిక్ దినోత్సవానికి ఏ కూటమికి చెందిన దేశ అధ్యక్షులు హాజరయ్యారు?
A: *ఆసియన్*
                🍃✌🌺
🍃 *ఈ రోజు  *తామ్ర* *వర్ణంలో* *సూపర్* *_మూన్_* *150*  *ఏళ్ల* *తర్వాత* *అద్భుతం* 🔭🔭🔭

 💥మిత్రులారా ఈసంవత్సరం (2018) లో ఆకాశంలో (ఖగోళంలో) అనేక సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. ఈ రోజు 31/01/2018  భూమికి దగ్గరగా చంద్రుడు అందుకే *సూపర్* *మూన్* , ఈ నెలలో ఇది రెండో పౌర్ణమి అదే *బ్లూమూన్* *డే* , అదేరోజు *సంపూర్ణ* *చంద్రగ్రహణం.ఈ* మూడు ఒకేసారి రావడం150 ఏళ్ల తర్వాతనే మెదటి సారి.అలాగే  సాధారణం కన్నా14% పెద్దగా 30% ప్రకాశవంతంగా చందమామ కనిపిస్తుంది.అది(గ్రహణం) చంద్రోదయ సమయం నుండే ప్రారంభమగుటచే,మేఘాలు అడ్డు రావడం వల్ల చంద్రుని యొక్క పెద్దఆకారాన్ని స్పష్టంగా చూడలేకపోవచ్చు. కానీ సాయంత్రం 6.21నుండి రాత్రి  7.37 వరకు చంద్ర గ్రహణం దక్షిణ ఆసియాలోని భారతదేశం, శ్రీలంకలతో పాటు అన్ని సార్క్ దేశాల్లో ని ప్రజలు,  ఆస్ట్రేలియా, అమెరికా వాసులు నేరుగా చూడవచ్చును.తర్వాత రెండు గంటల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడును. ఇట్టి విషయాలపై విద్యార్ధులకు అవగాహన కలిగిద్దాం శాస్త్రవిజ్ఞానంపై నమ్మకం పెంచుదాం.🔭🔭🔭       
                                                 
         🍃✌🌺.
*✍నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *31--01--2018* 
*బుధ వారము*

*********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*

*విషయం:-* *సంగ్రణాత్మక మూల్యాంకనం - II*

*సమయం*:- *2.45 pmనుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం*:-  *విపత్తుల నిర్వహణ - II*

*సమయం*:- *3.40pm*

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *గణితం*

*విషయం*:- *లాస్(&&&)ఆఫ్ ఎక్సుపోనెంట్ -II*

*సమయం*:- *10.30 ని,,*

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:-  *సాంఘీకశాస్త్రం*

*విషయం*:- *రాష్ట్ర శాసనసభ చట్టాల అమలు  - II*          

*సమయం*:- *11.30ని,,* 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*:  *తెలుగు*

*విషయం*:- *వ్యాకరణము - *

*సమయం*:- *2.00 pm

          ★★★★★★★
🔊 *310 హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌*

♻ *సాక్షి, హైదరాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న 310 గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్‌–1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–4, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–87, బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–219 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను  www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.*
🏧🏧🏧🏧🏧🏧
*🎯ఒకే గొడుగు కిందకు విద్యా పథకాలు !*

*1⃣దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ విద్యాపథకాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పాఠశాల విద్య, మాధ్యమిక విద్యాభివృద్ధికి వేర్వేరు పథకాలు నిర్వహిస్తున్నారు. వాటిని ఒకే గొడుగు కిందకు తేవాలన్న అంశంపై రాష్ర్టాల విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సమావేశం నిర్వహించింది. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక సర్వశిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ తదితర పథకాలు ఒకదానిలో మరొకటి విలీనం కానున్నాయి.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *పకడ్బందీగా ప్రాక్టికల్స్‌ *

❇  *సర్వంసిద్ధం చేసిన ఇంటర్‌ బోర్డు*

♦  *1 నుంచి 21 వరకు నిర్వహణ *

🌀 *3,33,480 మంది విద్యార్థులు*

🍥 *1,632 కేంద్రాలు ఏర్పాటు*

🌼♦ *నవతెలంగాణ* *బ్యూరో - హైదరాబాద్‌*
*తెలంగాణలో ప్రాక్టికల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల 1 నుంచి 21వ తేదీ వరకు జరిగే ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఇంటర్‌ బోర్డు సర్వంసిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎ అశోక్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకులాలు, ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో 3,33,480 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు*. 

🏆🎯 *ఇందులో ఎంపీసీ-1,66,364 మంది, బైపీసీ-91,745 మంది, జాగ్రఫీ-422 మంది, ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం-40,365 మంది, ద్వితీయ సంవత్సరం- 34,584 మంది చొప్పున 3,33,480 మంది ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,632 కేంద్రాల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో జనరల్‌లో 1,468, ఒకేషనల్‌లో 164 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వసతులు, అనుభవమున్న జూనియర్‌ కాలేజీలను ప్రాక్టికల్స్‌ నిర్వహణకు కేంద్రాలుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు*. 

🔮⏳ *6,410 ఎగ్జామినర్లను గుర్తించామని తెలిపారు. ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లోని ప్రాక్టికల్‌ కేంద్రంలో డిపార్ట్‌మెంటల్‌ అధికారి పరిశీలకునిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించామని, ఉన్నతస్థాయి కమిటీని, జిల్లా పరీక్షల కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఇంటర్‌ బోర్డు నుంచి రాష్ట్రస్థాయి పరిశీలకులుగా అధికారులు జిల్లాలకు వెళ్లి ప్రాక్టికల్స్‌ను పరిశీలిస్తారని పేర్కొన్నారు. గతేడాది నుంచి ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.*

🔘🔺  *ప్రాక్టికల్‌* *ప్రారంభానికి* *అరగంట ముందు ఎగ్జామినర్లకు వన్‌టైం పాస్‌వర్డ్‌* *వస్తుందని, దాని ఆధారంగా ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత అదేరోజు విద్యార్థుల మార్కులను, జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ విధానంపై* *ఎగ్జామినర్లకు జిల్లా స్థాయిలో ఇంటర్‌ బోర్డు అవగాహన కలిగించిందని పేర్కొన్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లు సంబంధిత కాలేజీలకు ఇప్పటికే పంపించామని తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
🚸🚸 *గురుకుల విద్యార్థులకు బూట్లు, క్రీడాదుస్తులు*

🍥 *సర్కారుకు పాఠశాల  విద్యాశాఖ ప్రతిపాదనలు *

♦ *2.50 లక్షల మందికి ప్రయోజనం*

🔶 *రూ.18 కోట్ల వ్యయం అంచనా*

🌺🌼💠 *ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు బూట్లు, క్రీడాదుస్తులను అందించాలని ఆ శాఖ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు, తెలంగాణ రెసిడెన్షియల్‌ సొసైటీ విద్యాసంస్థల్లోని వసతిగృహాల్లో ఉండే బాలికలు సుమారు 1.05 లక్షల మందికి ఇటీవలే 15 వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను అందించారు. ఇటీవలే అన్ని విద్యాసంస్థల్లో ఉమ్మడి ఆహార పదార్థాల జాబితాను అమల్లోకి తెచ్చారు. కేజీబీవీల్లో బెడ్లు సరఫరా చేశారు. ఈ సారి వసతిగృహాల్లో ఉండే వారితోపాటు మొత్తం విద్యార్థులు దాదాపు 2.50 లక్షల మందికి ఒక జత బూట్లు, ఒక జత క్రీడాదుస్తులు (ట్రాక్‌ సూట్‌) అందించాలని విద్యాశాఖ కమిషనర్‌ నిర్ణయించారు*. 

♻🌼 *ఇందుకోసం రూ.18 కోట్లు (ఒక్కో విద్యార్థికి రూ.720 చొప్పున) అవసరమవుతాయని అంచనా వేశారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి వాటిని అందించాలని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి దస్త్రాన్ని పంపించారు. కేజీబీవీలు, తెలంగాణ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో అందరికీ హాస్టల్‌ సౌకర్యం ఉండగా.. ఆదర్శ పాఠశాలల్లో వంద మంది బాలికలకు మాత్రమే హాస్టల్‌ వసతి ఉంది.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *టీఆర్టీ వాయిదా పడదు*

2⃣  *రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌*

 🖥 *13 పరీక్షలు ఆన్‌లైన్‌లో, మిగతా 3 ఆఫ్‌లైన్‌లో!*

📜 * వారంలో టీజీటీ ఫలితాలు*

♦ *త్వరలో గ్రూప్‌-4*

*నోటిఫికేషన్‌: ఘంటా చక్రపాణి*

🔶 *310 వార్డెన్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌* 

📜📜📜📜📜📜📜📜📜📜

🌼♻ *సిద్దిపేట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)ను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టీఆర్టీ వాయిదా పడుతుంద న్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఫిబ్రవరి 24 నుంచి జరిగే టీఆర్టీ షెడ్యూల్‌ను 2 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. సిద్దిపేటలో మంగళవారం చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామక పరీక్షను తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చేనెల 24 నుంచి మార్చి 3వ తేదీ వరకు 16రకాల టీఆర్టీ పరీక్షలు జరుగుతాయన్నారు. కంప్యూటర్ల కొరత వల్ల 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఏ పరీక్షనైనా రాతపరీక్ష(ఆఫ్‌లైన్‌) ద్వారా నిర్వహించే అవకాశం ఉందన్నారు. అంటే 13 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. మిగిలిన మూడింటిని రాతపరీక్ష ద్వారా నిర్వహిస్తామన్నారు.*

🍥💠 *అర్హత ఆధారంగా ఒక అభ్యర్థికి ఎన్నిపరీక్షలైనా రాసేఅవకాశం కల్పించామన్నారు. గురుకులాల టీజీటీ పరీక్షా ఫలితాలను ఈ వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 2018లోనూ వివిధ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం నుంచి కూడా ఖాళీల జాబితా వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ 2 నెలల్లోనే పూర్తవుతుందన్నారు. హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చామని, త్వరలో గ్రూప్‌-4 సహా, వీఆర్‌వో, వీఏవో, పంచాయతీరాజ్‌లో కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేనివిధంగా ఖాళీలను భర్తీచేస్తామని, మరోసారి గురుకులాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఫలితాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని చక్రపాణి సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలన్నీ కోర్టు కేసుల్లో ఉంటున్నాయనే ఆరోపణలు నమ్మొద్దని, గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రక్రియ మాత్రమే కోర్టు కేసులో ఉందని, అది కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఎ్‌సపీఎస్సీ ఏర్పాటయ్యాక ప్రభుత్వం 33 వేల ఉద్యోగాల భర్తీ బాధ్యతను అప్పగిస్తే 20 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.*

🚸🌀 *310 వార్డెన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌:*

♦ *రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాల్లో 310 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌-1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, 87 గ్రేడ్‌-2 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కాగా బీసీ గురుకులాల్లోని గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు 219 ఉన్నాయి. రోస్టర్‌ పాయింట్లు, జిల్లాల వారీగా పోస్టుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎ్‌సపీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్‌ తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *ఐదేండ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల రద్దుకు యోచన*

♻ *వేలసంఖ్యలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు చరమగీతం..*

📜 *మెమొరాండం జారీ చేసిన కేంద్ర ఆర్థికశాఖ*

🌼♦ *న్యూఢిల్లీ: ఐదేండ్లకు పైగా భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగ ఖాళీల రద్దుకు కార్యాచరణ చేపట్టాలని ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు పోస్టుల రద్దుకు సంబంధించి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ ఈ నెల 16న ఒక మెమొరాండం జారీ చేశామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖలు స్పందించాయని తెలిపింది. అయితే కొన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖలు మాత్రం సమగ్ర నివేదికను కాకుండా తాము కోరిన సమాచారాన్ని ముక్కలు ముక్కలుగా ఇచ్చాయని పేర్కొంది. అందువల్ల ఐదేండ్లకుపైగా ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, వాటి రద్దుకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను పంపాలని ఆయా మంత్రిత్వ శాఖలు/విభాగాలకు చెందిన ఆర్థిక సలహాదారులు, జాయింట్ సెక్రటరీలను (పరిపాలన)ను కోరినట్టు తెలిపింది*. 

🌀♦ *ఈ ఆదేశాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కూడా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై ఓ సమగ్ర నివేదికను రూపొందించాలని తన పరిధిలోని అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పారామిలిటరీ దళాల అధిపతులు, వాటి అనుబంధ సంస్థలను ఆదేశించింది. ఒక ప్రాథమిక అంచనా ప్రకారం ఐదేండ్లు లేదా అంతకన్నా ఎక్కువకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలున్నాయని ఓ అధికారి వెల్లడించారు.*
🏧🏧🏧🏧🏧🏧
♻♦ *గ్రూపు ఇన్సూరెన్స్‌కు 7.6శాతం వడ్డీ*

🍥 *హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గ్రూపు ఇన్సూరెన్స్‌ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ చేస్తున్న డబ్బుకు చెల్లించాల్సిన వార్షిక వడ్డీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్రూపు ఇన్సూరెన్స్‌కు 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2017 డిసెంబరు 31 వరకు 7.8ు చొప్పున, 2018 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు 7.6ు చొప్పున వార్షిక వడ్డీని జమ చేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.*
🏧🏧🏧🏧🏧🏧
📝💰 *రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్‌ఎస్‌ మరో 2 నెలలు!*

♦  *డిసెంబరుతోనే ముగిసిన గడువు*

🔷 *ఉద్యోగుల డిమాండ్‌ మేరకు పొడిగింపు*

🔶 *ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు*

🦋🌺 *హైదరాబాద్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛనుదారులకు అందిస్తోన్న రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)ను సమాంతరంగా మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి గత డిసెంబరు 31నే ఈ పథకం గడువు ముగిసింది. ప్రభుత్వం తాజాగా దాన్ని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ జీవో జారీ చేసింది.*

🍥  *ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ఈహెచ్‌ఎ్‌సను 2016 డిసెంబరు 17న ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2 లక్షల వరకు ఇచ్చేవారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని సర్కారు నిర్ణయించింది.*

❇ *కానీ, ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి ప్రస్తుతం కొన్ని శాఖల ఉద్యోగులు మాత్రమే వచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులు దీని పరిధిలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో ఈహెచ్‌ఎ్‌సను తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఓపీ సేవలు, ఉచిత మందులను అందించాలనుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందజేసింది. 200ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. కానీ, ఇప్పటివరకు మూడు చోట్ల మినహా జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటే పూర్తికాలేదు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ మరియు ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సమాంతరంగా కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సర్కారు దీన్ని మరో రెండు నెలలపాటు పొడిగించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు; 3,06,125 మంది పింఛనుదారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు.*

చరిత్రలో ఈ రోజు జనవరి 30 2018

*🌹చరిత్రలో ఈ రోజు/జనవరి 30*🌹

*సంఘటనలు*🍃

*అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.*

1948: మహాత్మా గాంధీ హత్య

*జననాలు*🌿

1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్
1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ కవి
1910: సి.సుబ్రమణ్యం, సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, ప్రముఖ చర్మవైద్యులు. (మ.2005)
1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు

*మరణాలు*🍃

1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, ప్రసిద్ధ పండితులు మరియు రచయిత. (జ.1892)
2005: వడ్డెర చండీదాస్, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1937)
2016: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
2016: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ, ప్రజా సేవకుడు.

*పండుగలు మరియు జాతీయ దినాలు*

*అమరవీరుల సంస్మరణ దినం*
 *గాంధీజీ వర్థంతి*
 *కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.*
🏧🏧🏧🏧🏧🏧*💥ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ హాజరు*

♦అమలు యోచనలో విద్యాశాఖ

♦హాజరు అవకతవకలకు చెక్‌

♦పలు స్కూళ్లలో కానరాని రిజిస్టర్‌

♦హెచ్‌ఎంలు, టీచర్ల అవగాహన

♦సంఘాల నేతల ఇష్టారాజ్యం

🔷ఆంధ్రజ్యోతి: పాఠశాలకు వెళ్లకుండానే హాజరు వేయించుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు ఇక చెక్‌ పెట్టనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా హాజరు నమోదుకు ప్రత్యేకంగా పాఠశాల వెబ్‌సైట్‌ను రూపొందించడంతోపాటు మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

🔷దీంతో ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా జరగనుంది. సెలవు తీసుకోదలచిన ఉపాధ్యాయులు యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే సరిపోతుంది. అది నేరుగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు చేరుతుంది. అదే విధంగా పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఈ యాప్‌ ద్వారానే హాజరు వేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటే ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో హాజరును ప్రతిరోజూ క్రమం తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ హాజరు విధానం అమలును విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.

*🔷విస్తృత తనిఖీలకు చర్యలు..*
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ హాజరు విధానం అమలు చేయడం వల్ల ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండా హాజరు వేయించుకుంటే ఆ విషయం తనిఖీల్లో సులువుగా బయటపడుతుందని అధికారులు తెలిపారు. ఈ విధానం అమలు తర్వాత పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పలు అంశాలపై బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో అధికారులు విస్తుపోయే నిజాలు బయటపడినట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధ్యాయుల హాజరు విధానంలో అనేక అవకతవకలు జరిగినట్లు బృందాలు గుర్తించాయి. కొన్ని పాఠశాలల్లో హాజరు రిజిస్టర్‌ను సరిగా నిర్వహించడం లేదని, అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవగాహన కుదుర్చుకుని ఇష్టానుసారంగా సెలవులు తీసుకుంటున్నారని వెల్లడైంది. దీంతో పాఠశాలల్లో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారింది.

🔷సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇటీవల వరంగల్‌ జిల్లాలో ఓ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా.. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను సరిగా నిర్వహించని విషయాన్ని పసిగట్టారు. రోజుల తరబడి ఉపాధ్యాయులు హాజరు పట్టికలో సంతకం చేయకపోవడాన్ని, ఆ రోజు పాఠశాలకు రాని ఉపాధ్యాయుల లీవ్‌ లెటర్లు కూడా లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. హాజరులో ఈ అవకతవకలు స్వయంగా విద్యాశాఖ మంత్రికే ఎదురుకావడం గమనార్హం. ముఖ్యంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ప్రతి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కేలండర్‌ ఇయర్‌లో సాధారణ సెలవులు అదనంగా ఉంటాయి. అయితే వీరు.. వాటికన్నా అదనంగా సెలవులు వినియోగించుకుంటున్నట్లు తేలింది.
🏧🏧🏧🏧🏧🏧 *🔷ఆర్‌సీ నం. 83లో మార్పులు స్వల్పమే..*

♦హాజరులో అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు విద్యాశాఖ పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారాన్ని ప్రధానోపాధ్యాయుల నుంచి తొలగించి ఎంఈవోలకు ఇస్తూ ఇటీవల ఆర్‌సీ నం.83ను జారీ చేసింది. అయితే దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. వారి ఆందోళన నేపథ్యంలో జీవోలో స్వల్ప మార్పులు చేసేందుకు అధికారులు అంగీకరించారు. సెలవు మంజూరు అధికారం మళ్లీ హెచ్‌ఎంలకు ఇవ్వాలని నిర్ణయించారు.

♦పలు నిబంధనల్ని అమలు చేయనున్నారు. హాజరు రిజిస్టర్‌ను హెచ్‌ఎంలతోపాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఎంఈవో వద్ద కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల హాజరు, సెలవులను కచ్చితమైన సమయంలోగా స్కూల్‌ కాంప్లెక్స్‌కు పాఠశాల హెచ్‌ఎం తెలియజేయాల్సి ఉంటుంది. హాజరు మాత్రమే కాకుండా మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోయినా హాజరు వేయించుకుంటే తనిఖీల్లో బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
🏧🏧🏧🏧🏧🏧 *🍀షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్టీ*

🔷ఫిబ్రవరి 24-28 వరకు రాతపరీక్షలు

🔷 వాయిదా పుకార్లను నమ్మొద్దు : టీఎస్‌పీఎస్సీ

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతా యని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీ రాతపరీక్షలు వాయిదా పడతాయన్న పుకార్లను నమ్మొద్దని అభ్యర్థులను కోరింది.

♦ ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు టీఆర్టీ రాతపరీక్షలు నిర్వహిస్తామని, మార్చి 1 నుంచి 5 వరకు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వాటిపై మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది కీ మార్చి 25న విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని, మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుందని. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

♦టీఆర్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)కు 1,45,158 మంది, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ)కి 89,149 మంది, భాషా పండితులు (ఎల్‌పీ)కి 24,219 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)కు 2,177 మంది, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (పీఈటీ)కి 16,871 మంది చొప్పున మొత్తం 2,77,574 మంది దరఖాస్తు చేశారు.

♦ పాత పది జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. టీఆర్టీ వాయిదా పడుతుందని, మేలో తిరిగి రాతపరీక్షలు నిర్వహిస్తారని సోషల్‌ మీడియాలో వదంతులొచ్చాయి. ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్‌ను నవతెలంగాణ వివరణ కోరగా... టీఆర్టీని వాయిదా వేసే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. వాయిదా పడుతుందన్న వార్తలు పుకార్లని, వాటిని నమ్మొద్దని కోరారు.
🏧🏧🏧🏧🏧🏧 *🌸అర్బన్ గురుకుల సిబ్బంది జీతాల పెంపు*

🔷పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ

♦ రాష్ట్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గౌరవ వేతనాలను పెంచింది. స్పెషల్ ఆఫీసర్ల జీతాన్ని రూ.25 వేలకు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల జీతాన్ని రూ.20 వేలకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ విద్యాధికారులను ఆదేశించారు.
🏧🏧🏧🏧🏧🏧 *💥మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా 'తెలుగు'* 

🔷భాషా పండితుల పదోన్నతులపై న్యాయసలహా : కడియం శ్రీహరి

♦వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్‌ వరకూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

♦ తెలుగుభాష ఆసక్తికర, మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా మార్పులు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో తెలుగు భాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.

♦ తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల లో మాతభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విషయాన్ని అధికారులు కడియంకు వివరిం చారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయ డంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలు లో అభ్యంతర లేదని చెప్పినట్లు సబ్‌ కమిటీ వివరిం చింది.

♦ ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లా డుతూ..భాషా పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల తెలుగు ప్రపంచ మహాసభల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. దీనికోసం న్యాయ సలహా తీసుకుని పదోన్నతులు జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలని ఆదేశించారు.

♦ సమావేశం లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జి కిషన్‌, తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అమలు సబ్‌ కమిటీ చైర్మెన్‌, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, తెలుగు అధికార భాష కమిషన్‌ చైర్మెన్‌ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ శేషుకుమారి, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సువర్ణ వినాయక్‌ పాల్గొన్నారు.
🏧🏧🏧🏧🏧🏧 *💥‘స్థానికత’లో కీలక మార్పులు* 

🔷7వ తరగతిలోపు 4 ఏళ్లు ఒకేచోట చదివి ఉండాలి 

🔷మల్టీ జోన్లు ఉండవు 

🔷సీఎం వద్దకు ముసాయిదా

♦ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి స్థానికతకు ఉన్న నిబంధనలో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ వారికి స్థానికత లభిస్తుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా ‘జోన్లు, స్థానికత’పై నియమించిన కమిటీ నిర్ణయించింది. ముసాయిదాను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనకు పంపారు.

♦ ఇప్పటివరకు 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత (లోకల్‌) హోదా లభించే విధానం అమల్లో ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 6వ తరగతి నుంచే తల్లిదండ్రులు పిల్లలను ఇతర జిల్లాలకు, నగరాలకు పంపి చదివిస్తున్నారు. దీనివల్ల కుటుంబం, నివాసం ఒక జిల్లాలో ఉంటే.. ఉద్యోగాల ఎంపిక వద్దకు వచ్చేసరికి మరో జిల్లాకు స్థానికులు అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాల పెంపుతో అది మరింత పెద్ద సమస్య అయింది. 

♦అందుకే ప్రాథమిక విద్యను ఎక్కువగా సొంత గ్రామంలో/మండలంలో/జిల్లాలో చదువుతారు కాబట్టి *1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును పరిగణలోకి తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. అంటే ఆ ఏడేళ్ల విద్యలో నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు/జోనల్‌/రాష్ట్రానికి స్థానికుడు అవుతారు.* నివాసం ఆధారంగా స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని భావించినా అక్రమంగా ధ్రువపత్రాలు సృష్టించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. 

♦ఉద్యోగాల ఎంపికకు, బదిలీకి జిల్లా, జోనల్‌, రాష్ట్ర అనే మూడు కేడర్లు మాత్రమే ఉంటాయి. మొదట్లో మల్టీ జోనల్‌ కూడా పెట్టాలని భావించినా దానిపై కమిటీ సుముఖత చూపలేదు. ఈ సిఫారసులతో తయారు చేసిన ముసాయిదాను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపారు. ఆయన ఏమైనా మార్పులు సూచిస్తే ఆమేరకు మార్చనున్నారు.
🏧🏧🏧🏧🏧🏧 *🔷ఇంటింటికి ‘మన తెలుగు’*

♦ తెెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ జీవన మూలాలను అందరికీ తెలియజెప్పాలని...వాటిపై విస్త్రతంగా ప్రచారం చేసి భాషను మరింత పరిపుష్ఠం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని *ప్రతి ఇంటికి ‘మన తెలుగు’ అనే చిన్న పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించనుంది.* దీన్ని ఉగాది కానుకగా అందరికీ సరఫరా చేయనుంది. మొత్తం కోటి పుస్తకాలను అందించాలన్నది లక్ష్యం కాగా కనీసం ఇంటికి ఒకటి చొప్పున ఇవ్వనుంది.

♦ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పేర్లు నమోదు చేసుకున్న వారికి, అతిథులకు ఇచ్చిన కిట్లలో తెలంగాణ వైభవం, మరికొన్ని ఇతర పుస్తకాలతోపాటు మన తెలుగు పేరిట జేబులో ఇమిడే పరిమాణంలో ఉన్న పుస్తకాన్ని కూడా అందించిన విషయం తెలిసిందే. ఆనాడు 50 వేల కాపీలను ముద్రించి పంపిణీ చేశారు. దాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుస్తకం ప్రయోజకరంగా ఉందని ప్రశంసించారు. దానికి మరికొన్ని అంశాలను చేర్చి తెలంగాణ అంతటా పంపిణీ చేయాలని, ఉగాది కానుకగా ఇద్దామని ఆయన ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి(ఓఎస్‌డీ) దేశపతి శ్రీనివాస్‌ను పురమాయించారు. 

♦ఈ క్రమంలో ఆయన నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) పుస్తకాన్ని సరికొత్తగా రూపొందించే పనిలో నిమగ్నమైంది. కోటి పుస్తకాలను ముద్రించనున్నారు. దీనివల్ల కొత్త తరానికి తెలుగు భాష, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు లాంటి వాటిపై అవగాహన పెరుగుతుందని, తెలుగుపై ఆసక్తి పెంచుకుంటారని భావిస్తున్నారు.

*♦పుస్తకంలో ఏమున్నాయంటే?*
తెలుగు మహాసభల సందర్భంగా రూపొందించిన మన తెలుగు పుస్తకంలో మొత్తం 18 పుటలున్నాయి. దీంట్లో తెలుగు వర్ణమాల, అంకెలు, వారాలు, తిథులు, పక్షములు, మాసాలు, రుతువులు, నక్షత్రాలు, రాశులు, కార్తెలు, సంవత్సరాలు, ఆయనాలు, తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు, ఘన, ద్రవ పదార్థాలను కొలిచే పద్ధతులు, పొడవులు, భూములు,  బంగారాన్ని కొలిచే పద్ధతులపై సమాచారాన్ని పొందుపరిచారు. 

♦ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, పంచభూతాలు, షట్‌ రుచులు, సప్త రుషులు, అష్ట దిక్కులు, నవరత్నాలు, దశావతారాలను కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా సుమతి, వేమన శతకాలు, గణపతి, సరస్వతి, గురు ప్రార్థÄనలను వివరించారు. తెలంగాణ నుంచి ఉద్భవించిన తెలుగులో తొలి సాహిత్య ప్రక్రియలు 22 పేర్లను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

*♦కొత్తగా చేర్చే అంశాలు త్వరలో ఖరారు:*
ప్రస్తుతం మన తెలుగులోని అంశాలకు అదనంగా జాతీయాలు, పండగలు వంటి వాటిని చేర్చనున్నారు. ఇంకా ఏయే అంశాలను చేర్చాలన్న దానిపై సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌తో సమావేశమై చర్చించి త్వరలో ఖరారు చేస్తామని ఎస్‌సీఈఆర్‌టీ వర్గాలు పేర్కొన్నాయి. పుస్తకాలను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు. పుస్తకం పేరును కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ పేరును కూడా త్వరలో ఖరారు చేయనున్నారు.
🏧🏧🏧🏧🏧🏧 *💥ప్రభుత్వ బడులు బాగుపడ్డాయ్‌!* 

🔷విద్యార్థులు-తరగతిగదుల నిష్పత్తి... 

🔷విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి.. 

🔷పాఠశాలల్లో బాలికల చేరిక, వసతులు తదితరాల్లో దేశవ్యాప్తంగా మెరుగుదల 

🔷2017-18 ఆర్థిక సర్వే వెల్లడి 

♦ అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు గత కొన్నాళ్లుగా మెరుగుపడ్డాయని 2017-18 ఆర్థిక సర్వే వెల్లడించింది. లింగ సమానత్వ సూచీ(జీపీఐ)లో అంతరం తగ్గుముఖం పట్టిందని, పాఠశాలల్లో చేరే బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే పేర్కొంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులూ సమకూరాయని తెలిపింది. ఇక పాఠశాల చదువులు పూర్తిచేసే వారి సంఖ్యా అధికమయ్యందని, మధ్యలోనే ఎగనామం పెట్టే వారి సంఖ్య తగ్గుముఖంపట్టిందని వివరించింది. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంపైనా సంతృప్తి వ్యక్తంచేసింది. మొత్తంగా విద్యార్థులు-తరగతి గదుల నిష్పత్తి(ఎస్‌సీఆర్‌), విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) మెరుగుపడి ప్రభుత్వ విద్యలో నాణ్యతకు బాటలుపరిచిందని సర్వే వివరించింది.

*♦ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ తరగతి గది...* 
ఒక విద్యాసంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎంత మంది విద్యార్థులకు ఒక తరగతి (ఎస్‌సీఆర్‌)ఉండాలో నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి 30 మంది చిన్నారులకు ఒక తరగతి గది ఉండటం ఆదర్శప్రాయం. 

* 2009లో 30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదుల జాతీయ సగటు 43 శాతం. 

* 2015-16లో అవి 25.7 శాతానికి తగ్గాయి. 

* కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్‌సీఆర్‌ మెరుగుపడిందని సర్వే వెల్లడించింది.

*♦రాష్ట్రాల వారీగా పీటీఆర్‌..*
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో జాతీయ సగటు మెరుగ్గానే ఉన్నా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి పీటీఆర్‌ 60:1గా ఉండటం గమనార్హం. ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని సర్వే పేర్కొంది. ఈ నాలుగు రాష్ట్రాలలోనూ పీటీఆర్‌ను 30:1స్థాయికి తీసుకురావాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది.

*♦లైంగిక సమానత్వ సూచీ(జీపీఐ)లో...* 
బేటీ పడావో, బేటీ బచావో వంటి కార్యక్రమాల అమలుతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేరే  బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే వెల్లడించింది. అయితే, ఉన్నత విద్యాసంస్థల్లో బాలికల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉందని పేర్కొంది.

*♦విద్యార్థులు - ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్‌)లో...* 
ప్రాథమిక విద్యలో పీటీఆర్‌ 30:1, ప్రాథమికోన్నత విద్యలో 35:1గా ఉండటం ఆదర్శప్రాయంగా భావిస్తారు. అయితే 2015-16లో మన జాతీయ సగటు నిష్పత్తి 23:1గా ఉంది. అంటే ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారు. 

* మనలాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితులున్న దేశాల పీటీఆర్‌తో పోల్చినప్పుడు భారత్‌లో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి మెరుగ్గానే ఉందని యునెస్కో గణాంక సంస్థ సమాచారం వెల్లడిస్తోంది. 

* 2015లో పీటీఆర్‌లో అంతర్జాతీయ సగటు 23.4:1 

* అదే సమయంలో చైనాలో పీటీఆర్‌ 16.3:1, బ్రెజిల్‌లో 20.9:1, రష్యాలో 19.8:1, దక్షిణాఫ్రికాలో 33.6:1గా ఉంది. 

* పొరుగుదేశాలైన శ్రీలంకలో పీటీఆర్‌ 23.2:1, నేపాల్‌లో 23.1:1, భూటాన్‌లో 26.7:1, పాకిస్థాన్‌ 46.3:1
🏧🏧🏧🏧🏧🏧
🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారం బట్టి ఆధారపడి ఉంటుంది..!
తాటిచెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు, మర్రిచెట్టు కిందనే ఉన్నా ఎందరో దానికింద సెదతీరుతారు..!! "
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని గాని మార్చాలి అని గాని ప్రయత్నించకండి.
మీరే మారండి...!
కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాంగాని రోడ్డంతా తీవాచి పరుస్తామా..!! "
         💦🐬🐥🐳💦
*💥షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్టీ*

🔷ఫిబ్రవరి 24-28 వరకు రాతపరీక్షలు

🔷 వాయిదా పుకార్లను నమ్మొద్దు : టీఎస్‌పీఎస్సీ

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతా యని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీ రాతపరీక్షలు వాయిదా పడతాయన్న పుకార్లను నమ్మొద్దని అభ్యర్థులను కోరింది.

♦ ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు టీఆర్టీ రాతపరీక్షలు నిర్వహిస్తామని, మార్చి 1 నుంచి 5 వరకు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వాటిపై మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది కీ మార్చి 25న విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని, మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుందని. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

♦టీఆర్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)కు 1,45,158 మంది, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ)కి 89,149 మంది, భాషా పండితులు (ఎల్‌పీ)కి 24,219 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)కు 2,177 మంది, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (పీఈటీ)కి 16,871 మంది చొప్పున మొత్తం 2,77,574 మంది దరఖాస్తు చేశారు.

♦ పాత పది జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. టీఆర్టీ వాయిదా పడుతుందని, మేలో తిరిగి రాతపరీక్షలు నిర్వహిస్తారని సోషల్‌ మీడియాలో వదంతులొచ్చాయి. ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్‌ను నవతెలంగాణ వివరణ కోరగా... టీఆర్టీని వాయిదా వేసే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. వాయిదా పడుతుందన్న వార్తలు పుకార్లని, వాటిని నమ్మొద్దని కోరారు.
🏧🏧🏧🏧🏧🏧
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

  *🔹సుభాషిత వాక్కు🔹*

*"సక్రమ మార్గంలో చేసిన పని ఏదైనా సత్ఫలితాలను ఇవ్వకుండా ఉండదు!"*

*"To be yourself in a world that is constantly trying to make you something else is the greatest accomplishment.”* 
               
    *🌷మంచి పద్యం🌷*

*ఆలి పిల్ల పాప అంతయు మాయరా*
*మధ్య వచ్చువన్ని మాయలేర*
*మంచి తనము నిల్చు మహినందునొక్కటి*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* 

*భార్య , పిల్లలు ఐహిక అంశాలన్నీ మధ్యలో వచ్చు శాశ్వతత్వం లేనివి. ఒక్క మంచి తనమే ఈ జగతిన శాశ్వతమైనది.*

    *♦నేటి జీ కె*♦

1) *అటవీ విధానం -1952ను అనుసరించి దేశంలో వుండాల్సిన అడవుల శాతం?*

*A. 33.3శాతం*

2. *ఏ సంవత్సరంలో పెద్దపులిని జాతీయ జంతువుగా ప్రకటించారు?*

*A. 1973*

3. *భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నూతన అటవీ విధానాన్ని ప్రకటించింది?*

*A. 1988*

4. *దేశంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న ఘరియల్‌ జాతి ఏ ప్రాణికి సంబంధించింది?*

*A.  మొసలి*

5. *మొసళ్ళ సంరక్షణ కోసం దేశంలో క్రొకడైల్‌ బ్యాంక్‌ను ఎక్కడ ఏర్పాటు చేసారు?*

*A.  చైన్నై*

6. *క్షార జలారణ్యాలలో పెరిగే వృక్షాన్ని గుర్తించండి?*

*A.  సుందరీ*
🏧🏧🏧🏧🏧🏧
*✍ప్రభుత్వ బడులు బాగుపడ్డాయ్‌!* 

*👉విద్యార్థులు-తరగతిగదుల నిష్పత్తి...*

*👉విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి..*

*👉పాఠశాలల్లో బాలికల చేరిక, వసతులు తదితరాల్లో దేశవ్యాప్తంగా మెరుగుదల*

*👉2017-18 ఆర్థిక సర్వే వెల్లడి*

*❇ అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు గత కొన్నాళ్లుగా మెరుగుపడ్డాయని 2017-18 ఆర్థిక సర్వే వెల్లడించింది. లింగ సమానత్వ సూచీ(జీపీఐ)లో అంతరం తగ్గుముఖం పట్టిందని, పాఠశాలల్లో చేరే బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే పేర్కొంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులూ సమకూరాయని తెలిపింది. ఇక పాఠశాల చదువులు పూర్తిచేసే వారి సంఖ్యా అధికమయ్యందని, మధ్యలోనే ఎగనామం పెట్టే వారి సంఖ్య తగ్గుముఖంపట్టిందని వివరించింది. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంపైనా సంతృప్తి వ్యక్తంచేసింది. మొత్తంగా విద్యార్థులు-తరగతి గదుల నిష్పత్తి(ఎస్‌సీఆర్‌), విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) మెరుగుపడి ప్రభుత్వ విద్యలో నాణ్యతకు బాటలుపరిచిందని సర్వే వివరించింది.*

*👉ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ తరగతి గది...* 

*❇ఒక విద్యాసంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎంత మంది విద్యార్థులకు ఒక తరగతి (ఎస్‌సీఆర్‌)ఉండాలో నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి 30 మంది చిన్నారులకు ఒక తరగతి గది ఉండటం ఆదర్శప్రాయం.*

* 👉2009లో 30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదుల జాతీయ సగటు 43 శాతం.* 

*👉 2015-16లో అవి 25.7 శాతానికి తగ్గాయి.*

* ❇కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్‌సీఆర్‌ మెరుగుపడిందని సర్వే వెల్లడించింది.*

*👉రాష్ట్రాల వారీగా పీటీఆర్‌..*

*❇విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో జాతీయ సగటు మెరుగ్గానే ఉన్నా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి పీటీఆర్‌ 60:1గా ఉండటం గమనార్హం. ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని సర్వే పేర్కొంది. ఈ నాలుగు రాష్ట్రాలలోనూ పీటీఆర్‌ను 30:1స్థాయికి తీసుకురావాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది.*

*_👉విద్యార్థులు - ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్‌)లో..._* 

*❇ప్రాథమిక విద్యలో పీటీఆర్‌ 30:1, ప్రాథమికోన్నత విద్యలో 35:1గా ఉండటం ఆదర్శప్రాయంగా భావిస్తారు. అయితే 2015-16లో మన జాతీయ సగటు నిష్పత్తి 23:1గా ఉంది. అంటే ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారు.* 

*❇ మనలాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితులున్న దేశాల పీటీఆర్‌తో పోల్చినప్పుడు భారత్‌లో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి మెరుగ్గానే ఉందని యునెస్కో గణాంక సంస్థ సమాచారం వెల్లడిస్తోంది.*

* 👉2015లో పీటీఆర్‌లో అంతర్జాతీయ సగటు 23.4:1* 

* ❇అదే సమయంలో చైనాలో పీటీఆర్‌ 16.3:1, బ్రెజిల్‌లో 20.9:1, రష్యాలో 19.8:1, దక్షిణాఫ్రికాలో 33.6:1గా ఉంది.*

*❇పొరుగుదేశాలైన శ్రీలంకలో పీటీఆర్‌ 23.2:1, నేపాల్‌లో 23.1:1, భూటాన్‌లో 26.7:1, పాకిస్థాన్‌ 46.3:1*
🏧🏧🏧🏧🏧🏧
*✍షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్టీ*

*👉ఫిబ్రవరి 24-28 వరకు రాతపరీక్షలు*

*👉 వాయిదా పుకార్లను నమ్మొద్దు : టీఎస్‌పీఎస్సీ*

*❇ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతా యని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీ రాతపరీక్షలు వాయిదా పడతాయన్న పుకార్లను నమ్మొద్దని అభ్యర్థులను కోరింది.*

*❇ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు టీఆర్టీ రాతపరీక్షలు నిర్వహిస్తామని, మార్చి 1 నుంచి 5 వరకు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వాటిపై మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది కీ మార్చి 25న విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని, మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుందని. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.* 

*❇టీఆర్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)కు 1,45,158 మంది, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ)కి 89,149 మంది, భాషా పండితులు (ఎల్‌పీ)కి 24,219 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)కు 2,177 మంది, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (పీఈటీ)కి 16,871 మంది చొప్పున మొత్తం 2,77,574 మంది దరఖాస్తు చేశారు.*

*❇ పాత పది జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. టీఆర్టీ వాయిదా పడుతుందని, మేలో తిరిగి రాతపరీక్షలు నిర్వహిస్తారని సోషల్‌ మీడియాలో వదంతులొచ్చాయి. ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్‌ను నవతెలంగాణ వివరణ కోరగా... టీఆర్టీని వాయిదా వేసే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. వాయిదా పడుతుందన్న వార్తలు పుకార్లని, వాటిని నమ్మొద్దని కోరారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍‘స్థానికత’లో కీలక మార్పులు* 

*👉7వ తరగతిలోపు 4 ఏళ్లు ఒకేచోట చదివి ఉండాలి*

*👉మల్టీ జోన్లు ఉండవు*

*👉సీఎం వద్దకు ముసాయిదా*

*❇తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి స్థానికతకు ఉన్న నిబంధనలో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ వారికి స్థానికత లభిస్తుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా ‘జోన్లు, స్థానికత’పై నియమించిన కమిటీ నిర్ణయించింది. ముసాయిదాను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనకు పంపారు.*

*❇ఇప్పటివరకు 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత (లోకల్‌) హోదా లభించే విధానం అమల్లో ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 6వ తరగతి నుంచే తల్లిదండ్రులు పిల్లలను ఇతర జిల్లాలకు, నగరాలకు పంపి చదివిస్తున్నారు. దీనివల్ల కుటుంబం, నివాసం ఒక జిల్లాలో ఉంటే.. ఉద్యోగాల ఎంపిక వద్దకు వచ్చేసరికి మరో జిల్లాకు స్థానికులు అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాల పెంపుతో అది మరింత పెద్ద సమస్య అయింది.*

*❇అందుకే ప్రాథమిక విద్యను ఎక్కువగా సొంత గ్రామంలో/మండలంలో/జిల్లాలో చదువుతారు కాబట్టి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును పరిగణలోకి తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. అంటే ఆ ఏడేళ్ల విద్యలో నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు/జోనల్‌/రాష్ట్రానికి స్థానికుడు అవుతారు. నివాసం ఆధారంగా స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని భావించినా అక్రమంగా ధ్రువపత్రాలు సృష్టించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.*

*❇ఉద్యోగాల ఎంపికకు, బదిలీకి జిల్లా, జోనల్‌, రాష్ట్ర అనే మూడు కేడర్లు మాత్రమే ఉంటాయి. మొదట్లో మల్టీ జోనల్‌ కూడా పెట్టాలని భావించినా దానిపై కమిటీ సుముఖత చూపలేదు. ఈ సిఫారసులతో తయారు చేసిన ముసాయిదాను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపారు. ఆయన ఏమైనా మార్పులు సూచిస్తే ఆమేరకు మార్చనున్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా 'తెలుగు'* 

*👉భాషా పండితుల పదోన్నతులపై న్యాయసలహా : కడియం శ్రీహరి*

*❇వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్‌ వరకూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.*

*❇తెలుగుభాష ఆసక్తికర, మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా మార్పులు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో తెలుగు భాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.*

*❇తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల లో మాతభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విషయాన్ని అధికారులు కడియంకు వివరిం చారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయ డంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలు లో అభ్యంతర లేదని చెప్పినట్లు సబ్‌ కమిటీ వివరిం చింది.*

*❇ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లా డుతూ..భాషా పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల తెలుగు ప్రపంచ మహాసభల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. దీనికోసం న్యాయ సలహా తీసుకుని పదోన్నతులు జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలని ఆదేశించారు.*

*❇సమావేశం లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జి కిషన్‌, తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అమలు సబ్‌ కమిటీ చైర్మెన్‌, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, తెలుగు అధికార భాష కమిషన్‌ చైర్మెన్‌ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ శేషుకుమారి, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సువర్ణ వినాయక్‌ పాల్గొన్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍ఆర్‌సీ నం. 83లో మార్పులు స్వల్పమే..*

*❇హాజరులో అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు విద్యాశాఖ పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారాన్ని ప్రధానోపాధ్యాయుల నుంచి తొలగించి ఎంఈవోలకు ఇస్తూ ఇటీవల ఆర్‌సీ నం.83ను జారీ చేసింది. అయితే దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. వారి ఆందోళన నేపథ్యంలో జీవోలో స్వల్ప మార్పులు చేసేందుకు అధికారులు అంగీకరించారు. సెలవు మంజూరు అధికారం మళ్లీ హెచ్‌ఎంలకు ఇవ్వాలని నిర్ణయించారు.*

*❇పలు నిబంధనల్ని అమలు చేయనున్నారు. హాజరు రిజిస్టర్‌ను హెచ్‌ఎంలతోపాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఎంఈవో వద్ద కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల హాజరు, సెలవులను కచ్చితమైన సమయంలోగా స్కూల్‌ కాంప్లెక్స్‌కు పాఠశాల హెచ్‌ఎం తెలియజేయాల్సి ఉంటుంది. హాజరు మాత్రమే కాకుండా మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోయినా హాజరు వేయించుకుంటే తనిఖీల్లో బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.*
🏧🏧🏧🦋🦋🦋🦋🦋🦋🦋🦋🏧🏧🏧
*🌍ఆన్‌లైన్‌లో టీచర్ల సెలవులు*

*❇ప్రత్యేకంగా యాప్‌ తయారు చేయిస్తున్న విద్యాశాఖ*

*🍥వచ్చే ఏడాది నుంచి అమలుకు కసరత్తు*

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

*🍥ఉపాధ్యాయుల గైర్హాజరును క్రమబద్దీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త విధానం తీసుకురాబోతున్నది. ఇటీవల సెలవుల మంజూరుపై ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర గందరగోళం నెలకొనడంతో ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో హాజరుతో పాటు సెలవుల మంజూరు విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేయిస్తున్నది.*

*🌀రాష్ట్రంలో 25,966 ప్రభుత్వ పాఠశాలలుండగా, వీటిలో 1.20లక్షల మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెలవుల దుర్వినియోగంపై చాలా ఏండ్ల నుంచి విమర్శలున్నాయి. కొంతమంది టీచర్లు పాఠశాలలకు రాకున్నా,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడుకుని వచ్చినట్టు చూపించుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల డిప్యూటీసీఎం కడియం శ్రీహరి వరంగల్‌ పర్యటనలో ఇలాంటి డుమ్మా టీచర్ల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ టీచర్లను సస్పెండ్‌ చేశారు.*

*🔊రాష్ట్ర మానిటరింగ్‌ బృందాలు పరిశీలనలోనూ ఇలాంటి విషయాలు బహిర్గతమయ్యాయి. టీచర్లు అటెండెన్స్‌ రిజిస్టర్లు సరిగా నిర్వహించడం లేదని తేలింది. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 12న ఆర్‌సీ 83 ఉత్తర్వులు తీసుకొచ్చారు. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ టీచర్లు సెలవులు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఎంఈఓ అనుమతి తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. దీనిపై టీచర్లు పెద్దఎత్తున ఆందోళనలు చేయడంతో, సర్కారు ఆదేశాల మేరకు విద్యాశాఖ వెనక్కి తగ్గింది. సెలవులిచ్చే అధికారం హెచ్‌ఎంలకే ఉంటుందనీ, సమా చారం మాత్రం ఎంఈఓతో పాటు కాంప్లెక్స్‌ హెచ్‌ఎంకు ఇవ్వాల్సిందేనని మరో ఉత్తర్వులు ఇచ్చేందుకు విద్యాశాఖ రెడీ అయింది. రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వనుంది*

*🌎ఇక ఆన్‌లైన్‌లో సెలవులు..*

*📣డుమ్మా టీచర్లను కట్టడి చేసేందుకు విద్యాశాఖ కొత్త ఆలోచన చేసింది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే హాజరు, సెలవుల విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన యాప్‌ రూపకల్పన కోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మాట్లాడినట్టు తెలిసింది. ఏపీలోనూ ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానమే అమలులో ఉంది. తెలంగాణలోనూ ఈవిధానం తీసుకొచ్చేలా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే ఏపీలో పాఠశాల హెచ్‌ఎంకు ట్యాబ్‌లు ఇచ్చారు..దానిలో రోజూ టీచర్లు సంతకం చేయాల్సి ఉంది. సిగల్‌ సమస్యతో కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. దీంతో ఈ విధానం ఇక్కడ సాధ్యమవుతుందా..? అనే దానిపైనా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయులు యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సెలవులు ఎక్కడి నుంచైనా తీసుకునేందుకు అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ పదిన్నర లోపు పాఠశాలలకు హాజరైన టీచర్ల వివరాలను హెచ్‌ఎంల ద్వారా ఎంఈఓ, డీఈఓలకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేండ్ల క్రితం నిజామాబాద్‌లోనూ ఆ జిల్లా డీఈఓ లింగయ్య ఇలాంటి విధానమే అమలు చేశారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో ప్రస్తుతం అమలు కావడం లేదు. ప్రస్తుతం మధ్యాహ్నభోజనం వివరాల తరహాలోనే టీచర్ల హాజరు విధానం అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍అర్బన్ గురుకుల సిబ్బంది జీతాల పెంపు*

*👉పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ*

*❇ రాష్ట్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గౌరవ వేతనాలను పెంచింది. స్పెషల్ ఆఫీసర్ల జీతాన్ని రూ.25 వేలకు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల జీతాన్ని రూ.20 వేలకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ విద్యాధికారులను ఆదేశించారు.*
🏧🏧🏧🏧🏧🏧
*_✍నేడు రెండు నిమిషాలు మౌనం పాటించాలి_*

*👉ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం*

*❇హైదరాబాద్: జాతిపిత మహత్మగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉదయం 10:58 నుండి 11 గంటలకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరింది. ఎవరికివారు మౌనం పాటించాలని, ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేయాలని, హారన్లు ఆపేయాలని ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేసింది.*
🌻🏧🏧🏧🏧🏧🏧🌻 
*⬛ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థులకు సర్కారు మొండిచేయి!* 

*🔊ఉద్యోగాలివ్వడం సాధ్యంకాదని తేల్చిన విద్యాశాఖ*

*📋🖊డీఎస్సీ 96, 98, 2012ల్లో ఎంపికై అనివార్య కారణాలతో ఉద్యోగాలు పొందని వారికి తెలంగాణ సర్కారు మొండిచేయి చూపించేలా కనిపిస్తున్నది. నిన్నమొన్నటి వరకూ పోస్టింగ్‌లు ఇస్తామంటూ ఊరించిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. సోమవారం సచివాలయంలో డిప్యూటీసీఎం కడియం శ్రీహరితో విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థుల సమస్యపై చర్చించినట్టు తెలిసింది. ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని విద్యాశాఖ అధికారులు డిప్యూటీసీఎం కడియం దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. ఒక వేళ ఇస్తే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, చేసిన నియామకాలు నిలువవని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయం జరిగినట్టు సమాచారం. అయితే గతంలో ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.*

చరిత్రలో ఈ రోజు జనవరి 29 2018


చరిత్రలో ఈ రోజు జనవరి 29 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ ప్రచురణ.1780భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
రామకృష్ణ మఠం ప్రారంభం.1939రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
భారత సంగీత నాటక అకాడమీ స్థాపన.1953భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ నియామకం.2006ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మొసలికంటి తిరుమలరావు1901ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు. (మ.1970)
అబ్దుస్ సలం19261979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
పంగులూరి రామన్ సుబ్బారావు1932ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
వేటూరి సుందరరామ్మూర్తి1936తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
బైరిశెట్టి భాస్కరరావు1936ప్రముఖ సినీ దర్శకుడు. (మ.2014)
రేవూరి అనంత పద్మనాభరావు1947కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా ప్రసిద్ధులు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
రాం నివాస్ మీర్థా2010భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి
చోళ లింగయ్య2010తెలంగాణ పోరాట యోధుడు.
🏧🏧🏧🏧🏧🏧
*✍5 ఉద్యోగ ప్రకటనల ఫలితాలు విడుదల చేసిన టిఎస్‌పిఎస్‌సి.*

*❇హైదరాబాద్: ఐదు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన ఫలితాలను టిఎస్‌పిఎస్‌సి సోమవారం విడుదల చేసింది. పిసిబిలో ఎఇఇ, జూనియర్ అసిస్టెంట్ కం.టైపిస్ట్ ఉద్యోగ నాయామక ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే గిరిజన గురుకుల పాఠవాలల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ నియామక ఫలితాలు కూడా విడుదల చేసింది టిఎస్‌పిఎస్‌సి. వీటితో పాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ పోస్టుల ఉద్యోగ నియామక ఫలితాలను వెల్లడించింది. ఫలితాల కోసం టిఎస్‌పిఎస్‌సి అధికార వెబ్‌సైట్ www.tspsc.gov.inలో చూడొచ్చు.*
🏧🏧🏧🏧🏧🏧
💥 *హైదరాబాద్ లో మోహరించిన ప్రభుత్వ టీచర్లు ---  ఆందోళన లో పంచాయతీ రాజ్ టీచర్లు*

💥 *రేపు హైకోర్టు లో ఏకీకృత సర్వీస్ రూల్స్‌ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ టీచర్లు హైదరాబాద్ చేరుకుని తమ న్యాయవాదులను కలుసుకుని రేపటి కేసు మరో 4 నెలలు వాయిదా వేయించాలని  కోరుతూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది*

*💥మరోవైపు ఈసారి తమకు అనుకూలంగా ఏకీకృత సర్వీస్ రూల్స్‌ అమలయ్యే లా చేయాలని పంచాయతీ రాజ్ టీచర్ల సంఘ నాయకులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు*

💥 *ఈ సందర్భంగా కమీషనర్ ను కలవటానికి వెళ్లిన నాయకులకు వారు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురి అయినట్లు తెలుస్తోంది*

*💥దీంతో పంచాయతీ రాజ్ సంఘ నాయకులు జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ వారిని కలిసి GP ప్రభుత్వ న్యాయవాది రేపు తప్పని సరిగా హాజరు అయ్యేలా చేయమని మరియు తమకు న్యాయం చేయాలని కోరారు*

💥 *మరోపక్క ప్రభుత్వ టీచర్లు తమ న్యాయవాదులను కలుసుకుని తమకు అనుకూలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు*
*దీంతో పంచాయతీ రాజ్ టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు*.
🏧🏧🏧🏧🏧🏧
భారతదేశంలోని ముఖ్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు

1. అచానక్మర్ శాంక్చుయరీ – బిలాస్ పూర్,ఛత్తీస్ గఢ్

2. ఇంటాంగికీ శాంక్చుయరీ – కోహిమా, నాగాలాండ్

3. కవ్వాల్ శాంక్చుయరీ – జన్నారం, ఆంధ్రప్రదేశ్

4. కజిరంగా జాతీయ పార్కు – జోర్హట్, అసోం

5. కిన్నెరసాని శాంక్చుయరీ – ఖమ్మం, ఆంధ్రప్రదేశ్

6. కొల్లేరు – ఏలూరు, ఆంధ్రప్రదేశ్

7. కార్బెట్ జాతీయ పార్కు – నైనిటాల్, ఉత్తరాఖండ్

8. ఖంగ్ చాందైందా – గాంగ్ టక్, సిక్కిం

9. గరమ్ పానీ శాంక్చుయరీ – దింపు, అసోం

10. గాంధీసాగర్ శాంక్చుయరీ – మంద్ సౌర్, మధ్యప్రదేశ్

11. గిర్ అడవి – జునాగఢ్,గుజరాత్

12. గౌతమబుద్ధ శాంక్చుయరీ – గయ, బీహార్

13. ఘనా బర్డ్ శాంక్చుయరీ – భరత్పూర్, రాజస్థాన్

14. చంద్రప్రభ శాంక్చుయరీ – వారణాసి సమీపంలో, ఉత్తరప్రదేశ్

15. జల్దపార శాంక్చుయరీ – పశ్చిమబెంగాల్

16. డచిగామ్ శాంక్చుయరీ – డచిగామ్, కాశ్మీర్

17. డాట్మా శాంక్చుయరీ – సింగ్భమ్, బీహార్

18. తాన్సా శాంక్చుయరీ – థానె, మహారాష్ట్ర

19. తుంగభద్ర శాంక్చుయరీ – బళ్లారి, కర్ణాటక

20. దండేలి శాంక్చుయరీ – ధార్వార్, కర్ణాటక

21. దుధ్వా జాతీయ పార్కు – లఖాయ్ పుర్బెరి, ఉత్తరప్రదేశ్

22. నందపా శాంక్చుయరీ – చిరప్, అరుణాచలప్రదేశ్

23. టిరమవేగోన్ జాతీయ పార్కు – భండారా, మహారాష్ట్ర

24. నాగర్సోల్ జాతీయ పార్కు – కుర్గ్, కర్ణాటక

25. పాంచ్ మర్హి శాంక్చయరీ – హోషంగాబాద్, మధ్యప్రదేశ్

26. పాకాల శాంక్చుయరీ – వరంగల్, ఆంధ్రప్రదేశ్

27. పారంబికులమ్ శాంక్చుయరీ – పాల్ఘాట్, కేరళ

28. పెంచ్ జాతీయ పార్కు – లాగపూర్, మహారాష్ట్ర

29. పెరియార్ శాంక్చుయరీ – ఇడుక్కి, కేరళ

30. బందీపూర్ శాంక్చుయరీ – కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు

31. బనార్ గట్టి జాతీయ పార్కు – బెంగళూరు, కర్ణాటక

32. బంధ్వాగఢ్ జాతీయ పార్కు – షాడోత్, మధ్యప్రదేశ్

33. బొరివ్లి జాతీయ పార్కు – ముంబయి

34. భద్రా శాంక్చుయరీ – చిక్ మంగుశూరు, కర్ణాటక

35. భీమబంధ్ శాంక్చుయరీ – మోంఘిర్, బీహార్

36. రంగన్ తిట్టూ బర్డ్ శాంక్చుయరీ – కర్ణాటకలోని కావేరీనదిలోలి దీవులు

37. రోహ్లా జాతీయ పార్కు – కులు, హిమాచల్ ప్రదేశ్

38. వైనాడ్ శాంక్చుయరీ – కన్ననూర్, కోజికోడ్,కేరళ

39. వల్వడార్ జాతీయ పార్కు – భావనగర్, గుజరాత్

40. వేదాంతంగల్ బర్డ్ శాంక్చుయరీ – తమిళనాడు

41. శివపురి జాతీయపార్కు – శివపురి, మధ్యప్రదేశ్

42. షికారీతేవి శాంక్చుయరీ – మండి, హిమాచల్ ప్రదేశ్

43. సరస్వతీలోయ శాంక్చుయరీ – షిమోగా, కర్ణాటక

44. సరిస్కా శాంక్చుయరీ – ఆల్వర్, రాజస్థాన్

45. హజారీబాగ్ శాంక్చుయరీ – హజారీబాగం, జార్ఖండ్
🌱🍂🍃🌾📚🌾🍃🍂🌱
*👩‍🏫జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం-2005👨‍🏫*

🔹సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన బాలబాలికలు తమ శారీరక, మనోవైజ్ఞానిక, మేధోపర లక్షణాలకు అనుగుణంగా అభ్యసించి విజయం సాధించడానికి తోడ్పడే విధంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్పుచెందుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యతలను ప్రతిబింబించే పాఠ్యప్రణాళిక రూపకల్పన జరిగితే దేశ పురోగతి జరుగుతుందనడంలో అతిశయోక్తిలేదు.

*💁‍♂CF-2005 లక్షణాలు:*

1. సంబద్ధత (Releva-cy)

2. సరళత (Flexibility)

3. నాణ్యత (Quality)

👉ఈ మూడు లక్షణాలు పాఠ్యప్రణాళికా చట్రం ప్రధాన దృక్పథంలో ఉండాలనేది ప్రధాన లక్ష్యం.

*💁మౌలిక సూత్రాలు:*

👉పాఠశాల బయటి జీవితాన్ని, ఉపాధ్యాయుడు తన బోధనతో విద్యార్థులకు అందించే జ్ఞానంతో అనుసంధానం చేయాలి.

👉విద్యార్థులు కంఠతాపట్టే పద్ధతుల నుంచి అర్థవంతంగా చదవగలిగే పద్ధతులకు పాఠ్యప్రణాళిక మారాలి.

👉విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడే శిశుకేంద్ర పాఠ్యాంశాలు రూపొందాలి.

👉పరీక్ష విధానాలు సరళంగా ఉండి, తరగతిగది-జీవితంలో సమన్వయపరచాలి.

👉బాలబాలికలు పాఠ్యపుస్తకాల వలయంలో చిక్కుకోకుండా వారి ప్రజాస్వామిక, పర్యావరణ వికాసానికి కృషిచేయాలి.

*🌷ప్రధాన అంశాలు:*

🔸ప్రొ. యశ్‌పాల్ కమిటీ భావనల ఆధారంగా ఎన్‌సీఎఫ్-2005 రూపొందించబడింది.

🔸బరువు కాని చదువు, భారంలేని విద్య లక్ష్యంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸పాఠశాలలో చేపట్టే వివిధ కార్యక్రమాలు సృజనాత్మకంగా ఉండాలి కానీ, యాంత్రికంగా ఉండకూడదు.

🔸ప్రజాస్వామిక విలువల పట్ల, రాజ్యాంగ సూత్రాలపట్ల నిబద్ధతను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక తోడ్పడాలి.

🔸స్వతంత్రంగా ఆలోచించి, పనిచేసి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించాలి.

🔸ప్రజలు, పౌరులందరినీ గౌరవించే స్వభావాన్ని బాలబాలికల్లో రంగరించాలి.

🔸ఇతరుల సంక్షేమం, అనుభూతులపై సున్నితంగా స్పందించడం, ప్రపంచం గురించిన జ్ఞానం, అవగాహన, విలువలకు కట్టుబడే హేతుశీలతను కలిగించాలి.

🔸ఎలా నేర్చుకోవాలో తెలియచెప్పాలి. అలా నేర్చుకున్నదాన్ని అవసరమైతే సవరించుకోవడం వంటి జ్ఞాననిర్మాణ ప్రక్రియలను నొక్కి చెప్పాలి.

🔸జ్ఞానపునాదిని ఏర్పరిచే అనుభవాలతో నిండిన పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸జ్ఞానోత్పత్తి కార్యక్రమంలో పిల్లలను భాగస్వాములను చేయగలిగేలా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸పాఠ్యేతర అంశాలకు, సహపాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

🔸మానవ సమాజశాస్త్రం అంటే చేతివృత్తులు, కళలకు సంబంధించిన జ్ఞానం పాఠ్యప్రణాళికలో ముఖ్యమైన భాగం కావాలి.

🔸పాఠశాల వాతావరణానికి, సామాజిక వాతావరణానికి అడ్డంకులు లేని విధంగా, జ్ఞానాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానించుకోగలిగే విధంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸జ్ఞానం సబ్జెక్టుల ఆధారంగా దేనికది విడదీసి చూడకుండ పరస్పరాధితంగా ఉండాలి.

🔸ప్రస్తుత పాఠ్యాంశాల్లోనే సమాజానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. కొత్త సబ్జెక్టులు పెట్టి బరువు పెంచకూడదు.

🔸ప్రాథమిక విద్యవరకు అన్ని కృత్యాల్లోనూ భాష, గణితానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

🔸ప్రణాళిక రూపకల్పనలో స్థానికాంశాలే ప్రతిబింబించాలి.

🔸పాఠ్యగ్రంథం కేవలం విషయ జ్ఞానం కలిగించేదిగా కాకుండా, సహాయకారిగా కూడా ఉండాలి.

🔸స్త్రీల విషయం మరచిపోకుండా పితృస్వామిక వ్యవస్థా చట్రాన్ని ఛేదించే వైపుగా పాఠ్యప్రణాళిక ఉండాలి. స్త్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

🔸నీతి, నిజాయితీ, సహకారం మొదలైన నైతికాంశాలు కూడా ప్రణాళికలో భాగమవ్వాలి.

🔸పిల్లల వయస్సుకు తగిన జ్ఞానాన్నిచ్చే బోధనానుభవాలతో కూడిన భాష, పద్ధతులు, విషయాలను పాఠ్యప్రణాళికలో పొందుపర్చాలి.

🔸ప్రాంతీయ, కుల, మత, వర్గ, లింగ, ధనిక, పేద వివక్షలను, అసమానతలను తొలగించే మార్పుకు దారితేసేందుకు అనువుగా పాఠ్యపుస్తకాన్ని మలచాలి.

🔸అభ్యాసకుల ఆకాంక్షలను, లక్ష్యాలను పాఠ్యప్రణాళికాధారంగా సాధించడానికి తోడ్పడాలి.

🔸స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ భావన, సర్వజనసంక్షేమం, లౌకికతత్వం, మానవ హక్కులను గౌరవించడం పట్ల నిబద్ధతను పెంచగలగాలి.

🔸జ్ఞాననైపుణ్యాలు విద్యార్థుల్లో కలిగించే నాణ్యతాపరమైన దృక్కోణాలను పరిశీలించి పొందుపర్చాలి.

*🌷అభ్యసనం-జ్ఞానం🌷*

_🔹అభ్యసనం కింది విధంగా ఉంటే ఫలవంతంగా ఉంటుందని ఎన్‌సీఎఫ్ 2005 పేర్కొంటున్నది._

_🔸పిల్లల అభ్యసనంలో తల్లిదండ్రులను, సమాజాన్ని భాగస్వాములను చేయాలి._

_🔹కొద్దిమంది విద్యార్థులే రాణించే విధంగా కాకుండా అందరూ రాణించేలా ఉండాలి._

_🔸పిల్లల అవసరాలకు తగిన అభ్యసన వాతావరణం కల్పించేందుకు వీలుగా ఉపాధ్యాయునికి స్వయంప్రతిపత్తి ఉండాలి._

_🔹జ్ఞానోత్పత్తి కార్యక్రమంలో పిల్లల్ని భాగస్వాములనుచేసి అభ్యసనం కొనసాగించాలి._

_🔸అభ్యసన ప్రక్రియలో భాగంగా ఏర్పడిన పీరియడ్ కచ్చితంగా 45 ని.లు అమలయ్యేలా చూడాలి._

_🔹అభ్యసన క్రమాన్ని ఆటంకపరిచే పోటీతత్వధోరణిని నిరోధించాలి. దానిస్థానంలో ఆసక్తిని పెంపొందించాలి._

_🔹సహజ అభ్యసన క్రమాన్ని హరించే అంశాలను తరగతిగదిలో నిరోధించాలి._

_🔸తరగతి గదిలో పిల్లలు చర్చించకుండా నిశ్శబ్ధంగా ఉండటం, టీచర్ అడిగే ప్రశ్నకు ఒక్కరే జవాబు చెప్పడం, జవాబు తెలిసినవారినే చెప్పమనడం వంటి అంశాలను నిరోధించాలి._

_🔹విద్యార్థులు ప్రపంచాన్ని పరిశీలిస్తూ, స్పందిస్తూ పనిచేస్తూ భాగస్వాములై అభ్యసనం కొనసాగించాలి._

సక్రియుడైన అభ్యాసకునికి (Active Lear-er) ప్రాధాన్యమివ్వాలి.

_🔸జ్ఞాన నిర్మాణం కోసం బోధన జరగాలి._

_🔹విమర్శనాత్మక బోధన వ్యూహాలకు ప్రాధాన్యమివ్వాలి._

_🔹సాక్ష్యనిరూపణ, వాస్తవనిరూపణలకు చెందిన ఎపిస్టెమిక్ అవగాహన కల్పించడం._

_🔸జ్ఞాన పునఃసృజన (Recreati-g K-owledge), జ్ఞానవరణం పెంపొందించే అభ్యసనంపై శ్రద్ధ వహించాలి._

*💁‍♂బోధనాభ్యసన ప్రక్రియ*

_🌷బోధనాభ్యసన ప్రక్రియలు యాంత్రికంగా కాకుండా, సృజనాత్మకంగా ఉండాలి._

_🌷కృత్యాల రూపంలో, సామర్థ్య ఆధారితంగా ఉండాలి._

_🌷పిల్లల్లో నైపుణ్యాలు, అనుభవాలు అభివృద్ధిపరిచే విధంగా ఉండాలి._

_🌷ఆడుతూ, పాడుతూ నేర్చుకోగలిగేలా ఉండాలి._

_🌷పిల్లలకు భయాన్ని కాకుండా ఉల్లాసాన్ని కలిగించేవిగా బోధనాభ్యసన ప్రకియ ఉండాలి._

_🌷ప్రాజెక్టు, అన్వేషణ, ప్రయోగపద్ధతిలో అభ్యసన ప్రక్రియ జరగాలి._

*👨‍🏫CF-2005- ఉపాధ్యాయుడు*

*👉CF-2005 ప్రకారం ఉపాధ్యాయుడు పిల్లల అంతర్గత శక్తులను వెలికితీయగలగాలి.*

_👉పిల్లలు స్వయంగా జ్ఞానం నిర్మించుకునే ప్రక్రియలో ఉపాధ్యాయుడు భాగస్వామి కావాలి._

_👉భాషను గొప్ప బోధనావనరుగా ఉపయోగించుకోవాలి._

_👉పిల్లల హక్కులను కాపాడాలి._

*👉పిల్లల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక భిన్నత్వాలను అర్థం చేసుకుని అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.*

*👉శాంతి, సహనం, న్యాయం మొదలైన విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలి.*

_👉నిరంతర విద్యార్థిగా ఉండాలి._

*🌷పాఠశాల దశలు🌷*

*💁పూర్వ ప్రాథమిక విద్య (ECCE)*

👉క్రీడల ద్వారా, అభినయగీతాల ద్వారా, బోధనోపకరణ కృత్యాల ద్వారా అవగాహన కలిగించాలి.

👉విద్య పూర్వ సంస్థలు కేవలం ప్రాథమిక పాఠశాలల్లో చేరడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి.

👉ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ- లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

*🌷ఎలిమెంటరీ పాఠశాల🌷*

👉1 నుంచి 8వ తరగతివరకు అందించే విద్య ఎలిమెంటరీ విద్య.

👉3Rs (రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్) చదవడం, రాయడం, లెక్కలు చేయడం నిర్బంధ విద్యకు ప్రాధాన్యమివ్వాలి.

పిల్లల భాషాభివృద్ధికి కృషిచేయాలి.

👉గిరిజన భాషలు, ఇతర భాషల వారికి వారి సొంత భాషల్లో అభ్యసన సౌకర్యాలు కల్పించాలి.

👉1వ తరగతి నుంచి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాలి.

👉బహుభాషా నేపథ్యంలో త్రిభాషకు ప్రాధాన్యమివ్వాలి.

👉మూసపద్ధతిలో విద్యాప్రణాళిక కాకుండా వృత్తి నైపుణ్యాలు పెంపొందించే పని ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేయాలి.

👉విద్యాప్రణాళిక కేవలం ఫలితాలకోసం కాకుండా ప్రక్రియ ప్రధానమైనదిగా ఉండాలి.

*🌷సెంకడరీ పాఠశాల🌷*

👉9, 10 సెకండరీ స్థాయి పిల్లలకు సృజనాత్మకమైన, ఉత్పత్తిదాయకమైన పనినైపుణ్యాలు అలవర్చాలి.

👉గ్రంథాలయ పుస్తకాల పఠనం, ప్రయోగశాల అనుభవాలు కలిగించాలి.

👉కుట్టుపని, వస్తువుల తయారీ, పారామెడికల్ కోర్సుల వృత్తి విషయాలు చేర్చి నైపుణ్యాలు పెంపొందించాలి.

👉హయ్యర్ సెకండరీ పాఠశాల- +2 స్థాయిలో విద్యార్థులు తమ ఆసక్తులు, అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా భావి జీవితాలకు తగిన కోర్సులను ఎంపికచేసుకునే విద్యా అవకాశాలు కల్పించాలి.

👉వైద్య, ఇంజినీరింగ్ ఇతర కోర్సులకు కావలసిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని అందించే విద్యా ప్రణాళిక రూపొందించాలి.

*🌷CF-2005 - భాష🌷*

🔸పాఠశాలల్లో పిల్లల మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలి.

🔸విద్యార్థుల్లో బహు భాషా జ్ఞానాన్ని పెంపొందించాలి.

🔹త్రిభాషా సూత్రం (తెలుగు, హిందీ, ఇంగ్లిష్)లో భాగంగా భాషా పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అందించాలి.

🔹1వ తరగతి నుంచే ఇంగ్లిష్‌పై అవగాహన కల్పించాలి. అదేవిధంగా మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

హిందీయేతర రాష్ర్టాల్లో హిందీని ప్రవేశపెట్టాలి.

🔸+2 స్థాయిలో ప్రాచీన (సంస్కృత), విదేశీ భాషల అధ్యయనాన్ని ప్రారంభించాలి.

🔸పిల్లలు తమ సొంతభాషలో ఆలోచనలను, అనుభవాలను వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించాలి.

*🌷గణితం🌷*

👉పిల్లల్లో గణిత సామర్థ్యాలు అభివృద్ధిచేయడం, గణితంలో రాణించే చతుర్విధ ప్రక్రియలు (సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం) వచ్చేలా చూడాలి.

👉సమస్యా పరిష్కార శక్తి, తార్కిక సామర్థ్యాలు పెంపొందాలి.

*👉గణితం అంటే పిల్లలు భయపడకుండా ఉల్లాసంగా నేర్చుకునే గణిత క్రీడలు, పజిల్స్, కృత్యాల ద్వారా బోధన జరగాలి.*

👉సాంకేతిక పరిజ్ఞానమైన కంప్యూటర్ విద్యనందించాలి.

*🌷సైన్స్🌷*

🔹విద్యార్థులు తమ నిత్యజీవిత అంశాలను విశ్లేషించి, పరీక్షించేవిధంగా ప్రయోగపద్ధతిలో బోధన జరగాలి.

*🔹శాస్త్రీయ దృక్పథాన్ని, వైఖరులను పెంపొందించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.*

🔹విద్యార్థులు తమంతట తామే నేర్చుకునే ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి.