AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 31 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 31


*🌎చరిత్రలో ఈరోజు/ అక్టోబర్ 31🌎*

*◾అక్టోబర్ 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 304వ రోజు (లీపు సంవత్సరములో305వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 61 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు🕘*

*🌹1840: మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే(థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి (Lex Loci, భారతదేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు*.

*🌹1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీనియమితుడైనాడు.*

*🌹2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.*

*🌹2000: డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.*

*❤జననాలు❤*

*🔹1875: సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. (మ. 1950)*

*🔹1889: ఆచార్య నరేంద్ర దేవ్. (మ.1956)*

*🔹1895: సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు. (మ.1967)*

*🔹1925: కోటయ్య ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001)*

*🔹1937: నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.*

*🔹1946: కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు.*

*🍃మరణాలు🍃*

*🌷1974: మాచిరాజు దేవీప్రసాద్, తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922)*

*🌷1984: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917)*

*🌷1984: వానమామలై వరదాచార్యులు, తెలంగాణప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (జ.1912)*

*🌷1990: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. (జ.1928)*

*🌷2003: అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914)*

*🌷2004: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత. (జ.1935)*

*🌷2005: పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. (జ.1934)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦హాలోవీన్ (Hallowe'en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం.*

*♦క్రైస్తవ మతంలో ప్రాటెస్టులు సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు...మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు*

*♦-ఏక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.*

*♦ఇందిరాగాంధీ వర్ధంతి.*

*♦ప్రపంచ పొదుపు దినోత్సవం.*

*TODAY GK (AM)*

*1) పరిమాణం మాత్రమే ఉండి దిశపై ఆధారపడని భౌతక రాశులను ఏమని అంటారు?*

*జ: ఆదిశ రాశులు*

*2) పాద రసం సాంద్రత ఎంత?*

*జ: 13.6 గ్రా / సెం.మీ.*

*3) మనిషి శరీరంలో ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ను ఏమంటారు ?*

*జ: క్లినికల్ థర్మామీటర్*

*3) ఏదైనా భౌతిక రాశిని పూర్తిగా వర్ణించడానికి దిశ పరిమాణం రెండూ అవసరమైతే దానిని ఏమని అంటారు?*

*జ: సదిశరాశి*

*4) వస్తువు స్దానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును ఏమంటారు ?*

*జ: స్దానభ్రంశం*

*5) పైకి విసిరిన వస్తువు కిందకి పడేటప్పుడు అది పొందే త్వరణాన్ని ఏమని అంటారు?*

*జ: గురుత్వరణం*

*6) నిట్ట నిలువుగా విసిరిన రాయి గరిష్ట ఎత్తుకు చేరుకున్నప్పుడు దాని వేగం ఎంత ఉంటుంది ?*

*జ: శూన్యం*

*7) వస్తువు గరిష్ట ఎత్తుని చేరడానికి పట్టే కాలాన్ని ఏమని అంటారు?*

*జ: ఆరోహణ కాలం*

*8) స్వేచ్చా పతన వస్తువు భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?*

*జ: అవరోహణ కాలం*

*9) తడి టవల్ ను దులిపితే అందులో నుంచి నీటి బిందువులు బయటకు వస్తాయి. అందుకు కారణమేంటి ?*

*జ: జడత్వం*

*10) బనానా ఆయిల్ దేని నుంచి తయారు చేస్తారు ?*

*జ: పెట్రోలియం*

*11) బ్యాటరీలో శక్తి ఏ రూపంలో ఉంటుంది ?*

*జ: రసాయన శక్తి*

*12) థర్మామీటర్ ను మొదట రూపొందించింది ఎవరు ?*

*జ: గెలీలియో గెలిలీ*

*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻

   🔹 *సుభాషిత వాక్కు*

*జీవితంలో మంచి వారి కోసం అన్వేషించ వద్దు ముందు నీవు మంచిగా మారు బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి  కావచ్చు నేమో"*

 *"What you're supposed to do when you don't like a thing is change it. If you can't change it, change the way you think about it. Don't complain."*

   *🔹మంచి పద్యం*
 
*పాలు నిడిన పోదు పాములో విషమురా*
*ప్రేమ చూపినంత వేముబోదు*
*కఠిన మనసు ఉన్న కరుణ కలుగునెట్లు*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔺భావం*:-

*పాలు తాగించినా పాములోని విషము పోదు. అనురాగాన్ని చూపించినా మూర్ఖునికి దయ జాలి కలుగవు*

   *♦నేటి జీ.కె*♦

*🌷తొలి మహిళా స్పీకర్  *

*A:   మీరాకుమార్‌ *
 
*🌷లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు*

*A:  నీలం సంజీవరెడ్డి *
 
*🌷లోక్‌సభ తొలి స్పీకర్*

*A: గణేష్ వాసుదేవ్ మౌలాంకర*్
 
*🌷 ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని*

*A:  అటల్ బిహారీ వాజ్‌పేయ్ *

*🌷పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొ*ి

*A: పి.వి. నరసింహారావు*
 
*🌷ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి*

*A:   మొరార్జీ దేశాయ్ *
 
*🌷 మొదటి కాంగ్రెసేతర ప్రధాని*

*A:  మొరార్జీ దేశాయ్ *
 
*🌷హత్యకు గురైన మొదటి ప్రధాని*

*A:  ఇందిరాగాంధీ *
 
*🌷  అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని  *

*A:-ఇందిరాగాంధీ *
 
*🌷 మొదటి మహిళా ప్రధాని  *

*A:  ఇందిరాగాంధీ *
 
*🌷 విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని  *

*A:  లాల్‌బహదూర్‌శాస్త్రి *
 
*🌷పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి  *
*A:   డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969) *

*🌷భారతరత్న పొందిన తొలి మహిళ*

*A:  ఇందిరాగాంధీ (1971) *
 
*🌷భారతదేశ చివరి గవర్నర్ జనరల్  మొదటి వైస్రాయ్*

*A:   లార్డ్ కానింగ్ (1856 - 62)*

*🌷స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్*

*A:  విలియం బెంటింగ్ (1828 - 35)*
 
*🌷 స్వతంత్ర భారత మొదటి  చివరి గవర్నర్ జనరల్*

*A:  మౌంట్ బాటన్ (1947 - 48) *
 
*🌷 స్వతంత్ర భారత మొదటి  చివరి భారతీయ గవర్నర్ జనరల్*

*A: సి. రాజగోపాలాచారి *
 
*🌷భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు*

*A: ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి) *
 
*🌷అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ*

*A: వాలెంటీనా తెరిష్కోవా*
 
*🌷అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు*

*A  యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961) *

✍ National Unity Day

నేడు *జాతీయ సమైఖ్యతా దినోత్సవం* సందర్భంగా *ప్రతిజ్ఞ* మరియు *వల్లభాయ్ పటేల్* జీవిత చరిత్ర ఇంగ్లీష్, తెలుగులో
http://www.tlm4all.com/2017/10/national-unity-day.html?m=1

*♦GK BITS♦*

*1.ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏది?*

*2.నూతన పంచాయితీరాజ్ వ్యవస్థ ఎప్పటినుంచి అమలు పరిచారు?*

*3.మనదేశంలో సౌరవిద్యుత్ తో దీపాలు కలిగిన తొలి గ్రామం?*

*4.కండరాల అధ్యయన శాస్త్రం?*

*5.క్షితిపశతపతి అనే బిరుదు ఎవరికి ఉంది?*

*6.హైడ్రోజన్ ను ఎవరు కనుగొన్నారు?*

*7.సూర్యునికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?*

*8.కాళిబంగన్ అనగా?*

*9.లాత్వియా రాజధాని?*

*10.CBDT full form?*

*♦జవాబులు.*

1.ఏంజల్ ఫాల్స్(వెనిజులా)
కనిపెట్టింది-జిమ్మీ ఏంజెల్.(1933).ఎత్తు-979mtrs
3,212 అడుగులు.

2.1993 ఏప్రిల్-24.

3.చాగ్లంసోర్(j&k)

4.మయాలజీ

5.స్కంధగుప్తుడు.

6.హెన్రి కావెండిష్

7.అల్ఫా సెంటారికా.

8.నల్లని గాజులు

9.రిగా

10.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్.

*♦జనరల్ స్టడీస్ బిట్స్*♦

*1) సజీవుల నాలుగు ప్రాథమిక అవసరాలు-?*

*జ:  ప్రాణవాయువు, నీరు, ఆహారం, ఆవాసం*

*2) భూకంపాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు-?*

*జ:  సిస్మాలజీ*

*3) వరి పంటను ప్రధానంగా పండించే కాలం-?*

*జ:  ఖరీఫ్*

*4) ‘వందేమాతరం’ పత్రికా సంపాదకుడు-?*

*జ: అరబిందో ఘోష్*

*5) ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం- ?*

*జ: పప్పులు*

*6)  భారత్‌లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది-?*

*జ: విలియం బెంటింక్*

*7)  మంచినీటి ఆవరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు?*

*జ:- లిమ్నాలజీ*

*8) అండర్-17 ఫిఫా ప్రపంచకప్-2017 విజేత:*

*జ:  ఇంగ్లండ్*

*9) అబ్దుల్ కలాం పేరును తల వెంట్రుకపై రాసి గిన్నిస్ రికార్డు సృష్టించిన కళాకారుడు-*

*జ: దాసి సుదర్శన్*

*10) సింగపూర్ దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలు- ?*

*జ: హలీమా యాకుబ్*


📚 31 October 2017🦋
------------------------
Daily Update~31st October 2017

1. India and World Bank Signed $200 Million Loan Agreement for Assam

i. The Government of India and the World Bank signed a $200 million Loan Agreement for the Assam Agribusiness and Rural Transformation Project. The Project will support Assam to facilitate agri-business investments, increase agricultural productivity and market access.
ii. The Project will be implemented in over 16 Districts of Assam. Over 500,000 farming households will directly benefit from the Project.

Important Takeaways from Above News for IBPS PO Exam-

Jim Yong Kim is the President of World Bank.The World Bank headquarters in Washington, D.C., United States.Jagdish Mukhi is the present Governor of Assam.

2. List of MoUs Signed During the Visit of Prime Minister of Italy to India

i. Italian Prime Minister Paolo Gentiloni is on the 2-day visit to India. This is the first visit by an Italian premier in 10 years. Romano Prodi was the last Italian Prime Minister to visit India in February 2007.
ii. Here is the complete list of MoUs/Agreements signed between India and Italy during the visit of Prime Minister of Italy to India:

1. Joint Declaration of Intent of Cooperation for Safety in the Railway sector
2. MoU on 70 years of diplomatic relations between Indian Council of Cultural Relations and Ministry of Foreign Affairs & International Cooperation, Government of the Republic of Italy
3. MoU on cooperation In the field of Energy
4. Executive Protocol on Cultural Cooperation
5. MoU between the Training Unit of the Ministry of Foreign Affairs and International Cooperation.
6. MoU for promoting mutual investments between Italian Trade Agency and Invest India

Important Takeaways from above News for IBPS PO Mains Exam-

Rome is the capital of Italy.Euro is the currency of Italy.

3. India Sends 1st Wheat Shipment to Afghanistan via Chabahar port

i. Iran's key strategic port of Chabahar became operational with the maiden shipment of wheat from India to Afghanistan. It was flagged off from Kandla port in Gujarat.
ii. This is a major push for India's Afghan outreach bypassing Pakistan for the first time under the 2016 Indo-Afghan-Iran trilateral pact. Chabahar port is strategically located in Sistan-Balochistan province on energy-rich Iran’s southern coast in Gulf of Oman near its border with Pakistan and can be easily accessed from India’s western coast.

Important Takeaways from above News for RRB PO Mains Exam-

Tehran is the capital of Iran.Mohammad Ashraf Ghani is the present Prime Minister of Afganistan.

4. Saudi Arabia to Allow Women into Sports Stadiums from 2018

i. Turki Al-Asheikh, Chairman of the General Sports Authority of Saudi Arabia has announced that Saudi women will now be able to attend sports events in stadiums starting from 2018.
ii. The move is aimed at empowering and engaging women in the society as an integral part of the development process.

Important Takeaways from above News for IBPS PO Mains Exam-

Riyadh is the capital of Saudi Arabia.Mohammed bin Salman is the Crown Prince of Saudi Arabia.

5. India, Japan Begin Three-Day Anti-Submarine Drill

i. Navies of India and Japan began a three-day anti-submarine warfare exercise in the Indian Ocean region to deepen their operational coordination in the strategically important sea lanes around the two countries.
ii. Indian Navy's two P-8 I long-range maritime reconnaissance anti-submarine warfare aircraft and two P-3C Orion jets of the Japanese Navy will be part of the exercise.

Important Takeaways from Above News for RRB PO Mains Exam-

Tokyo is the Capital of Japan.The current Chief of Naval Staff is Admiral Sunil Lanba.

6. All About FIFA U-17 World Cup 2017

i. The 17th edition of FIFA U-17 World Cup took place for the first time in India.
ii. It is a biennial international football tournament of men’s under-17 national teams organized by Federation Internationale de Football Association (FIFA).

Quick Facts-

The official Mascot for the FIFA U-17 World Cup 2017 was clouded leopard named ‘Kheleo’.The official ball for Under-17 football World Cup is called ‘Krasava’.The final match of the event was held in Salt Lake Stadium, Kolkata.

First in U-17 World Cup 2017-

This was the first time India hosted U-17 FIFA World Cup.Switzerland’s Esther Staubli became the first female football referee to officiate a match.Jeakson Singh creates history by scoring India’s first ever goal in FIFA World Cup.FIFA U-17 WC in India becomes most attended in event’s history for the first time.USA-Based Namit Deshpande becomes the First NRI to Play for India’s U17 World Cup Team.

Winners and Awards-

England has won the FIFA U-17 World Cup by defeating Spain by 5-2.Phil Foden of England has been adjudged tournament’s best player and has been awarded ‘Golden Ball’.Rhian Brewster from England has scored the most goals in the tournament (8 goals) and has been awarded, 'Golden Boot'.Gabriel Brazao the goalkeeper of Brazil’s national football team has won the ‘Golden Glove’.Brazil has won the Fair Play Award.

7. Yonex French Open Badminton 2017: Complete List of Winners

i. Yonex French Open 2017 Badminton tournament was held in Paris. French Open Badminton Tournament is held annually since 1909 in France.

Important Highlights-

Indian shuttler Kidambi Srikanth became the first Indian to win the men’s singles title at French Open badminton tournament.Srikanth defeated Kento Nishimoto of Japan by 21-14, 21-13.Tai Tzu Ying of Chinese Taipei has won women’s singles title at Yonex French Open Badminton 2017.She defeated Akane Yamaguchi of Japan.

Find Complete List Here

8. ISSF World Cup 2017- Highlights

i. Hosts India finished seventh overall with one gold, one silver, and a bronze, while Italy pipped China in the medals tally, as the ISSF World Cup Final, in New Delhi.
ii. Important wins from India side are as follows-
1. India won through Jitu Rai/Heena Sidhu (gold in mixed team 10m air pistol),
2. Sangram Dahiya (silver in men's double trap), and
3. Amanpreet Singh (bronze in men's 50m pistol).
iii. This was India's best ever result in the annual ISSF shooting centerpiece. China's Rio 2016 10m air pistol women's champion, Mengxue Zhang and Gengcheng Sui, were crowned Champion of Champions in pistol and rifle respectively.

Some of the concluding points of the events-

India finish seventh on the medals tally overall with one Gold, one Silver and one Bronze medal.20 out of 45 participating nations win medals at annual ISSF season-ender.Spain’s Alberto Fernandez Wins Men’s Trap.Alexis Renauld of France Wins Men’s 50M Rifle 3 Positions.Keith Sanderson of USA claims Men’s Rapid Fire Pistol Gold.

9. Jasprit Bumrah Secures Top Spot in ICC T20 Rankings

i. Indian fast bowler Jasprit Bumrah climbed to the number one spot in the latest ICC T20 rankings while his fifth-ranked team could go as high as second if it beats New Zealand in the three-match series beginning.
ii. Bumrah, who attained a career-best third position in the ODI rankings, has regained the T20 top spot after Pakistan spinner Imad Wasim slipped one place.

Important Takeaways from above News for IBPS PO Mains Exam-

India captain Virat Kohli edged AB de Villiers to claim the top ranking in ODIs.New Zealand are the top-ranked side in the shortest format with 125 points.

10. Heena Sidhu Wins Air Pistol Gold at Commonwealth Shooting Championships

i. Ace Indian shooter Heena Sindhu has bagged gold in women's 10m Air Pistol event at Commonwealth Shooting Championships in Brisbane, Australia.
ii. Heena shot a score of 240.8 in the finals to beat Australia's Elena Galiabovitch, who has to settle for silver after posting 238.2. Kristy Gillman of Australia picked up the bronze medal with a score of 213.7. India also picked up their second medal through Deepak Kumar as he won bronze in men's 10m Air Rifle event.

Important Takeaways from above News for RRB PO Mains Exam-

Heena and Jitu Rai has recently won the first gold medal of the International Shooting Sport Federation (ISSF) World Cup Final in the 10m Air Pistol mixed team event.

ఈ రోజు జికె

1) పరిమాణం మాత్రమే ఉండి దిశపై ఆధారపడని భౌతక రాశులను ఏమని అంటారు?
జ: ఆదిశ రాశులు
2) పాద రసం సాంద్రత ఎంత?
జ: 13.6 గ్రా / సెం.మీ.
3) మనిషి శరీరంలో ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ను ఏమంటారు ?
జ: క్లినికల్ థర్మామీటర్
3) ఏదైనా భౌతిక రాశిని పూర్తిగా వర్ణించడానికి దిశ పరిమాణం రెండూ అవసరమైతే దానిని ఏమని అంటారు?
జ: సదిశరాశి
4) వస్తువు స్దానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును ఏమంటారు ?
జ: స్దానభ్రంశం
5) పైకి విసిరిన వస్తువు కిందకి పడేటప్పుడు అది పొందే త్వరణాన్ని ఏమని అంటారు?
జ: గురుత్వరణం
6) నిట్ట నిలువుగా విసిరిన రాయి గరిష్ట ఎత్తుకు చేరుకున్నప్పుడు దాని వేగం ఎంత ఉంటుంది ?
జ: శూన్యం
7) వస్తువు గరిష్ట ఎత్తుని చేరడానికి పట్టే కాలాన్ని ఏమని అంటారు?
జ: ఆరోహణ కాలం
8) స్వేచ్చా పతన వస్తువు భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?
జ: అవరోహణ కాలం
9) తడి టవల్ ను దులిపితే అందులో నుంచి నీటి బిందువులు బయటకు వస్తాయి. అందుకు కారణమేంటి ?
జ: జడత్వం
10) బనానా ఆయిల్ దేని నుంచి తయారు చేస్తారు ?
జ: పెట్రోలియం
11) బ్యాటరీలో శక్తి ఏ రూపంలో ఉంటుంది ?
జ: రసాయన శక్తి
12) థర్మామీటర్ ను మొదట రూపొందించింది ఎవరు ?
జ: గెలీలియో గెలిలీ

ఈ రోజు జికె

1. ఉష్ణ మండల ఎడారులు లేని ఖండం ఏది?
     ఐరోపా ఖండము
2. ప్రపంచంలో పాదరస ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశము?
ఇటలీ
3. ఐరోపాలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏమంటారు?
స్టెప్పీలు
4. స్వాతంత్ర దినోత్సవాన్ని జపురుకొని ఏకైక దేశం?
బ్రిటన్
5. ప్రపంచంలో తొలి భూగర్భ రైలు ఎక్కడ నిర్మించారు?
లండన్
6.ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ ఏ దేశస్తురాలు?
బ్రిటన్
7. దోమలు లేని దేశం ఏది?
ప్రాన్స్
8. జర్మనీ పాత పేరు ఏమిటి?
ప్రష్యా
9. జర్మనీ జాతీయ చిహ్నం ఎమిటి?
గ్రద్ద
10. పాలరాతి దేశము ఏది?
ఇటలీ

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 30


*🌎చరిత్రలో ఈ రోజు /అక్టోబర్ 30*🌎

*◾అక్టోబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 303వ రోజు (లీపు సంవత్సరములో304వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 62 రోజులు మిగిలినవి*

*🕘సంఘటనలు*🕘

*🌹2006: 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము "పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి) ని ఏర్పాటు చేసింది.దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు 2006 న సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది.*

*🌹1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది.*

*❤జననాలు❤*

*🌷1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు*

*🌷1909: హోమీ జహంగీర్ బాబా, ప్రముఖ అణుశాస్త్రవేత్త.*

*🌷1930: వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త, మరియు లోకోపకారి.*

*🌷1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)*

*🌷1944: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014)*

*🌷1957: శిఖామణి, ప్రముఖ కవి*

*🍃మరణాలు🍃*

*♦1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్స్థాపకుడు. (జ.1824)*

*♦1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.*

*♦1973: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.(జ.1902)*

*♦1990: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు.(జ.1901)*

*♦1992: వడ్డాది పాపయ్య, ప్రముఖ చిత్రకారుడు. (జ.1921)*

*♦2011: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకుచెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)*

🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏

   *🔹సుభాషిత వాక్కు*

*"ధర్మంగా జీవించు ధర్మబద్దంగా  ముందుకు నడువు నీవు సాధించే విజయం నిన్ను చూసి గర్వపడుతుంది."*

 *"Yesterday is history, tomorrow is a mystery, today is a gift of God, which is why we call it the present."*

*🔹మంచి పద్యం*
 
*శాంతి కలిగి యున్న సకలంబు చుట్టము*
*శాంతి వల్ల కలుగు సంతసమ్ము*
*కోపమున్న వేళ కోల్పోవు నన్నియూ*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔺భావం*:-

*శాంతి, నెమ్మది, తొందరపాటు లేని వారిని బంధువుల వలె అందరూ ఆదరిస్తారు. శాంతి వలన ఎప్పుడూ మేలు చేకూరును. కోపమున్నా అన్నింటిని కోల్పోవును.*

  *♦నేటి జీ.కె*♦

*🌷ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం 1862 సంవత్సరంలో పుత్తూరు నుంచి రేణిగుంట వరకూ వేశారు.*

*🌷 భారతదేశంలో మొదటి రైల్వే లైను డల్హౌసి కాలంలో 1853లో, బొంబాయి నుంచి థానా వరకూ వేసారు.*

*🌷 ప్రపంచంలో అయితే 1830లో మాంచెస్టర్ నుంచి రివర్ పూల్( ఇంగ్లాండు) వరకూ*

*🌷 ప్రపంచంలో మొదటి విద్యుదీకరించిన రైల్వే వ్యవస్థలో రష్యా మొదటి స్థానం. మన దేశంలో రైలు మార్గాలు లేని రాష్ట్రం మేఘాలయ, సిక్కిం. రోగులకు కోసం ప్రత్యేకంగా వేసి రైలుపైరు ధన్వంతరి. భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్వీన్.*

*♦ఈరోజు  "ప్రాథమిక హక్కులు"  అనే అంశంపై సమగ్ర సమాచారం చదవండి.♦*

*🌹_ప్రాథమిక హక్కులు🇮🇳_*
*> రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న అధికరణలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి*

*> వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు*

*> ప్రాథమిక హక్కులకు సవరణలు చేసే అధికారం భారత పార్లమెంట్‌కు ఉంది*

*> ప్రాథమిక హక్కులు 6*

*ఆరు ప్రాథమిక హక్కులు...*

*> సమానత్వపు హక్కు (14-18 Art)*

*> స్వాతంత్ర్యపు హక్కు (19-22 Art)*

*> దోపిడీని నిరోధించే హక్కు (23-24 Art)*

*> మత స్వాతంత్ర్యపు హక్కు (25-28 Art)*

*> సాంస్కృతిక, విద్యా హక్కు (29-30 Art)*

*> రాజ్యాంగ పరిహార హక్కు (32 Art)*

*> 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు (31వ Art)ను ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగంలోని 12వ భాగంలో 300A అధికరణలో చేర్చారు.*

*> ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కు మాత్రమే*

*> సమానత్వపు హక్కు (14-18 Art)*

*> Art- 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానం*

*> చట్టం భారత పౌరులందరికీ సమాన రక్షణ, సదుపాయాలను కల్పిస్తుంది.*

*> Art- 15 ప్రకారం, రాజ్యం భారత పౌరుల మధ్య కులం, మతం, జాతి లేదా తెగ, లింగం, జన్మస్థలం అనే వివక్షత చూపకూడదు*

*> Art- 16 ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో భారత పౌరులందరికీ సమాన అవకాశాలుంటాయి*

*> Art- 17 ప్రకారం, అస్పృశ్యత లేదా అంటరానితనాన్ని నిషేధించారు*

*> Art- 18 ప్రకారం, భారత పౌరులకు సైనిక, విద్యా సంబంధ బిరుదులు తప్ప మిగతా బిరుదులన్నింటినీ రద్దు చేశారు*

*> 1954 నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పౌర పురస్కారాలు (అవార్డులు) అయిన భారతరత్న, పద్మ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. 1977లో జనతా ప్రభుత్వం ఈ అవార్డులను నిషేధించింది. వీటిని తిరిగి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభించింది .*

*> స్వాతంత్ర్యపు హక్కు (19-22 Art):*

*> Art- 19 ప్రకారం, భారత పౌరులకు ఆరు రకాల స్వాతంత్ర్యాలు లభిస్తాయి. ఇవి విదేశీయులకు వర్తించవు.*

*1) వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్ర్యం*

*2) శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వాతంత్ర్యం*

*3) సంఘాలు, యూనియన్లను ఏర్పాటు చేసుకునేందుకు స్వాతంత్ర్యం*

*4) దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం*

*5) దేశమంతా స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్ర్యం*

*6) ఏ వృత్తినైనా, ఏ వ్యాపారాన్నైనా చేసుకునే స్వాతంత్ర్యం*

*> Art- 20 ప్రకారం, చట్టం అనుమతించనిదే ఏ వ్యక్తినీ శిక్షించకూడదు. ఏ వ్యక్తినీ ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్ష విధించకూడదు. ఏ నిందితుడిని అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని నిర్బంధించకూడదు*

*> Art- 21 ప్రకారం, ఏ ఒక్క వ్యక్తినీ చట్టం పేర్కొన్న పద్ధతిలో తప్ప మరే విధంగా అతడి జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి  భంగం కలిగించకూడదు*

*> 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21(A) అనే నూతన అధికరణను చేర్చారు. దీని ప్రకారం 6-14 ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్యను అందించాలి. ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.*

*> సుప్రీంకోర్టు ఆర్టికల్ 21పై అనేక సార్లు తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పుల సారాంశం ప్రకారం 21వ ఆర్టికల్‌లో కింది హక్కులు అంతర్భాగంగా ఉంటాయి. అవి*

*1) గౌరవంగా జీవించే హక్క*

*2) కాలుష్యరహిత వాతావరణ హక్కు*

*3) రహస్యాలు, ఆరోగ్యాలను కాపాడుకునే హక్కు*

*4) ఉచిత న్యాయ సలహా హక్కు*

*5) సమాచార హక్కు మొదలైనవి.*

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*♦సూర్యకుటుంబం♦*

*✧సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు (ప్రస్తుతం:8), ఉపగ్రహాలు, లఘు గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.*

*ㅁనక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.*

*✽ సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.అవి:*

*సిద్ధాంతకర్త ~సిద్ధాంతం*

✧చాంబర్లీన్, మౌల్టన్: గ్రహాల పరికల్పన సిద్ధాంతం
✧కాంట్ : గ్యాసియస్ మాస్ థియరీ
✧లాప్లాస్ : నెబ్యులార్ థియరీ
✧జీన్స్,జెఫ్రీ :టెడల్ సిద్ధాంతం
✧రస్సెల్, లిటిల్ టన్: బైనరీ స్టార్ హైపోథిసిస్

*ㅁసూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.*

*★  _Planeties_ అనే గ్రీకు భాష పదం నుంచి 'ప్లానెట్స్' అనే ఆంగ్లపదం ఆవిర్భవించింది. ప్లానెట్స్ ను తెలుగులో 'గ్రహాలు' అంటారు. ఇవి సూర్యుడు చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ, సూర్యుడు నుంచి వెలుతురు, వేడిని పొందుతాయి.*

*● గ్రహాలన్ని పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమo కు తిరుగుతాయి.*

*■ గ్రహాలు రెండు రకాలు:*
*1.అంతర గ్రహాలు*
*2.బాహ్య గ్రహాలు*

*ㅁఅంతర గ్రహాలు:బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు...ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి వీటిని "టేరీస్ట్రియల్ గ్రహాలు" అంటారు.*

*ㅁఅంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని "భౌమ గ్రహాలు "అని కూడా పిలుస్తారు.*

*బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు...ఇవి హైడ్రోజెన్, హీలియం, సమ్మేళనంతో ఉంటుంది. వీటిని "జోవియన్ గ్రహాలు" అంటారు.*

*✽ గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.*

*ㅁభూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.*
*ㅁసూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.*
*ㅁభూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.*

*🌍సౌరకుటుంబంలో ప్రస్తతం 8 గ్రహాలు ఉన్నాయి.*

*Short cut: గ్రహాలను ఆర్డర్ లో గుర్తుపెట్టుకునే విధానం.*

*★ _M_y _V_ery _E_ducate _M_other _J_ust        _S_how _U_s _N_ine _P_lanets.*

1. *M* మెర్క్యూరీ
2. *V*వీనస్
3. *E*ఎర్త్
4. *M*మార్స్
5. *J*-జూపిటర్
6. *S*-శాటర్న్
7. *U*-యురేనస్
8. *N*-నెప్ట్యూన్
9. *P*-ప్లూటో- తొలిగించ బడింది.

             *★1.బుధుడు(మెర్క్యూరీ)*

1.గ్రహాలలో కెల్లా అతి చిన్నది.
2.అత్యంత వేడిగల రెండో గ్రహం.(+350C)
3.దీనిపై వాతరణం లేదు. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధగ్రహాన్ని యూరప్ ఖండంలో అపోలో అంటారు.
4.దీన్ని భ్రమణ కాలం-58 రోజులు
5.పరిభ్రమణ కాలం-88రోజులు
6.ఇది తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం.
7.భూమికి, సూర్యుడికి మధ్యలో బుధుడు వచ్చినప్పుడు నల్లటి మచ్చలాగ కనిపిస్తుంది. దీన్ని ట్రాన్సిట్ అంటారు.

             *2.శుక్రుడు(వీనస్)*

1.పసుపు పచ్చ రంగులో ఉంటుంది.
2.దీన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు.
3.భూమికి కవల గ్రహం.
4.ప్రకాశవంతమైంది. గ్రీకులు ఈ గ్రహాన్ని అందమైన దేవత గా భావిస్తారు. తూర్పు నుంచి పడమరవరకు తిరుగుతుంది. దీన్ని *వేగుచుక్క* అంటారు.
5.దీనికి ఉపగ్రహాలు లేవు.
6.90% Co2 కలిగి అత్యంత విషపురితంగా ఉంటుంది. దీన్ని క్రూర గ్రహం అంటారు.
7.సౌర కుటుంబంలో అత్యంత వేడిగల గ్రహం.(+475C)
8.దీన్ని భ్రమణ కాలం-243రోజులు,పరిభ్రమణ కాలం-225  రోజులు.


             *🌍3.భూమి(ఎర్త్)*

*1.సూర్యుడు నుండి దూరంలో మూడోది.*
*2.పరిమాణంలో 5వది.*
*3.దీన్ని నీలి గ్రహం, జలయుత గ్రహం అంటారు.*
*4.అత్యధిక సాంద్రత గల గ్రహం(5.5గ్రా/ఘ. సెo. మీ)*
*5.భూమి ఉత్తర, దక్షిణాల మధ్య వ్యాసం -12714km తూర్పు-పడమరల మధ్య వ్యాసం -12,756km.*
*6.భూమిచుట్టుకొలత, భూమధ్యరేఖ చుట్టూ- 40,075km, ధ్రువాల వద్ద- 40,008km.*
*7.భూమి సుమారు4,600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.*
*8.భూమికి గల ఏకైక ఉపగ్రహం-చంద్రుడు.*
*9.భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం-సూర్యుడు.*
*10.భూమి ఆకారం-జియాయిడ్(దీర్ఘగోళం)*
*11.సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని ఆస్త్ర నామికల్ యూనిట్ అంటారు.*
*12.భూ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీల సె.*
*13.భూమికి, చంద్రుడి మధ్య దూరం-3,84,365km.*
*14.భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి1/6 వంతు ఉంటుంది.*
*15.చంద్రుడి పై మొదటిగా కాలు పెట్టినవారు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్-1969-జులై-21. అమెరికా పంపిన అపోలో-2 లో వెళ్లారు.*
*16.దీన్ని భ్రమణ కాలం-23గ56ని04se*

        *4.అంగారకుడు/కుజుడు/(మార్స్)*

1.దీన్ని dust planet అంటారు. అగ్ని పర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి.
2.ఈ గ్రహణం భ్రమణ కాలం-24గo 37ని
పరిభ్రమణ కాలం-687 రోజులు.
3.2013,నవంబర్5న భారతదేశం మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది2014,సెప్టెంబర్24న అంగారకుడిపై దిగింది.
4.దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫొబోసే, డియోస్
5.దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు.

       *5.గురుడు/బృహస్పతి(జూపిటర్)*
*GONE SAIDESWARA RAO*
1.గ్రహాలలో కెల్లా అతి పెద్ద గ్రహం.
2.భూమికంటే 11 రెట్లు పెద్దది, దీన్ని బరువు భూమికంటే 300 రెట్లు ఎక్కువ.
3.భ్రమణ కాలం 9గo 50ని"
ఇది వేగంగా తిరిగే గ్రహం.
4.పరిభ్రమణ కాలం-12 ఏళ్లు
5.ఈ గ్రహం తెల్లగా కనిపిస్తుంది. దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహం పై హైడ్రోజెన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయి..
6.దీనికి గల మొత్తం ఉపగ్రహాలు-65.
7.వీటిలో అతి పెద్ద గనిమెడ్. ఇది సౌరకుటుంబంలో సురేష్ కట్టాపెద్ద ఉపగ్రహం.
8.అత్యధిక ద్రవ్యరాశి గల ఉపగ్రహం-ఐవో
9.1994 ,జులై లో షూమేకర్ లేవి-9అనే తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది.

             *6.శని(శాటర్న్)*

1.గ్రహాలలో రెండో పెద్ద గ్రహం. ఇది వలయాలుగా ఉంటుంది. అందమైన గ్రహం.
2.భూమికంటే9 రెట్లు పెద్దది.
3.దీనికి మొత్తం ఉపగ్రహాలు-62.
4.వీటిలో పెద్దది టైటాన్. ఇది ఉపగ్రహాలలో రెండో పెద్దది.వాతరణం గలది. దీన్ని హైగెన్స్ కనుగొన్నాడు.
5.శని గ్రహం భ్రమణ కాలం-10గం"39ని"
6.పరిభ్రమణ కాలం-29సం.46రోజులు
7.అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. దీని సాంద్రత 0.69 గ్రా/ఘ. సె. మీ.
8.దీన్ని నీటిలో తేలియాడే గ్రహం అని కూడా అంటారు.

             *7.యురేనస్*

1.ఇది పరిమాణంలో మూడోది.
2.ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
3.ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
4.దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
5.సూర్యుడి నుంచి ఏడో గ్రహం.

             *8.నెప్ట్యూన్*

1.ఇది అతి చల్లని గ్రహం.
2.దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
3.సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
4.ఇది విష వాయువులైన మీథేన్, 5.అమ్మోనియాలను కలిగి ఉంది.
6.సూర్యుడి నుంచి 8వ గ్రహం.
7.పరిమాణంలో నాలుగోది.

*♦క్లుప్తంగా..*

*1.సూర్యుడు మండుతున్న ఒక అగ్ని గోళం....సూర్యుడు ఒక స్వయం ప్రకాశం.*

*2.విశ్వం గురుంచి తెలియజేసే శాస్త్రాన్ని కాస్మాలాజిఅంటారు.*

*3.విశ్వంలో మెత్తం 8గ్రహాలు ఉన్నాయి.*

*4.అతి పెద్ద గ్రహం-గురుడు/బృహస్పతి/(జూపిటర్)*

*5.అతి చిన్న గ్రహం-బుధుడు(మెర్క్యూరి)*

*6.ఉపగ్రహాలు లేని గ్రహాలు-బుధుడు, శుక్రుడు.*

*7.అందమైన దేవతగా భావించే గ్రహం-శుక్రుడు(వీనస్)*

*8.సౌరకుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం -గనిమెడ(బృహస్పతి గ్రహానికి ఉపగ్రహం) రెండవది టైటాన్ ఇది శని గ్రహానికి ఉపగ్రహం.*

*9.అత్యధిక సాంద్రత గల గ్రహం-భూమి (5.5గ్రా"/ఘ. సె. మీ.)*

*10.అత్యల్ప సాంద్రత గల గ్రహం-శని దీని సాంద్రత-0.69గ్రా"ఘ. సె.*

*11.చంద్రుని పై కాలుమోపిన మొదటి వ్యక్తులు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్.-1969 జూలై-21 నఅమెరికా పంపిన అపోలో-2 నౌకలో*

*12.గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య-దీర్ఘ వృత్తాకారం.*

*13.ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం-జూపిటర్-65*

*14.గ్రహాలలో రెండవపెద్దది&అందమైన వలయాలు గల గ్రహం-శని*

*15.రెడ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు-అంగారకుడు.*

➖➖➖➖➖➖➖➖➖
*తెలంగాణ పాటలు రచయితలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*పాటలు ~రచయిత ల పేర్లు*                    

*1. జయజహే తెలంగాణ                                                      -       అందెశ్రీ*

*2. నా తెలంగాణ కోటిరాత నాల వీణ                                       -     దాశరధి*

*3. పల్లెకన్నీరు పెడుతు డోయ్                                                -     గోరెటి ఎంకన్న*

*4. నాగేటిచాల్లా నా తెలం గాణ                                                -     నందిని సిద్ద రెడ్డి*

*5. తెలంగాణ గట్టుమీద సందమామయ                               -   ఆర్ .నారాయణమూర్తి*

*6. తల్లి తెలంగాణ-కిశోరె*                                                                  

*7. ఉస్మానియా క్యాంపుస్లో ఉదయించిన                                  --   అభినయ శ్రీనివాస్*

*8. బతుకమ్మ బతుకమ్మ                                                          --       గోరెటి ఎంకన్న*

*9. నీపాదం మీద పుట్టు మచ్చ                                                  --      గద్దర్*

*10 . పల్లెటూరి పిల్లగాడా                                                          ---   సుద్దాల హనుమంతు*

*11. ఊరు మనదిర వాడమ నాదిరా   ---  గూడ అంజన్న*

*[ జ్ఞ్యానపీటీ  అవార్డు అందుకొన్న తోలి కవి —  డా ” సి “నారాయణరెడ్డి ]*

*12 . గోల్కొండ పత్రిక సంపాదకులు – సురవరం ప్రతాపరెడ్డి*

*13 .అమ్మ తెలంగాణమా ఆకలికేకలు గానము   — గద్దర్*

*14 .మాయమయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు   — అందెశ్రీ*

*15 .ఎచ్చమ్మ ముచ్చట్లు  / మా ఉరి కథలు   — యశోదారెడ్డి*

*16 .రాజిగ ఓ రాజిగ  ‘.. పుడితే ఒకటి సత్తే రెండు … ”  —- గూడ అంజన్న*

*17 .మంజీరా పత్రికను స్థాపించింది    —- నందిని సిద్దారెడ్డి*

*-----------------------------------*

*🌹వ్యక్తులు  వారి  బిరుదులు🌹*                                            

*1 . తెలంగాణ టైగర్*                            

 *నల్లనర్సింహులు*

*2. హైదరాబాద్ ప్రకాశము*
     
*స్వామిరామానంద తీర్థ*

*3. తెలంగాణ కాటన్*
   
*నవాబ్ అలీ నవాబ్ జంగ్*

*4. తెలంగాణ సర్దార్*
   
*జమలాపురం కేశవరావు*

*5. తెలంగాణ సరిహద్దు గాంధీ*

*జమలాపురం కేశవరావు*

*6. తెలంగాణ పితామహు డు*

 *కొండా వెంకట రంగారెడ్డి*

*7.తెలంగాణ గోర్కీ*
     
*వట్టికోట అశ్వరావు*

*------------------------------------*

*🌹తెలంగాణ రచనలు🌹*

*1 . కాళోజి నారాయణ రావు*

*నా గొడవ  , జీవన గీత*

*2 . వట్టికోట అశ్వరరావు*

 *— ప్రజల మనిషి*

*3 . దాశరధి కృష్ణమాచార్యు లు*

*— తిమిరంతో సమరం   , రుద్రవీణ , అగ్నిధార*

*4.సుంకర సత్యనారాయణ* –   —
*మా భూమి*

 *---------------------------------*
     *తెలంగాణ రాష్ట్రము లో ముఖ్యమైన జాతరలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*1 , సమ్మక్క -సారక్క       --  వరంగల్*

*2 . ఏడుపాయల జాతర  -- మెదక్*

*3 . కొండగట్టు జాతర       - కరీనగర్*

*4 . నాగోబా జాతర           --  ఆదిలాబాద్*

*5 . ఉర్సు                        --  నల్గొండ*

*6. పెద్దగట్టు జాతర          - నల్గొండ*

*7 .కొండగట్టు అంజన్న జాతర     - కరీంనగర్*

*8 .గొల్లగట్టు జాతర                -- నల్గొండ*

*9 .కొమురెల్లి జాతర            --  వరంగల్*

*10 .రామప్ప జాతర           -   -- వరంగల్*

*11.వేళల జాతర                 -- ఆదిలాబాద్*

*12.బెజ్జంకి జాతర               - కరీంనగర్*

*13.మన్నెంకొండ జాతర  -- మహబూబ్ నగర్.*

Saturday 28 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 29


*🌎చరిత్రలో ఈ రోజు /అక్టోబర్ 29* 🌎  
                                                                              *◾అక్టోబర్ 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 302వ రోజు (లీపు సంవత్సరములో303వ రోజు )* *సంవత్సరాంతమునకు ఇంకా 63 రోజులు మిగిలినవి.*◾

         *⏰సంఘటనలు*⏰

*🌹1963: స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నోn విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి.*

*🌹1971: తుపాను తాకిడికి ఒడిషాలో 10, 000 మంది మరణించారు.*

*🌹1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది.*

*2005: తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండవద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా.*

*ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 70 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది.*

*విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది.*

*🌹2007: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది*.

*🌹2013: బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు మరణించారు*

       *❤జననాలు*❤

*♦1017: హెన్రీ III, రోమన్ చక్రవర్తి.*

*♦1899: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978)*

*♦1950: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత.*

*♦1961: కొణిదల నాగేంద్రబాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.*

           *🍃మరణాలు*🍃

*🌷1940: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1863)*

*🌷1953: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. (జ.1906)*

*🌷1959: గోవిందరాజులు సుబ్బారావు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (జ.1895)*


*🌹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹జాతీయ పిల్లుల (క్యాట్) రోజు.*

🔲చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 29

1899 : తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు నాయని సుబ్బారావు జననం (మ.1978).

1950 : రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత తల్లావజ్ఝుల సుందరం జననం.

1961 : తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు జననం.

1985 : ఒలింపిక్స్ లో పతకము సాధించిన భారతీయ కుస్తీ (బాక్సింగ్) ఆటగాడు విజయేందర్ సింగ్జననం.

1971 : ఆస్ట్రేలియా కు చెందిన ఒక మాజీ క్రికెట్ ఆటగాడు మాథ్యూ హేడెన్ జననం.

1959 : గోవిందరాజులు సుబ్బారావు , ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరణం (జ.1895).

1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియం తో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ కామిని , తమిళనాడు లోని కల్పక్కం లో పని చెయ్యడం ప్రారంభమయింది.

*♦ఈ రోజు జికె*♦

*1. రాణప్రతాప్ సాగర్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?*

*2. కలరిపయట్టు అనే నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?*

*3. రిమోట్ పరికరం సృష్టి కర్త ఎవరు?*

*4. నలంద విద్యాలయాన్ని ఎవరు నిర్మించారు?*

*5. ప్రపంచంలోనే ఏకైక ఆయుర్వేద విశ్వవిద్యాలయ0 ఎక్కడ ఉంది?*

*6. ఫ్రీంజ్ బెనిఫిట్స్ అంటే ఏమిటి?*

*7. తొలి తెలుగు కవయిత్రి ఎవరు?*

*8. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల్లో సగం స్థానాలను మహిళలకు కేటాయించింది?*

*9. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర పేరును మార్చింది ఆ రాష్ట్రానికి నిర్ణయించిన కొత్త పేరు ఏమిటి?*

*10. పార్లమెంట్ లో కొందరు సభ్యులు డబ్బులు తీసుకో ప్రశ్నలు అడుగుతున్నారున్న వైనాన్ని బయట పెట్టిన వెబ్ సైట్ ఏది?*

                  *▪జవాబులు.*

1. రాజస్థాన్

2. కేరళ

3. నికోలా టెస్లా

4. ఒకటవ కుమారగుప్తుడు.

5. జామ్ నగర్(గుజరాత్)

6. ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు కాకుండా కంపనీ కల్పించే ఆదనపుసౌకర్యాలు...

7. తాళ్ళపాక తిమ్మక్క.

8. బీహార్

9. అసోం(అసోం అనగా అసమానమయిన అని అర్ధం).

  10. కోబ్రాపోస్ట్.

*1)👉 "మాతృదేవోభవ"  అనే సూక్తి  ఏ ఉపనిషత్ కు సంబంధించినది?*

జ: *తైత్తరీయ ఉపనిషత్*

*2)👉 "భారత వరకట్న నిషేదచట్టం"  ఎప్పటి నుండి  అమలులోకి  వచ్చింది?*

జ:  *1961*

*3)👉 "సావిత్రీబాయి పూలే" జయంతిని  ఏ తేదీన జరుపుకుంటారు?*

జ: *జనవరి-3*

*4)👉 "సింధు" ప్రజల దేవత  ఎవరు?*

జ: *అమ్మతల్లి*

*5)👉 "తోలుబొమ్మలాట"లో  స్త్రీ పాత్ర పేరేమిటి?*

జ: *బంగారక్క*


ఈ రోజు జికె

*1⃣ రెండవ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు..?*

✅ *కొవలమ్ (ఈ కాన్ఫరెన్స్ కేరళలోని కొవలమ్‌లో జరిగింది. అఖిల భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతి దారుల ఫోరమ్, కొచ్చిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహించాయి)*

*2⃣ అమన్ - 17 పేరుతో బహుళ దేశ నౌకా విన్యాసాలు నిర్వహించిన దేశం ఏది..?*

✅ *పాకిస్తాన్ (కరాచీ తీరంలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఈ నౌక విన్యాసాలు జరిగాయి. ఇందులో మొత్తం 37 దేశాలు పాలుపంచుకున్నాయి)*

*3⃣ బ్రిక్స్ 2017 సమావేశాలు ఎక్కడ నిర్వహించనున్నారు..?*

✅ *చైనా (మంచి భవిష్యత్తు కోసం బలమైన భాగస్వామ్యం అనే నినాదంతో చైనాలో 2017 సెప్టెంబర్‌లో బ్రిక్స్ సమావేశాల జరగనున్నాయి)*

*4⃣ ప్రపంచంలో తొలి బ్రెయిలీ అట్లాస్‌ను తయారు చేసిన సంస్థ ఏది..?*

✅ *NATMO (జాతీయ అట్లాస్ మరియు ది మాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ సంస్థ తొలి బ్రెయిలీ అట్లాస్‌ను తయారు చేసింది)*

*5⃣ సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు..?*

✅ *మొహమ్మద్ అబ్దుల్లాహీ ఫర్మోజా*

*6⃣ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ టెర్రెస్టీరియల్ అండ్ శాటిలైట్ బ్రాడ్ కాస్టింగ్ ను ఎక్కడ నిర్వహించారు..?*

✅ *న్యూఢిల్లీ (బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. 25 దేశాల నుంచి 300కు పైగా కంపెనీలు దీనికి హాజరయ్యాయి. టెలివిజన్, టెలికం, రేడియో, మీడియా రంగాల అభివృద్ధిపై ఈ సమావేశాల్లో చర్చించారు)*

*7⃣ 17వ బిమ్స్‌స్టెక్ సీనియర్ అఫీషియల్స్ సమావేశం ఎక్కడ జరిగింది..?*

✅ *ఖాట్మాండు (బిమ్స్‌స్టెక్‌ను 1997లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, మరియు శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి)(BIMSTEC - Bay of Bengal Initiative for Multi Sectoral Technical and Economic Cooperation)*

*8⃣ ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న దేశం..?*

✅ *చైనా (ప్రపంచ చేపల ఉత్పత్తిలో చైనా తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో భారత్ ఉంది. 2015-16లో భారత చేపల ఉత్పత్తి 107.95 లక్షల టన్నులు కాగా సముద్ర జలాల ద్వారా 4.412 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల దిగుబడి లభిస్తుందని మత్స్య శాఖ ప్రకటించింది)*

*9⃣ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు..?*

✅ *ఫిబ్రవరి 4 (క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సలను తెలియజేసే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు)(2017 థీమ్ - We Can, I can)*

*♦స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 1315*

*▪ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశంలోని 20 జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ-ఎస్‌పీఎల్-VII-2017 ద్వారా) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.*

*వివరాలు:*

- పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (స్కేల్ 1)
పాల్గోనే సంస్థలు:*

*- అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్.*

*మొత్తం పోస్టుల సంఖ్య: 1315*

*విభాగాలవారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీలు*

- ఐటీ ఆఫీసర్-120 పోస్టులు (అలహాబాద్-20, బ్యాంక్ ఆఫ్ ఇండియా-80, కెనరాబ్యాంక్-20)

*- అర్హత: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో నాలుగేండ్ల బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌ల్లో ఉత్తీర్ణత. లేదా డిగ్రీతోపాటు DOEACC B లెవల్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.*

*- అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్-875 పోస్టులు (అలహాబాద్-25, బ్యాంక్ ఆఫ్ ఇండియా-50, కెనరాబ్యాంక్-200, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-300, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-250, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-50)*

*- అర్హత: అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, కో ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.*

- రాజబాష అధికారి-30 పోస్టులు (అలహాబాద్-5, బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ/సంస్కృతం (గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి)లో ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సంస్కృతం (గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్ల్లిష్, హిందీ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి)లో ఉత్తీర్ణత.
- లా ఆఫీసర్-60 పోస్టులు (అలహాబాద్-5, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, కెనరాబ్యాంక్-40, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌బీ)లో ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
- హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్- 35 పోస్టులు (అలహాబాద్-10, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, కెనరాబ్యాంక్-10, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: గ్రాడ్యుయేట్‌తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పుల్‌టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్‌ఆర్, హెచ్‌ఆర్‌డీ, సోషల్ వర్క్, లేబర్ లాలో ఉత్తీర్ణత.
- మార్కెటింగ్ ఆఫీసర్-195 పోస్టులు (కెనరాబ్యాంక్-140, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-50)
- అర్హత: డిగ్రీతోపాటు పుల్‌టైమ్ ఎమ్‌ఎమ్‌ఎస్ (మార్కెటింగ్), ఎంబీఏ (మార్కెటింగ్)లో ఉత్తీర్ణత. పుల్‌టైమ్ రెండేండ్ల పీజీడీబీఏ/పీజీడీబీఎమ్, పీజీపీఎం, పీజీడీఎంల్లో మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో ఉత్తీర్ణత.
- వయస్సు: 2017 నవంబర్ 27 నాటికి కనిష్ఠంగా 20 ఏండ్ల నుంచి గరిష్ఠంగా 30 ఏండ్లుకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.100/-)
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ద్వారా
- రాతపరీక్ష సిలబస్: లా ఆఫీసర్, రాజభాష అధికారి పోస్టుల ప్రిలిమినరీ ఉమ్మడి రాతపరీక్షలో రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ అవేర్‌నేస్ -బ్యాంకింగ్ ఇండస్ట్రీ (50 ప్రశ్నలు- 25 మార్కులు). మిగతా పోస్టులకు (ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్) ప్రిలిమినరీ ఉమ్మడి రాత పరీక్షలో రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు- 25 మార్కులు) , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు). పరీక్ష కాలవ్యవధి -120 నిమిషాలు. 
- ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 లేదా 0.25 మార్కులను తగ్గిస్తారు.

మెయిన్ ఎగ్జామినేషన్
- ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు-60 మార్కులు)కు 45 నిమిషాలు.
- రాజభాష అధికారి పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 7 -27 
- ప్రిలిమినరీ తేదీలు: డిసెంబర్ 30,31
- మెయిన్ పరీక్ష: 2018 జనవరి 28
- ఇంటర్వ్యూ : 2018 ఫిబ్రవరిలో
- వెబ్‌సైట్: www.ibps.in

Digital_Banking_ప్రశ్నలు

📛SBI ఎస్బిఐ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ (SIA) అని పిలిచే కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ అసిస్టెంట్ను ఎస్బిఐ ప్రారంభించింది.

ఇది సెకనుకు 10,000 ప్రశ్నలను పరిష్కరించగలదు మరియు నిర్వహించగలదు.

📛కెనరా బ్యాంకు మొట్టమొదటి డిజిటల్ బ్యాంకింగ్ శాఖను బెంగళూరులో ప్రారంభించింది. ఈ శాఖను CANDI గా పేర్కొన్నారు.

📛ఎయిర్టెల్ చెల్లింపు బ్యాంక్ భారతదేశం లో మొదటి చెల్లింపు బ్యాంకు మారింది.

📛Paytm Payments బ్యాంక్ RPPay డిజిటల్ కార్డు కోసం NPCI తో చేతులు కలిపింది

📛Google Tez - Google ద్వారా భారతదేశం కోసం కొత్త చెల్లింపు బ్యాంకు. ఇది BHIM అనువర్తనం మాదిరిగా పనిచేస్తుంది.

📛 DCB బ్యాంకు తెలంగాణలో మొదటి ఐరిస్ ఆధారిత ఎటిఎంని ప్రారంభించింది.

📛బెంగళూరులో మొదటి బ్యాంకు ఆధార్ ఆధారిత ఎటిఎమ్ని డిసిబి బ్యాంకు ప్రారంభించింది.

📛దేశం యొక్క మొట్టమొదటి బ్యాంకింగ్ రోబోట్ - లక్ష్మి చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రారంభించింది.

📛RBL బ్యాంకు GOLF ప్రేమికులకు ప్రత్యేకంగా భారతదేశం యొక్క మొట్టమొదటి క్రెడిట్ కార్డును ప్రారంభించింది.

📛భారతదేశం యొక్క మొట్టమొదటి నగదు ఇవ్వడం CASHe Tslc Pte Ltd. ప్రారంభించింది

📛 కేరళ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ రాష్ట్రంగా ప్రకటించబడింది.

📛నాగపూర్ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ జిల్లాగా ప్రకటించబడింది.

📛అకోడరా గ్రామం (గుజరాత్) భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా మారింది.

📛మణిపూర్లో ఒక చిన్న సరస్సు ద్వీపం కరాంగ్ దేశం యొక్క మొట్టమొదటి నగదులేని ద్వీపంగా మారింది.

📛నిలంబూర్ లోని నేడుంకాయీ గిరిజన కాలనీ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ గిరిజన కాలనీగా మారింది.

*_🏆Asian Athletics Championships 2017: India top medals tally 🏆_*

1. India ended on top with 29 medals (12 gold, 5 silver &
12 bronze), their highest ever medal haul.

2. China ended at 2
nd with 8 gold, 7 silver, 5 bronze.

3. Kazakhstan finished third with 4 gold, 2 silver, 2
bronze.

 🎖️ Gold Medal Winners🎖️

Winner —-----Event

🏅Muhammed Anas Y Men’s----------- 400m Run

🏅Ajay Kumar Saroj Men’s ----- 1500m Run

🏅G Lakshmanan Men’s --------- 5000m Run

🏅G Lakshmanan Men’s --------- 10000m Run

🏅Neeraj Chopra Men’s------------  Javelin Throw

🏅Chitra P U Women’s —---------— 1500m Run

🏅Sudha Singh Women’s------------ 3000m Steeplechase

🏅Manpreet Kaur Women’s------- Shot Put

🏅Swapna Barman Women’s------ Heptathlon

🏅Nirmla Women’s-------------------  400m Run

*FIFA UNDER 17 WORLD CUP 2017*

17TH EDITION
--HOST- INDIA
--MASCOT- KHELEO (The clouded leopard is a vulnerable wild cat whose habitat extends from the Himalayan foothills to mainland Southeast Asia.)
--TEAMS- 24 FROM 6 CONFEDERATIONS
--VENUE- 6 CITIES ( Kolkata, Delhi, Kochi, Goa, Navi Mumbai, Guwahati)
--CHAMPIONS- ENGLAND ( 1ST TIME WINNER)(PRIZE MONEY WON - $2,00,000)
--2ND PLACE- SPAIN ($40,000)
--3RD PLACE- BRAZIL
--4TH PLACE- MALI
--FINAL VENUE- SALT LAKE STADIUM, KOLKATA
--FAIR PLAY AWARD- BRAZIL
--GOLDEN BOOT- RHIAN BREWSTER (ENG) 8 GOALS
--GOLDEN BALL- FODEN (ENG)
--GOLDEN GLOVE- BRAZIO (BRAZIL)
--FIFA PRESIDENT- GIANNI INFANTINO
--AIFF PRESIDENT- PRAFUL PATEL
--AFC PRESIDENT- SHAIKH SALMAN BIN IBRAHIM AL-KHALIFA



చరిత్రలో ఈ రోజు అక్టోబరు 28


*🌎చరిత్రలో ఈరోజు / అక్టోబర్ 28🌎*

*◾అక్టోబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 301వ రోజు (లీపు సంవత్సరములో302వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 64 రోజులు మిగిలినవి.*▪

*❤జననాలు❤*

*🌷1867: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (మ.1911)1909: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)*

*🌷1924: సూర్యకాంతం, ప్రసిద్ధ తెలుగు సినిమా నటి. (మ.1996)*

*🍃మరణాలు🍃*

*🌹1892: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824)1900: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)*

*🌹2011: దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.2016: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (జ.1935)*

*🌷పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦అంతర్జాతీయ యానిమేషన్ డే.*

*♦అత్తవార్ల దినోత్సవం.*

*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻

🌹 *మంచి మాట*🌹

*"మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం...!"*

*Take things as they are. Punch when you have to punch. Kick when you have to kick*

   *🔺మంచి పద్యం*

*ఎన్ని మేఘములను ఎదురొచ్చియున్నేమి*
*మిహర కాంతి ఎదుట మిడియ చుండు*
*జాతి కులము అనెడి జంకులు యున్నేమి*
*విద్య ఎదుట అవియు విరిగిపోవు*

*🔹భావం:-*

*ఎన్ని మేఘాలు అడ్డు వచ్చిన సూర్యుని కాంతిని ఆపలేవు, అలాగే చదువుకుంటే కుల, మత భేధాలు తొలగిపోతాయి*

*♦నేటి జీ కె*

*1) మూలకాల వర్గీకరణను మొదట చేపట్టినది ఎవరు?*

*జ) 1817 డాబర్నీర్*

*2) అష్టక సిద్దాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?*

*జ) జాన్ న్యూలాండ్స్*

*3) పరమాణు ధర్మం మూలకాల వర్గీకరణకు ఆధారం కావాలని ఎవరు సూచించారు?*

*జ) మెండలీఫ్*

*4) జడ వాయువులు ఏవి?*

*జ) హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్*

*5) అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది?*

*జ) ఫ్లోరిన్*

*6) పరమాణు పరిమాణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?*

*జ) ఆంగ్ స్ట్రామ్*

ఈ రోజు జికె

*1⃣ అంతర్జాతీయ బౌద్ధ సదస్సుని ఇటీవల ఎక్కడ నిర్వహించారు..?*

✅ *హైదరాబాద్ (హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకి 15 దేశాల నుంచి 63 ప్రతినిధులు హాజరయ్యారు)*

*2⃣ రైల్వే భద్రత కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది..?*

✅ *జపాన్ (ఈ ఒప్పందం ప్రకారం రైల్వే ట్రాక్‌ల తనిఖీ, ట్రాక్ వెల్డింగ్, రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి అంశాల్లో జపాన్ సాంకేతిక సహకారం అందిస్తుంది)*

*3⃣ అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు..?*

✅ *కన్నూర్ (కేరళ రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురం సిటిజన్ ఇండియా ఛారిటబుల్ ట్రస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కన్నూర్‌లో రూ. 300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు)*

*4⃣ మొదటి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది..?*

✅ *హౌరా - ఎర్నాకులం (ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వీలు కల్పించేదే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్. సాధారణ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. మొదటి ఎక్స్‌ప్రెస్ హౌరా-ఎర్నాకులం మధ్య ప్రారంభమైంది. రెండో ఎక్స్‌ప్రెస్ ముంబయి - టాటానగర్ మధ్య ప్రారంభం కానుంది)*

*5⃣ ప్రభుత్వ అందించే సేవలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రత్యేక చట్టం చేసిన రాష్ట్రం..?*

✅ *గుజరాత్ (ప్రభుత్వం నుంచే పొందే ప్రతి ప్రయోజనానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది)*

*6⃣ జమ్ము కశ్మీర్ రాష్ట్రం 2017ను ఏ సంవత్సరంగా ప్రకటించింది..?*

✅ *ఆపిల్ సంవత్సరం (దేశ, విదేశాలలో కశ్మీర్ ఆపిల్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం 2017ను ఆపిల్ సంవత్సరంగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా హెక్టార్‌కు 50 - 70  మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత్‌లో ఏటా 20 లక్షల టన్నుల ఆపిల్ దిగుబడులు వస్తోండగా వీటిలో అత్యధికంగా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి)*

*7⃣ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది..?*

✅ *న్యూఢిల్లీ (ఈ కేంద్రం ఇంటర్నెట్ భద్రత సేవలను అందిస్తుంది. అలాగే కంప్యూటర్, మొబైల్ యూజర్లకు ఉచితంగా యాంటీ వైరస్ టూల్స్ ను అందిస్తుంది)*

*8⃣ బారెన్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది..?*

✅ *అండమాన్ అండ్ నికోబార్(దక్షిణాసియాలో క్రీయాశీలకంగా ఉన్న ఏకైక అగ్ని పర్వతం బారెన్. ఇది చివరగా 1911లో లావా విరజిమ్మింది. 2017 జనవరి నుంచి దీని నుంచి మళ్లీ లావా విడుదలవుతోందని సీఎస్‌ఐఆర్, గోవాకు చెందిన నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సంస్థలు ప్రకటించాయి)*

*9⃣ శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించిన తొలి విమానయాన సంస్థ ఏది..?*

✅ *ఎయిర్ ఏషియా (శ్రీనగర్‌లోని షేక్ ఉల్ ఆలమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఏషియా సంస్థ 2017 ఫిబ్రవరిలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించింది)*

🌹📘📗📕📚📒📔📓🍎

*💐DSC మరియు TET మెటీరియల్... మోడల్ పేపర్స్  "ఒకే లింక్"  తెలుగులో మొత్తం 200 PDF ఫైల్స్* 👇👇👇

https://drive.google.com/folderview?id=0B3NkIkgzJ3TJNGctS1g4eFhtUE0

Friday 27 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 27


*🌎చరిత్రలో ఈరోజు/అక్టోబర్ 27*🌎

*▪అక్టోబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 300వ రోజు (లీపు సంవత్సరములో301వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 65 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు*🕘

*🌹1920: భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు*

*🌹.1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది1971: కాంగో దేశం పేరు "రిపబ్లిక్ ఆఫ్ జైర్"గా మార్చబడింది.*

*❤జననాలు❤*

*♦1542: అక్బర్‌, మొఘల్ చక్రవర్తి. (మ.1605)*

*♦1728: ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు*

*♦.1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919)*

*♦1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర్య సమరయోధుడు మరియు విప్లవవీరుడు. (మ.1929)*

*♦1920: కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005)*

*♦1936: పర్వతనేని ఉపేంద్ర, ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు.*

*♦1939: చలసాని ప్రసాదరావు, ప్రముఖ రచయిత, చిత్రకారుడు. (మ.2002)*

*🍃మరణాలు🍃*

*🌷1795: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (జ.1774)*

*🌷1914: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు,   కవీంద్రుడు ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి.*

*🌷1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ1901)*

*🌷1986: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905)*

*🌹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦పదాతి దళ దినోత్సవం*

*♦.శిశు దినోత్సవం.*

*♦GK BITS*♦

*1.1885 లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఏ కళాశాలలో జరిగింది?*
*2.ఎప్సమ్ రసాయన నామం?*
*3.పింగాణీ వస్తువుల గురించివివరించే శాస్త్రాన్ని ఏమంటారు?*
*4.ముందుకు వెనుకకు ఎగరగల ఒకేఒక పక్షి?*
*5.కాంతి వేగాన్ని ఎవరు కనుగొన్నారు?*
*6.టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడు ఎవరు?*
*7.ప్రపంచంలో పొడవైన నదీ వంతెన ఏది?*
*8.మనదేశంలో అతి పెద్ద బ్యాంక్ ఏది?*
*9.మొక్కలకు కూడా ప్రాణం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు?*
*10.మొక్కల పెరుగుదలను గుర్తుంచే పరికరం పేరు?*

*జవాబులు.*

1.గోకులదాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాల (ముంబై)
2.మెగ్నీషియం సల్ఫేటు(MG SO4 7H20)
3.సిరామిక్స్
4.హమ్మింగ్ బర్డ్
5.ఎ ఎ మిచెల్ సన్
6.హర్భజన్ సింగ్
7.పాట్నా వద్ద గంగానది పై నిర్మించిన మహాత్మాగాంధీ సేతు
(5.57km)
8.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
9.జగదీష్ చంద్రబోస్
10.క్రేస్కోగ్రాఫ్.

*చక్రవాతాలు (లేదా) తుపానులు*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ట్రోపో ఆవరణంలో సంభవించే అతి తీవ్రమైన వాతావరణ అలజడులనే చక్రవాతాలు లేదా తుపానులు అంటారు. ఇవి ఏర్పడే ప్రాంతాలను బట్టి, వీటిని రెండు రకాలుగా విభజిస్తారు. అవి.. ఆయనరేఖా చక్రవాతాలు. సమశీతోష్ణ మండల లేదా వాతాగ్ర చక్రవాతాలు. ఆయనరేఖా చక్రవాతాలు.. ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో 5 నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య సముద్ర ప్రాంతాల్లో సంభవిస్తాయి. సమశీతోష్ణ మండల చక్రవాతాలు.. 40 నుంచి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో ఖండ, సముద్ర భాగాలపై ఏర్పడతాయి. సముద్రాలపై ఏర్పడిన ఆయనరేఖా చక్రవాతాలు తీరాన్ని దాటి, ఖండాల మీదకు ప్రయాణించినప్పుడు వేగంగా బలహీన పడతాయి. ఆయనరేఖా చక్రవాతాలతో పోల్చితే సమశీతోష్ణ మండల చక్రవాతాల విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇవి 400 నుంచి 1000 కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. సమశీతోష్ణ మండల చక్రవాతాలు.. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల పశ్చిమం నుంచి తూర్పునకు ప్రయాణిస్తాయి. నిర్దిష్టమైన గమన మార్గాలుండటం వల్ల సమశీతోష్ణ మండల చక్రవాతాలను తేలికగా పసిగట్టవచ్చు. ఇవి ప్రధానంగా అమెరికా, వాయువ్య, పశ్చిమ ఐరోపాల శీతోష్ణస్థితిని విశేషంగా ప్రభావితం చేస్తాయి. ఇవి ఏడాదంతా ఏర్పడినప్పటికీ.. శీతాకాలంలో మాత్రం బలంగా ఉంటాయి. అందువల్ల అమెరికా, వాయవ్య ఐరోపాలో శీతాకాలం శీతోష్ణస్థితి సంక్షుభితంగా ఉంటుంది.
ఆయనరేఖా చక్రవాతాలు:
ఆయనరేఖా చక్రవాతాల పవనాలు గంటకు 120 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వీటికి నిర్దిష్ట గమన మార్గాలుండవు. కాబట్టి వీటిని పసిగట్టడం చాలా కష్టం. ఉదాహరణకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆయనరేఖా చక్రవాతాలు వివిధ దిశల్లో ప్రయాణిస్తాయి. నాగపట్నం వద్ద తీరాన్ని దాటుతుందనుకున్న వాయుగుండం..వేగంగా దిశను మార్చుకుంటూ..ఒడిశా, పశ్చిమ బెంగాల్‌వైపు ప్రయాణించి చివరకు బంగ్లాదేశ్ తీరాన్ని దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనరేఖా చక్రవాతాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు అవి...
కరేబియన్ సముద్రం
- హరికేన్లు
దక్షిణ చైనా సముద్రం - టైఫూన్లు
ఆస్ట్రేలియా తీరం - విల్లీ విల్లీ
ఫిలిప్పైన్ సముద్రం - బాగీలు
జపాన్ సముద్రం - కైఫూలు
బంగ్లాదేశ్ తీరం - గురింద్‌లు
భారత తీరం - తుపానులు/చక్రవాతాలు

వాతాగ్ర చక్రవాతాలు:
ఆయనరేఖా, సమశీతోష్ణ మండల చక్రవాతాల నిర్మాణం, ఆవిర్భావ ప్రక్రియలో గుణాత్మక వ్యత్యాసం ఉంది. ఉన్నత అక్షాంశాల్లో వీచే శీతల, శుష్క తూర్పు పవనాలు.. మధ్య అక్షాంశాల్లో వీచే కహోష్ణ, ఆర్థ్ర పశ్చిమ పవనాలతో అభిసరణం చెందటం వల్ల సరిహద్దు మండలాల్లో వాతాగ్రాలు ఏర్పడతాయి. ఈ వాతాగ్ర మండలం వెంబడి శీతల తూర్పు పవనాలు-కహోష్ణ పశ్చిమ పవనాల మధ్య శక్తి మారకం జరుగుతుంది. శక్తి మారకం సందర్భంగా వాతాగ్రాల వెంబడి చక్రవాతాలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని వాతాగ్ర చక్రవాతాలని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రత, ఆర్థ్రత కలిగిన వాయురాశులు.. చాలినంత కొరియాలిస్ బలం ఉన్న ప్రదేశాల్లో.. ఆయనరేఖా చక్రవాతాలు ఏర్పడతాయి. కనీసం 20 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత ఉన్న ఆయనరేఖా సముద్ర వాయురాశుల వల్ల ఈ చక్రవాతాలు సంభవిస్తాయి. భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల ఉత్తర-దక్షిణ అక్షాంశాల ప్రాంతంలో సముద్ర భాగాలపై ఆర్థ్ర వాయురాశులున్నప్పటికీ... కొరియాలిస్ బలాలు చాలినంతగా లేకపోవడంతో చక్రవాతాలు ఏర్పడవు. 30 డిగ్రీల ఆవలి ప్రాంతాల్లో.. ఉష్ణోగ్రత చాలినంతగా లేకపోవడం, వాయురాశుల ఆర్ధ్రత తక్కువగా ఉండటంతో చక్రవాతాలు సంభవించవు.
బలమైన గాలులు:
చక్రవాతాలను నిర్మాణపరంగా పరిశీలిస్తే.. సమశీతోష్ణ మండల చక్రవాత ప్రాంతమంతా అలజడితో కూడిన వాతావరణం ఉంటుంది. అధిక వర్షపాతం, బలమైన గాలులు వలయాకారంలో వీస్తుంటాయి. ఆయనరేఖా చక్రవాతాల కేంద్ర భాగాన్ని ‘నేత్రం’ (eye) అని అంటారు. నేత్ర భాగంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బాహ్య నేత్రకుడ్య ప్రాంతంలో వాతావరణం అత్యంత సంక్షుభితంగా ఉంటుంది. క్షితిజ సమాంతర తలంలో ఆయనరేఖా చక్రవాతం శంఖం రూపంలో ఉంటుంది. ఇది సముద్రమట్టం నుంచి సుమారు 7 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది.
వర్షాలు.. విధ్వంసం:
బంగాళాఖాతంలో స్థానికంగా ఏర్పడే అల్పపీడన ద్రోణులు.. క్రమంగా బలపడి, వాయుగుండాలుగా మారి.. చివరకు చక్రవాతాలవుతాయి. నవంబర్, డిసెంబర్‌లలో సగటున 4-5 తుపానులు భారతదేశ తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం వల్ల తూర్పు తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. విధ్వంసాన్నీ సృష్టిస్తాయి. భారతదేశం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాల్లో.. ఆయనరేఖా చక్రవాతాలు ముఖ్యమైనవి. చక్రవాతం ఒక ప్రాంతాన్ని సమీపిస్తున్నప్పుడు.. ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా పీడనం క్షీణిస్తుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఒక్కసారిగా పవన దిశలు మారిపోతాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు.. క్రమంగా వాయుగుండాలు, చక్రవాతాలుగా రూపొందటాన్ని.. ఇన్‌శాట్ ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణ నిపుణులు వీటి గమన దిశలను నిరంతరం అంచనా వేస్తూ... ఇవి ఎక్కడ, ఎప్పుడు తీరాన్ని  దాటే అవకాశముందో వివరిస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తారు....

ఈ రోజు జికె

*1⃣ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నేపాల్‌కు 340 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన దేశం ఏది..?*

✅ *భారత్ (ఈ రుణంతో నేపాల్‌లో మహాలాకీ వంతెనతో పాటు 15 కొత్త రోడ్లను నిర్మిస్తారు)*

*2⃣ ప్రసూతి, నవజాత శిశువుల మరణాలు తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన కార్యక్రమంలో ఇటీవల చేరిన దేశం ఏది..?*

✅ *భారత్ (ప్రసూతి, నవజాత శిశువుల మరణాలు తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2030 నాటికి ఈ తరహా మరణాల్లో నివారించగలిగే వాటిని పూర్తిగా అడ్డుకోవాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. కాగా ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు మరో 9 దేశాలు చేరాయి)*

*3⃣ వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రైలుని ఎక్కడ ప్రారంభించారు..?*

✅ *న్యూఢిల్లీ (న్యూఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి సైన్స్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలుని ప్రారంభించారు. ఇది 7 నెలల పాటు దేశమొత్తం తిరిగి వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది)*

*4⃣ ఇండియన్ సీడ్ కాంగ్రెస్ - 2017 ఎక్కడ జరిగింది..?*

✅ *కోల్‌కత్తా (సీడ్ ఆఫ్ జాయ్ అనే థీమ్‌తో కోల్‌కత్తాలో ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2017ను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ నిర్వహించాయి)*

*5⃣ పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది..?*

✅ *కేరళ (పెరియార్ టైగర్ రిజర్వ్‌లోని శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుని ఏర్పాటు చేయనున్నారు)*

*6⃣ భారతీయ పనోరమ చిత్రోత్సవాలను ఎక్కడ నిర్వహించారు..?*

✅ *పోర్ట్ బ్లెయిర్(పోర్ట్ బ్లెయిర్‌లో ఫిబ్రవరి 15 నుంచి ఐదు రోజుల పాటు భారతీయ పనోరమ చిత్రోత్సవాలు జరిగాయి. అండమాన్ అండ్ నికోబార్ టూరిజం శాఖ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించాయి)*

*7⃣ ఇటీవల ఏ రాష్ట్రంలో కాలిమ్ పోంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు..?*

✅ *పశ్చిమ బెంగాల్ (పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాను విభజించి కాలిమ్ పొంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా అభివృద్ధి కోసం రూ.220 కోట్లతో కాలిమ్ పోంగ్ నుంచి సిక్కింకు రహదారిని నిర్మించనున్నారు)*

*8⃣ ఇటీవల ఏ రాష్ట్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించింది..?*

✅ *హర్యానా (పంజాబ్ ఎక్సైజ్ చట్టం 1914 ప్రకారం హర్యానాలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానాన్ని నిషేధించారు)*

*9⃣ యునెస్కో ప్రకృతి ఉత్సవాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు..?*

✅ *హిమాచల్ ప్రదేశ్ (యునెస్కో, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కులో ఫిబ్రవరిలో ప్రకృతి ఉత్సవాలను నిర్వహించింది).

Thursday 26 October 2017

చరిత్రలో ఈ రోజు సెప్టెంబరు 20


*🌎చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 20*🌎

*❤జననాలు*❤

*▪1569 : మొఘల్ సామ్రాజ్యపునాలుగవ చక్రవర్తి జహాంగీర్ జననం (మ.1627).*

*▪1911 : ప్రముఖ సంఘసంస్కర్త శ్రీరామ్ శర్మ ఆచార్య జననం (మ.1990).*

*▪1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003)*

*▪1924: అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (మ.2014)*

*▪1944: అన్నయ్య గారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.*

*▪1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013)*

*▪1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.*

*🍃మరణాలు*🍃

*♦1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847)*

*♦1999: టి.ఆర్. రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922)*

*♦2013: ఛాయరాజ్, ప్రముఖ కవి మరియు రచయిత. (జ.1948)*

*జాతీయ దినాలు*🇮🇳

*♦రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినం.*

▪▪▪▪▪▪▪▪▪

 *📕నేటి పంచాంగం*📕

*బుధవారం  20.09.17*

శ్రీ హేవళంబినామ సంవత్సరం

దక్షిణాయనం

వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి అమావాస్య ఉ.10.24 వరకు

తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి

నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు
తదుపరి హస్త

వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు

దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు

రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు..లేవు
🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧
ఎన్టీఆర్‌ విద్యోన్నతిలో పైరవీలదే పైచేయి!
* చక్రం తిప్పిన కొన్ని ప్రయివేట్‌ శిక్షణ సంస్థల నిర్వాహకులు
* పాత పద్ధతిలోనే విద్యార్థులకు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు శిక్షణ
ఈనాడు, అమరావతి: ‘ఎన్టీఆర్‌ విద్యోన్నతి'లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలదే పైచేయి అవుతోంది. అమలులో లోపాలను గమనించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సాంఘిక సంక్షేమశాఖను నోడల్‌ ఏజెన్సీగా నియమించినా కథ మళ్లీ మొదటికే వచ్చింది. శిక్షణ సంస్థల లాబీయింగ్‌తో సాంఘిక సంక్షేమశాఖ నోడల్‌ బాధ్యతల నుంచి వైదొలగింది. గతంలోలా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధానమే రాష్ట్రంలో మళ్లీ అమలులోకి రానుంది. గతేడాది(2016-17) బీసీలకు, ఈబీసీలకు బీసీ సంక్షేమశాఖ, కాపులకు కాపు కార్పొరేషన్‌, బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్‌, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సాంఘిక సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సివిల్స్‌ విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. ఇందుకోసం అప్పట్లో సాంఘిక సంక్షేమశాఖ, మిగతా శాఖలు ఐదేసి శిక్షణ సంస్థలను ఎంపికచేశాయి. ఈ ఏడాది అన్ని వర్గాల విద్యార్థులకు శిక్షణ కోసం ప్రవేశపరీక్ష నిర్వహణ నుంచి ఎంపిక, శిక్షణ కేంద్రాలకు పంపే బాధ్యతను సాంఘిక సంక్షేమశాఖ చేపట్టింది. అయితే వివిధ ఒత్తిళ్ల కారణంగా ప్ర‌స్తుతం చేతులెత్తేయడం విద్యార్థులను ఆందోళనపరుస్తోంది. జూన్‌లో పరీక్షకు హాజరైన 50వేల మంది విద్యార్థులకు జేఎన్‌టీయూ - కాకినాడ ర్యాంకులు కేటాయించింది. వీరందరికీ మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహించి 3850 మందిని శిక్షణ కేంద్రాలకు పంపాలి. ఈ దశలో సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే కౌన్సెలింగ్‌, శిక్షణ బాధ్యత తీసుకుంటామని, మిగతావారి విషయం బీసీ సంక్షేమశాఖ, కార్పొరేషన్లు చూడాల్సిందేనని లేఖలు రాయడం చర్చకు దారితీసింది.
* మాయాజాలం..?
గతేడాదికి భిన్నంగా ఈసారి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినపుడే ఎంపిక చేసుకునేలా పది శిక్షణసంస్థల వివరాలు ఎన్టీఆర్‌ విద్యోన్నతి వెబ్‌సైట్‌లో పెట్టారు. ఫలితంగా మెరుగైన సంస్థలనే విద్యార్థులు ఎంచుకున్నారు. దీంతో గతేడాది బాగా లబ్ధిపొందిన కొన్ని సంస్థలకు ఇపుడు అంతగా విద్యార్థుల మద్దతు లభించలేదు. విషయాన్ని అనుకూలురైన అధికారుల నుంచి తెలుసుకున్న వాటి నిర్వాహకులు రాజకీయంగా చక్రం తిప్పడం ప్రారంభించారు. వీరికి ఒకరిద్దరు మంత్రులు, మరో ఇద్దరు ఐఏఎస్‌లు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. గతేడాదిలా విద్యార్థులకు శిక్షణ ఇప్పించే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో తమకు లబ్ధి చేకూరుతుందని భావించిన శిక్షణసంస్ధలు ‘ఉన్నత' స్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. ఇందులో మంత్రుల జోక్యాన్ని గమనించిన అధికారులు.. కౌన్సెలింగ్‌ పైనా వూగిసలాట ప్రదర్శించారు. రెండు, మూడు శిక్షణ సంస్థల తరఫున మరో సీనియర్‌ మంత్రి వకాల్తా పుచ్చుకోవడంతో సాంఘిక సంక్షేమశాఖ ‘నోడల్‌ ఏజెన్సీ' బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.
శిక్షణకు ఎంపిక చేయనున్న విద్యార్థులు: 3,850
వీరిలో ఎస్సీలు: 700, బీసీలు: 1,000
ఎస్టీలు: 300, కాపులు: 750
మైనారిటీలు: 300, బ్రాహ్మణులు: 50
ఇతరులు: 750
పథకం: ఎన్టీఆర్‌ విద్యోన్నతి
అంచనా వ్యయం: రూ.80 కోట్లు
విద్యార్థుల శిక్షణ కాలం: 9 నెలలు
ఒక్కో విద్యార్థి కోసం చెల్లించే ఫీజు: రూ.1,00,000
నెలకు విద్యార్థులకు ఇచ్చే స్టైపండ్‌: రూ.10,000
సివిల్స్‌ శిక్షణకు ఎస్సీ విద్యార్థుల ఎంపిక
* 21 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన
మిగతా విద్యార్థుల విషయమై కిమ్మనని అధికారులు!
ఎన్టీఆర్‌ విద్యోన్నతిలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు శిక్షణ కోసం ఎస్సీ విద్యార్థులను ఎంపికచేస్తూ సాంఘిక సంక్షేమశాఖ మంగళవారం (సెప్టెంబ‌రు 19) ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల క్రితం నిర్వహించిన ప్రవేశపరీక్షలకు 14,060 మంది ఎస్సీ విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల మదింపు తరువాత జేఎన్‌టీయూ - కాకినాడ వీరిలో 700 మందిని ఎంపిక చేయగా.. వివిధ శిక్షణ కేంద్రాలకు కేటాయించారు. సెప్టెంబ‌రు  21 నుంచి 24 మధ్య ఎంపికైన విద్యార్థులు తమ కుల, జనన, కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆరు నుంచి పదో తరగతి స్టడీ, డిగ్రీ సర్టిఫికెట్లతోపాటు మార్కుల మెమో, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, రేషన్‌ కార్డు, విద్యార్థి పేరుతో ఉన్న బ్యాంకు పాస్‌ పుస్తకం మొదటి పేజీ నకలు తదితర సమాచారంతో ఎంపికైన శిక్షణ కేంద్రాలకు హాజరవ్వాలని అధికారులు సూచించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు శిక్షణ కేంద్రాల వద్ద సాంఘిక సంక్షేమశాఖ తరఫున అధికారులను ఏర్పాటుచేస్తున్నారు.
* మిగతా వారి మాటో..?
వివిధ వర్గాల నుంచి జూన్‌లో నిర్వహించిన ప్రవేశపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 48,045 మంది విద్యార్థులు హాజరైతే కేవలం ఎస్సీ విద్యార్థుల్లో అర్హులనే ఎంపిక చేయడంతో మిగతా వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎస్టీ, మైనారిటీ, బీసీ, కాపు, ఈబీసీ విద్యార్థుల ఫలితాలపై అధికారులు నోరు మెదపడం లేదు.
🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧
*✍పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!*

*👉ఈపుస్తకాలతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు*

*👉- ఒకటో తరగతి నుంచి పరిశోధనల వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు..*

*👉- 70కి పైగా భాషలు.. అన్నీ ఆన్‌లైన్‌లో..*

*👉ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకలేదన్న బెంగ అక్కర్లేదు.*

*👉కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే..దాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు.. చదువుకోవడం ఎలా.. అనే ఆందోళన కాలేజీ విద్యార్థులకు అసలే అవసరం లేదు..*

*👉యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,రాష్ట్ర సర్వీసు కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచన వద్దు..*

*✳ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పరిశోధనలకు అవసరమైన రిఫరెన్స్‌ పుస్తకాల దాకా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. వీడియోలు చూడవచ్చు.. ఆడియో వినవచ్చు.. పీడీఎఫ్‌ కాపీలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్‌ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. సుమారు కోటికిపైగా పుస్తకాలు, ఆర్టికల్స్, రచనలు, వ్యాసాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆన్‌లైన్‌లో (https://ndl.iitkgp.ac.in/) అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సహకారంతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని రూపొందించింది.*

*👉ఒక్క క్లిక్‌.. సమస్తం కళ్లముందు!*

*✳డిజిటల్‌ పుస్తకాలు, ఆర్టికల్స్, ఇతర అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికీ చదువు, సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థి వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను ఒకే దగ్గరకు చేర్చింది. పైసా చెల్లించనవసరం లేకుండా విద్యార్థులు ఉచి తంగా తీసుకోవచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు.*

*✳ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఈ డిజిటల్‌ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటిని కంప్యూటరీకరించి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మెుబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.*

*👉రిజిస్ట్రేషన్‌ సులభం*

*✳డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈమెయిల్‌ ఐడీ, చదువుతున్న లేదా చదివిన కోర్సు, వర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత ఈమెయిల్‌ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్‌ కావచ్చు.*

*👉డిజిటల్‌ లైబ్రరీ ప్రత్యేకతలెన్నో..*

⇒ 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌

⇒ లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు

⇒ రాత ప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు

⇒ 18 వేలకు పైగా ఉపన్యాసాలు

⇒ 33 వేలకు పైగా గత ప్రశ్నపత్రాలు

⇒ వర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, జవాబులు

⇒ వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్‌ కోర్సులు

⇒ వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు

⇒ సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు

*👉అందుబాటులో ఉన్న ఈపుస్తకాలు *

5,36,487 కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్, ప్రోగ్రామింగ్‌

1,52,340 ఫిలాసఫీ, సైకాలజీ: తత్వశాస్త్రం, మానసిక తత్వశాస్త్రం, అస్తిత్వ, విశ్వ ఆవిర్భావం, లాజిక్, ఎథిక్స్‌

1,67,671 మతంతత్వం, మత సిద్ధాంతం, దైవ భావన, సైన్స్‌ అండ్‌ రిలీజియన్‌

ఆర్ట్స్‌.. 1,45,290

లిటరేచర్‌ 4,40,607

హిస్టరీ  జియోగ్రఫీ 3,65,535

8,70,802 సోషల్‌ సైన్సెస్‌: సోషియాలజీ,ఆంత్రొపాలజీ, సామాజిక మార్పు,రాజకీయ, అర్థ, న్యాయశాస్త్రాలు,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మిలటరీ సైన్స్‌

56,17,754 టెక్నాలజీ: వ్యవసాయ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక కోర్సుల పుస్తకాలు

22,65,577 నేచురల్‌ సైన్సెస్‌:వైద్యం, ఆరోగ్యం, ఫిజియాలజీ,ఫార్మకాలజీ, థెరపీ, సర్జరీకి సంబంధించిన వైద్య పుస్తకాలు

భాషలు  తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, తమిళ్, గుజరాతీ తదితరాలు, విదేశీ భాషలు

ఫార్మాట్లు   పీడీఎఫ్, హెచ్‌టీఎల్‌/హెచ్‌టీఎంఎల్, ఎంపీ3/4/ఎంపీఈజీ4, ఎఫ్‌ఎల్‌వీ, డాక్యుమెంట్‌

70కి పైగా భాషల్లో..కోటికి పైగా ఈపుస్తకాలు.
🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧
Sending link for previous study materials

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMTkRKbHlqYlJDa3M
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMR3M4WFpUUE9HN3c

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMT1dlTHprY3FDRVk

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMV2thb1F2ZTBVY28

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMNVZCMWxGRFQyTXM

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMX2I1MEFIMGNiOWc

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMV2thb1F2ZTBVY28

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMT0dBY0t1NXVkSDQ

RUKS MATERIAL WORLD

IIT JEE STUDY MATERIAL

https://drive.google.com/drive/folders/0B668otTUwgi5QVdXbXBUYUd2X1E

ETOOS STUDY MATERIAL ASSIGNMENT DPP

https://drive.google.com/drive/folders/0B668otTUwgi5Y19PX21EUEJYVkU

Allen test series
https://drive.google.com/drive/folders/0B668otTUwgi5S1hidlNfVjJ2aFE

JEE TEST PAPERS
https://drive.google.com/drive/folders/0B5ANCEEzzUomV1N3NXpGblFSTEE

FIITJEE AITS COMPLETE PACKAGE
https://drive.google.com/drive/folders/0B5ANCEEzzUomdHJ6aFVFRkpJc2s

TEST PAPERS OF FIITJEE RESONANCE AAKASH ETC.
https://drive.google.com/drive/folders/0B-XA5etMiOvnWmMzQ3JOVFVXOUk

ALLEN TEST SERIES

https://drive.google.com/drive/folders/0B5ANCEEzzUomTDZ6ZjRxNk9RRXc

BRILLIANT STUDY MATERIAL AND FEW TEXTBOOKS

https://drive.google.com/drive/folders/0B1gizVoKrowNSldjU1pXTWswaWs

ETOOS-PHYSICS VIDEO LECTURES BY NV SIR

https://drive.google.com/drive/folders/0B1NT-XXtIDE_cE4ybFpJblFDNzA

AIITs PAPER
https://drive.google.com/file/d/0B_p5L3bHsFOKMElGdHI5OG1mLUNfYUZxX3Y0eVVZcm1VY3pJ/view

RESONENCE  CHAPTER TEST

https://drive.google.com/file/d/0B_p5L3bHsFOKVnFZWW1HVnh1dzdYdTVKb2kwN1pwWGpRaEJv/view

FITJEE AIITS
https://drive.google.com/file/d/0B_p5L3bHsFOKS1ozc1F3NXZGY3c/view

ORGANIC CHEMISTRY
https://drive.google.com/drive/folders/0B6tUgUuYohuYTG9wY2k0ck5yM00

RESOURCES FOR jee
https://drive.google.com/drive/folders/0B8PfFHtjSXQxfnpaNVhKUFNfY1hRWFo5UXB4b2tSM2EyYmt4OGJCNnZFUGtTSjVhbVRxTnc

INORGANIC CHEMISTRY
https://drive.google.com/drive/folders/0B94Z4pA1dBzPa3VyMVR1eTh3eXc

BACKUP STUDY MATERIAL
https://drive.google.com/drive/folders/0B_4SB-IimX5hfkp6UFctbHo2V2V3eEpsYTc5emxuUEJPd1BfLUxYTC04LXloaUZvN0g3Szg

IIT JEE MOCK TEST
https://drive.google.com/drive/folders/0BwM9pPurCln4XzRrclBXRnF6azg

PHYSICS
https://drive.google.com/drive/folders/0B7EaN2e8usIgYVkzaFZLT010cUE

MOTION CLASSES
https://drive.google.com/drive/folders/0Bw_HeuQYV7uVaDlCQVZrSGplNlU

IIT JEE STUDY MATERIAL
https://drive.google.com/drive/folders/0B_0JVL_SZENRVkxVOGdXVjNWWG8

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMN3NVaVNTLXJDZ1E

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMQ0gwSlhIZmM2MTA

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMRVN3TkY0M2xUQm8

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMQjNfZlUtUnBEOVE

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMT0dBY0t1NXVkSDQ

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMX0FoVzJhX2dqLWM

https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMX2I1MEFIMGNiOWc

చరిత్రలో ఈ రోజు జికె


*TODAY GK బయాలజీ*

*1⃣ ఇనుము ఎక్కువగా లభించే పదార్థం.?*

✅ *పచ్చటి ఆకుకూరలు*

*2⃣ ఒక గ్రాము కొవ్వు నుంచి లభించే శక్తి ఎంత.?*

✅ *9.0 కిలో క్యాలరీలు*

*3⃣ జాతీయ పోషణ పాలసీని తయారు చేసిన సంవత్సరం.?*

✅ *1993*

*4⃣ "నైట్రో సెల్యులోజ్"ను దేని నుంచి తయారు చేస్తారు.*?

✅ *పత్తి*

*5⃣ ఏ జంతువు పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.?*

✅ *గేదె*

*6⃣ ఒకే వ్యాధి ఒకే ప్రదేశంలో తరచూ సంభవించే స్థితిని ఏమంటారు.?*

✅ *ఎపిడమిక్*

*7⃣ ఎంజైములు అనగా.?*

✅ *బయోకాటలిస్ట్‌లు*

*8⃣ రబ్బరు ఏ మొక్క నుండి ఉత్పత్తి అవుతుంది.?*

✅ *హెవియా బ్రెజిలెన్సిస్*

*9⃣ కేంద్రీయ బంగాళదుంప పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది.?*

✅ *సిమ్లా*

*🔟 భారతదేశంలో ఆవరణశాస్త్ర పితామహుడు ఎవరు.?*

✅ *ఆర్. మిశ్రా*

*భారతదేశంలోని ముఖ్యమైన డ్యామ్ లు జాబితా..*

1. బగ్లీహార్ డ్యాం - 900 మె.వా. - 472 అడుగులు. - జమ్ము & కాశ్మీర్.

2. Bansagar ఆనకట్ట - 425 MW - 220 అడుగులు. - మధ్యప్రదేశ్.

3. భాక్ర డ్యామ్ - 1,325 MW - 740 అడుగులు. - హిమాచల్ ప్రదేశ్.

4. భవానిసాగర్ డ్యామ్ - 1,920 మెగావాట్లు - 105 అడుగులు. - తమిళనాడు.

5. చమేరా డ్యాం - 1071 MW - 741 అడుగులు. - హిమాచల్ ప్రదేశ్.

6. హిరాకుడ్ డ్యాం - 347.5 మెగావాట్లు - 200 అడుగులు. - ఒరిస్సా.

7. ఇడుక్కి ఆనకట్ట - 780 మెగావాట్లు - 554 అడుగులు. - కేరళ.

8. ఇందిరాగాగర్ ఆనకట్ట - 1,000 మెగావాట్లు - 302 అడుగులు. - మధ్యప్రదేశ్.

9. కోయినా డ్యాం - 1,960 మెగావాట్లు - 339 అడుగులు. - మహారాష్ట్ర.

10. మెట్టూర్ ఆనకట్ట - 840 మెగావాట్ల - 120 అడుగులు. - తమిళనాడు.

11. ముల్లపెరియార్ డ్యాం - 175 మెగావాట్లు - 176 అడుగులు. - తమిళనాడు.

12. నాగార్జున సాగర్ డాం- 816 మెగావాట్ -
 అడుగులు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.

13. నాథా డాం- 1,500 మె.వా. - 205 అడుగులు. - సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.

14. నాథా డాం- 1,500 మె.వా. - 205 అడుగులు. - సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.

15. పాంగ్ డాం - 396 మెగావాట్లు - 436 అడుగులు. - హిమాచల్ ప్రదేశ్.

16. రానా ప్రతాప్ సాగర్ డాం - 172 మె.వా. - 177 అడుగులు. రాజస్థాన్

17. రాంజిట్ ఆనకట్ట - 60 MW - 148 అడుగులు. - సిక్కిం.

18.సర్దార్ సరోవర్ డ్యామ్ - 1,450 మెగావాట్లు - 535 అడుగులు. - గుజరాత్.

19. శ్రీశైలం డ్యాం - 1,670 మెగావాట్లు - 476 అడుగులు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.

20. టెహ్రీ ఆనకట్ట - 2,400 మెగావాట్లు - 855 అడుగులు. - ఉత్తరాఖండ్.

21.తుంగభద్ర డ్యామ్ - 72 మెగావాట్లు - 162 అడుగులు. - కర్ణాటక.

నేటి జికె

*1)👉 "నాబార్డ్" ప్రస్తుత చైర్మన్  ఎవరు?*

A: *హర్షకుమార్ బన్వాలా.*

*2)👉 2017 ఫిబ్రవరిలో "బయో ఏషియా సదస్సును" ఏ నగరంలో నిర్వహించారు?*

A: *హైదరాబాద్.*

*3)👉 2017 ఫిబ్రవరి 6న "బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2" ఏ ఉత్సవాలను జరుపుకున్నారు?*

A: *సఫైర్ జూబ్లీ.*

*4)👉 "పది అణ్వస్త్రాలను మోసుకెల్లగల డీఫ్-5c" అనే క్షిపణిని  ఇటీవల ప్రయోగింవిన దేశం ఏది?*

A: *చైనా.*

*5)👉 "ప్రపంచ జూనియర్ బ్యాట్మింటన్" ర్యాంకింగ్స్ లో ఇటీవల అగ్రస్థానంలో నిలిచిన భారతీయ  యువ షెట్లర్ ఎవరు?*

A: *లక్ష్యసేన్.*

*6)👉 "అంతర్జాతీయ ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ" పోటీలను ఎక్కడ నిర్వహించారు?*

A: *దుబాయ్.*

*7)👉 ఇటీవల "చీకటిలో సంచరించే చిలుకను" ఏ దేశంలో కనుగొన్నారు?*

A: *ఆస్ట్రేలియా.*

*8)👉 నాసా ఏ సంవత్సరంలోపు "అంతరిక్షంలోకి అణు గడియారాన్ని" పంపనుంది?*

A: *2017.*

*9)👉 ఎయిర్ టెల్ సంస్థ 4జీ సేవలను విస్తరించేందుకు ఇటీవల ఏ సంస్థతో  ఒప్పందం కుదుర్చుకుంది?*

A: *టికోనా డిజిటల్.*

*10)👉 ఇటీవల "ఆధార్ ఆధారిత చెల్లింపుల అప్లికేషన్" ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?*

A: *సౌత్ ఇండియా బ్యాంక్.*

*ఇండియన్_ఎకానమి*

*👉భారత దేశంలో శిశు మరణాల రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఏది?*

*కేరళ*

*👉భారతదేశంలో హరిత విప్లవం ఏ పంటల విషయంలో ఎక్కువగా విజయవంతమైంది?*

*జ: గోధుమ, వరి*

*👉భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక ఏ జాబితా లోని అంశం*

*జ: ఉమ్మడి జాబితా*

*👉2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్త్రీ, పురుష నిష్పత్తి వరుసగా?*

*జ: 949, 929*

*👉2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ, గ్రామీణ జనాభా నిష్పత్తి ఎంత?*

*జ:-31 : 69*

*2017-18 కేంద్ర బడ్జెట్లో అంచనా వేసిన కోశలోటు ఎంత?*

*3.2%*

*2017-18 కేంద్ర బడ్జెట్ ప్రకారం 20 శాతం ఆదాయ పన్ను వర్తించే శాబు ఏది?*

*రూ. 5 - 10 లక్షలు*

*భారతదేశంలో దేని ఆధారంగా ఉద్యోగుల కరవు భత్యాన్ని నిర్ధారిస్తారు?*

*వినియోగదారుల ధరల సూచిక*

*2017 మార్చి చివరికి భారతదేశంలో మహారత్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య*

*7*

*జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకును (నాబార్డ్) ఏ ప్రణాళిక కాలంలో స్థాపించారు?*

*6 వ ప్రణాళిక

*స్టాగ్ ఫేషన్ దేన్ని సూచిస్తుంది?

*మాంద్యంతో కూడిన ద్రవ్యోల్బణం

*అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం ఏది?

*గోవా

*తమిళనాడులోని కుడంకుళం వద్ద ఉన్న అణుశక్తి పాంటును ఏ దేశ సహకారంతో నెలకొల్పారు?

*రష్యా

*2014 సెప్టెంబరు 25 న ప్రారంభించిన 'దీన్ద
యాళ్ అంత్యోదయ యోజన పథకం ఉద్దేశం?

*గ్రామీణ, పట్టణ పేదల్లో నైపుణ్యాభివృద్ధి

*జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థను ఎక్కడ నెలకొల్చారు?

*హైదారబాద్

🏧రంగరాజన్ కమీటి ప్రకారం 2011-12 నాటికీ  భారతదేశంలో ఎంత శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు?*
జ. 30.9%
🏧కిందివాటిలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రకారం 28% పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు ఏవి?
జ. పర్ప్యూమ్లు
🏧రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు వస్తు సేవల పన్నును విధించి, వసుాలు చేసే అధీకారం ఉంటుంది?
జ. 246(3)
🏧"ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ. 1970
🏧భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు?
జ. రెపోరేటు
🏧2017 ప్రపంచ సంతోష సూచీలో భారత్ స్థానం
జ. 122
🏧భారతదేశంలో జాతీయాదాయాన్ని గణించే సంస్థ ఏది?
జ. కేంద్ర గణాంక సంస్థ
🏧భారత ప్రభుత్వం 2015 ఆగస్టులో ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుష్ దేనికి సంబంధించింది?
జ. ప్రభుత్వ రంగ బ్యాంకులు
🏧2017-18 కేంద్ర బడ్జెట్లో ఎంత మొత్తం
వ్యవసాయ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశిం చారు?
జ. రూ.15 లక్షల కోట్లు
🏧ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల మధ్య ఉన్న భేదాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ. రంగరాజన్ కమిటీ.

చరిత్రలో ఈ రోజు భారతీయ ఆర్థిక వ్యవస్థ


భారతీయ_ఆర్థిక_వ్యవస్థ
1. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) .......... లో స్థాపించబడింది?
(ఎ) 1950
(బి) 1951
(సి) 1952
(డి) 1947
జ: ఎ
2. దేశములో రహదారుల పొడవులో ఏ రాష్ట్రం నిలుస్తుంది?
(ఎ) U. P.
(బి) M. P.
(సి) మహారాష్ట్ర
(డి) రాజస్థాన్
జ: సి
3. ఫోకస్ మార్కెట్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
(ఎ) 2003-04
(బి) 2004-05
(సి) 2005-06
(డి) 2006-07
జ: డి
4. భారతదేశంలో కేంద్ర బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రదర్శించినది ఎవరు?
I. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
II. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
III. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
IV. పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఎ. I, II
బి. II
సి. I
డి. II, III
జ. బి
5. గిల్ట్-ఎడ్జ్ మార్కెట్ అంటే
ఎ. బులియన్ మార్కెట్
బి. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్
సి. తుపాకుల మార్కెట్
డి. స్వచ్చమైన లోహాల మార్కెట్
జ. బి
6. గత దశాబ్దంలో, ఇది ఒకటి
కింది రంగాల అత్యధిక విదేశీ ఆకర్షించింది
భారతదేశంలో ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం?
ఎ. ఎరువులు కంటే ఇతర రసాయనాలు
బి. సేవలు రంగం
సి. ఆహార ప్రాసెసింగ్
డి. టెలికమ్యూనికేషన్
జ. డి
7. కరెన్సీ యొక్క విలువ తగ్గింపు అంటే
ఎ. ఒక కరెన్సీ యొక్క విలువలో తగ్గింపు
ప్రధాన అంతర్జాతీయంగా వర్తకం చేసిన కరెన్సీలు
బి. దాని విలువను కోరుకునే కరెన్సీని అనుమతిస్తోంది
అంతర్జాతీయ మార్కెట్
సి. కరెన్సీ యొక్క విలువను సంయోగంతో కలుపుతుంది
ఒక బుట్ట విలువలో ఉద్యమంతో ముందు నిర్ణయించిన కరెన్సీలు
డి. కరెన్సీ విలువను బహుపాక్షికంలో పరిష్కరించడం
IMF, ప్రపంచ బ్యాంకు మరియు సంప్రదింపులు ప్రధాన వ్యాపార భాగస్వాములు
జ. ఎ
8. 13 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
ఎవరు?
ఎ. విజయ్ L. కెకెకర్
బి. మిల్లెన్ కుమ్రే బెనర్జీ
సి. C. రంగరాజన్
డి. C.K. జఫర్ షెరీఫ్
జ. ఎ
9. భారతదేశంలో డెసిమల్ నాణేన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం
ఎ. 1850
బి. 1957
సి. 1955
డి. 1960
జ. బి
10. పదవ పంచవర్ష ప్రణాళిక కాలం
ఎ. 1900-1995
బి. 1992-1997
సి. 2002-2007
డి. 2007-2012
జ. సి
11. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ .......... వద్ద ఉన్నది
ఎ. పాట్నా
బి. సిమ్లా
సి. హైదరాబాద్
డి. న్యూఢిల్లీ
జ. సి
12. భారతదేశంలో సహకార సంఘాన్ని ఎవరు పరిచయం చేశారు?
ఎ. లార్డ్ కర్జన్
బి లార్డ్ వావెల్
సి. లార్డ్ రిప్పాన్
డి. లార్డ్ కార్న్వాల్లిస్
జ. ఎ
13. ఎకనామిక్స్కు నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరు?
ఎ. ఖోరానా
బి. C.V. రామన్
సి. టెరెస్సా
డి. అమృతయ్య సేన్
జ. డి
14. ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ఉంది
ఎ. ఢిల్లీ
బి. నాసిక్
సి. ముంబై
డి. కాన్పూర్
జ. సి
15. భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనాలు తయారు చేసిన వారు
ఎ. ఆర్బిఐ
బి. C.S.O.
సి. ఫైనాన్స్ మినిస్ట్రీ
డి. ప్లానింగ్ కమీషన్
జ. బి
16. దలాల్ వీధి ఉంది
ఎ. పారిస్
బి. ముంబై
సి. లండన్
డి. న్యూఢిల్లీ
జ. బి
17. జూలై 12, 1982 న, ARDC లోకి విలీనం చేయబడింది
ఎ. ఆర్బిఐ
బి. నాబార్డ్
సి. EXIM బ్యాంక్
డి. పైన పేర్కొన్నవి ఏవీ లేవు
జ. బి
18. మొట్టమొదటి పూర్తిగా భారతీయ బ్యాంకు ఏర్పాటు చేయబడింది
ఎ. 1794.    బి. 1894
సి. 1896.    డి. 1902
జ. బి
19. క్రింది వాటిలో మొదటి భారతీయుడు
ప్రైవేట్ సంస్థ ఒక ఒప్పందంపై సంతకం చేయడానికి
చమురు అన్వేషణ కోసం మయన్మార్ ప్రభుత్వం రెండు
ఆ దేశంలో ఆఫ్షోర్ బ్లాక్స్?
ఎ. రిలయన్స్ ఎనర్జీ
బి. ఎస్సార్ ఆయిల్
సి. GAIL
డి. ONGC
జ. బి
20. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ పేరు
ఎ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జ. సి
21. గోల్డ్ విలువ నిర్ణయించబడుతుంది
ఎ. లండన్
బి. రోమ్
సి. వాషింగ్టన్
డి. టెహెరాన్
జ. ఎ
22. డిపాజిట్ ఫైనాన్సింగ్ అంటే ప్రభుత్వం
నుండి డబ్బు వస్తుంది
ఎ. ఆర్బిఐ
బి. స్థానిక సంస్థలు
సి. పెద్ద వ్యాపారవేత్తలు
డి. IMF
జ. 1
23. ది ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ బోర్డు
పునర్నిర్మాణం (BIFR) లో ఉనికిలోకి వచ్చింది
ఎ. 1984      బి. 1986
సి. 1987      డి. 1989
జ. సి
24. కరెన్సీ నోట్లు ముద్రించబడతాయి
ఎ. బాంబే
బి. నాసిక్
సి. న్యూఢిల్లీ
డి. నాగ్పూర్
జ. బి

USEFUL BOOKS LINKS


*అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది*

గ్రూప్ - 2   పేపర్ 1 బేసిక్ ఇంగ్లీష్

*ఆడియో ఫైల్*👇👇👇

https://drive.google.com/file/d/0B3gao4GzGa7HVzg5eURfQ1pud2c/view?usp=drivesdk

https://meritonpro.blogspot.in/search/label/GK?m=1

https://meritonpro.blogspot.in/search/label/Reasoning?m=1

https://meritonpro.blogspot.in/search/label/Aptitude?m=1

👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pME8yNElTdWIwcWc
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*TODAY CURRENT AFFAIRS ADDED*

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pVm1mdG5UZHNjdXM
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*చరిత్రలో ఈ రోజు*

TODAY'S CURRENT AFFAIRS 24TH & 25TH SEPTEMBER


Daily GK Update

24th and 25th September 2017


1. Union Minister launches Pradhan Mantri LPG Panchayat in Gujarat

i. Union Minister for Petroleum and Natural Gas Dharmendra Pradhan has launched Pradhan Mantri LPG Panchayat at Mota Ishanpur village in Gandhinagar district of Gujarat.
ii. About 100 such beneficiaries- most of them women have participated in this LPG Panchayat. Mr Pradhan also inaugurated the Skill Development Institute at Adalaj near Ahmedabad as part of National Skill Development Mission.

Must Important Takeaways from Above News-

Pradhan Mantri Ujjwala Yojana (PMUY) was launched by Hon’ble Prime Minister Shri Narendra Modi on 1st May 2016 in Ballia, Uttar Pradesh. Under the PMUY, 5 Cr LPG connections will be provided to BPL families with a support of Rs.1600 per connection in the next 3 years.Mr Vijay Rupani is present Chief Minister of Gujarat.The National Skill Development Corporation (NSDC) is a one-of-its-kind, Public Private Partnership ( PPP ) model in India, under the Ministry of Skill Development & Entrepreneurship ( MSDE ).

2. Angela Merkel Wins 4th Term as Chancellor of Germany

i. Angela Merkel won a fourth term as chancellor in Germany elections that lifted the far-right party Alternative for Germany into parliament for the first time since the immediate aftermath World War II.
ii. Merkel’s Christian Democrat-led bloc took 32.5% to defeat Martin Schulz’s Social Democrats, whose 20% is its worst result since the war, the exit polls for national broadcasters ARD and ZDF showed.

Important Takeaways from Above News-

Berlin is the Capital of Germany.Euro is the Currency of Germany.

3. China's Hui Ka Yan Becomes Asia's Richest Man

i. Hui Ka Yan, the chairman of big China real estate developer China Evergrande Group, has become Asia’s richest man according to the Forbes Real-Time Billionaires List.
ii. Among mainland Chinese, Hui’s estimated fortune of $42.2 billion puts him ahead of Tencent Holdings Chairman Ma Huateng ($39.1 billion), Alibaba Group Chairman Jack Ma ($38.9 billion), and Wanda Group Chairman Wang Jianlin ($30.4 billion). Ma Huateng currently ranks second in Asia and Jack Ma third.

Important Takeaways from Above News-

Forbes magazine was founded 100 years ago on September 17, 1917, by B.C. Forbes.

4. Andhra CM Naidu Declares 2017 as e-Pragati Year

i. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu declared the year of 2017 as e-Pragati year. The flagship program will help the government to make real-time governance.
ii. The Chief Minister also inaugurated the Andhra Pradesh Sports Policy 2017.

Important Takeaways from Above News-

Shri E.S Lakshmi Narasimhan is the Present Governor of Andhra Pradesh.

5. President Ram Nath Kovind’s First Foreign Trip will be to Africa

i. President Ram Nath Kovind will make his first foreign trip as head of state to the strategically-significant African continent in the first week of October. The President will visit to Ethiopia and Djibouti.
ii. Addis Ababa, the capital of Ethiopia is the seat of African Union, had hosted the first India-Africa summit outside India in 2012. There are more than 540 Indian firms in Ethiopia.

Important Takeaways from Above News-

Indian ambassador to Ethiopia and Djibouti is Anurag Srivastava.

6. India, US, Afghanistan Join Hands for 1st Trade Show in Delhi

i. For the first time, India, US and Afghanistan will hold a joint trade and investment show in Delhi, as New Delhi steps up to its role of being a bigger development partner to Afghanistan.
ii. The trade event, sponsored by the US and hosted by India, will be inaugurated by Afghan CEO Dr Abdullah.

Important Takeaways from Above News-

Kabul is the capital of Afghanistan.

7. India Third in Nuclear Power Installations: Study

i. India is third in the world in the number of nuclear reactors being installed, at six, while China is leading at 20, the World Nuclear Industry Status Report 2017.
ii. The number of nuclear reactor units under construction is, however, declining globally for the fourth year in a row, from 68 reactors at the end of 2013 to 53 by mid-2017.

8. 7th ASEM Economic Minister’s Meeting Held in South Korea

i. The 7th ASEM (Asia–Europe Meeting) Economic Ministers’ Meeting was held in Seoul, South Korea. Theme for this year’s meeting was ‘Innovative Partnership for Inclusive Prosperity’.
ii. The meeting was conducted under the Chairmanship of the Ministry of Trade, Industry and Energy of the Republic of Korea. 51 member countries signed a Joint Statement on Supporting the Multilateral Trade System.

Important Takeaways from Above News-

Commerce Minister Mr. Suresh Prabhu represented India.ASEM was established in 1996.

9. DRUZBA 2017, Pak-Russia Joint Military Drill Started

i. The joint exercise DRUZBA 2017 between special forces of Pakistan and Russia Armies started in Minralney Vody, Russia.
ii. Pakistan and Russia are holding two-week long joint military drill focusing on counter-terrorism operations to enhance military ties between the two countries.

Important Takeaways from Above News-

Moscow is the Capital of Russia.Islamabad is the Capital of Pakistan.

10. C.N.R. Rao Chosen for International Honour for Materials Research

i. Eminent scientist, Professor C.N.R Rao, has become the first Asian to be chosen for the prestigious Von Hippel Award for his immense contribution in materials research.
ii. The award is the US-based Materials Research Society’s (MRS) highest honour. Mr Rao is the Bharat Ratna awardee. The award will be presented in Boston on November 29, during an MRS meeting.

Important Takeaways from Above News-

Susan Trolier-McKinstry is the President of MRS.

11. Sports Ministry Recommends P.V. Sindhu for Padma Bhushan

i. Olympic silver medallist shuttler P.V. Sindhu has been recommended for the prestigious Padma Bhushan, country’s third highest civilian award, by the Sports Ministry.
ii. She is two-time bronze medallist at World Championship. In March 2015, Sindhu was awarded India’s fourth highest civilian honour, the Padma Shri.

Important Takeaways from Above News-

PV Sindhu has recently become the first Indian to win the Korea Open Superseries.

12. Rajkummar Rao Bags GQ Actor of the Year Award

i. Rajkummar Rao was awarded the GQ Actor of the Year Award, in Mumbai. GQ (Gentlemen’s Quarterly) magazine conducted the GQ Men of the Year Awards for 2017, in Mumbai.
ii. Woman of the Year award was won by Anushka Sharma.

Important Takeaways from Above News-

 ‘Newton’ will be India’s official entry for the Best Foreign Film category at the Oscars 2018.

13. Rajiv Mehrishi Took Oath as New CAG

i. Former home secretary Rajiv Mehrishi took over as the Comptroller and Auditor General (CAG) of India. Mehrishi succeeded Shashi Kant Sharma.
ii. President Ram Nath Kovind administered the oath of office and secrecy to Mehrishi (62) at a function in Rashtrapati Bhavan, New Delhi. Mehrishi will have a tenure of about three years.

Important Takeaways from Above News-

V.Narhari Rao was the first CAG of India, post Independence.(1948-1954)

14. Masala Bonds to be Treated as ECB: RBI

i. The Reserve Bank of India (RBI) announced that Masala bonds will be treated as External Commercial Borrowings (ECB) from 3rd October 2017 thereby freeing up more investments by FPIs.
ii. Masala bonds are rupee-denominated overseas bonds. Currently, the limit for investment by foreign portfolio investors (FPIs) in corporate bonds is Rs 2,44,323 crore.

Important Takeaways from Above News-

The 24th Governor of RBI is Mr.Urjit Patel.

15. The Shershah of Kargil- The biography of Captain Vikram Batra Unveiled

i. Kargil war hero Captain Vikram Batra was martyred at the tender age of 24. The biography of Captain Vikram Batra "The Shershah of Kargil" has been written by 21-year-old Deepak Surana.
ii. Though books on Captain Batra have been written before, according to Deepak this is the first book that is based entirely on primary sources.

Important Takeaways from Above News-

General Bipin Rawat is the 27th Chief of Army Staff of the Indian Army.

16. ICC Launches Anti-Corruption Probe into Sri Lanka Cricket

i. The International Cricket Council (ICC) has launched an anti-corruption investigation in Sri Lanka. The ICC’s Anti-Corruption Unit (ACU) officers had recently visited the country as part of the probe.
ii. The ICC Anti-Corruption Unit works to uphold integrity in cricket and this includes conducting investigations where there are reasonable grounds to do so.

17. MC Mary Kom, First Indian to be AIBA Representative at IOC Athletes’ Forum

i. Five-time world champion and Olympic bronze-medallist M C Mary Kom has become the first Indian to be picked as the International Boxing Association’s (AIBA) representative for the International Olympic Committee (IOC) Athletes’ Forum.
ii. The event, however, overlaps with the Asian Championship in Vietnam, which is scheduled from November 2 to 12.

Important Takeaways from Above News-

Headquarters of AIBA is in Lausanne, Switzerland.Thomas Bach is the president of International Olympic Committee.

18. India Becomes World No. 1 in Both ODIs and Tests

i. India beat Australia by 5 wickets in the third ODI played between the two sides at Indore. The victory helped them to pip South Africa to claim the no. 1 spot in the ICC ODI rankings.
ii. This now means that India is now at the top of both the Test and ODI rankings. This was India’s ninth consecutive ODI win while it is Australia 11ts successive defeat away from home.

Important Takeaways from Above News-

Top three teams in ODI are 1. India, 2. South Africa, and 3. Australia.

19. India bags 4 more Medals at 5th Asian Indoor & Martial Arts Games in Turkmenistan

i. In the 5th Asian Indoor and Martial Arts Games at Ashgabat, Turkmenistan, India bagged four medals. Sajan Prakash of India finished second with the silver medal in the Men's 100-metre butterfly event. Divya Gurling Shilwant and Pratiksha Chandrakant Parhar bagged a bronze each in women's Alysh classic in 70 kg and 75 kg categories in the Belt Wrestling Discipline.
ii. Wrestler Keduovilie Zumu from Nagaland won the bronze medal in the 90 kg category of Kazakh Kuresh style belt wrestling. India is at 11th spot in the medals tally with 5 gold, 7 silver and 7 bronze.