AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 1 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 3


*🌎చరిత్రలో ఈరోజు/  డిసెంబరు 03🌎*
            
    *◼డిసెంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 337వ రోజు (లీపు సంవత్సరములో338వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 28 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు⏱*

*♦2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.*


*♦1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.*

*♦1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.*

*❤జననాలు❤*

*🔥1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)*

*🔥1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)*

*🔥1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.*

*🍃మరణాలు🍃*

*🌷1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)*

*🌷1968: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)*

*🌷1979: ధ్యాన్ చంద్, ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)*

*🌷1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)*

*🌷2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)*

*🌷2011: దేవానంద్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)*

*🔥జాతీయ దినాలు*🇮🇳

*♦ప్రపంచ వికలాంగులు దినోత్సవం*

భార‌త‌దేశ చ‌రిత్ర, సంస్కృతి - వార‌స‌త్వం.

1*'యంగ్ బెంగాల్' ఉద్యమ స్థపకుడు ఎవరు?

 హెన్రీ వివియన్డెరోజియో                                           
2. 1920లో 'అఖిల భారత ట్రేడ్ యూనియన్కాంగ్రెస్‌'ను స్థాపించిందెవరు?

 ఎన్.ఎం.జోషి                                                                   
3. గాంధీని 'జాతిపిత'గా మొదట సంబోధించిననాయకుడు?

 సుభాష్ చంద్రబోస్                                                          
4. 'చీకటి గది' ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తిఎవరు?

 హాల్‌వెల్                                                                                    
5. 'కుకా' ఉద్యమ స్థాపకుడు?

 భగత్ జవహర్‌మల్                                     
6. గాంధీజీ పాదయాత్రతో సంబంధం ఉన్న 'దండి' గ్రామం గుజరాత్‌లోని ఏ జిల్లాలో ఉంది?

నౌసారి

7. గడ్కరీలు ఏ ప్రాంతంలో బ్రిటిష్ వారికివ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు?

మహారాష్ట్ర

8. రాజారామ్మోహన్ రాయ్ ఆలోచనలనువ్యతిరేకించి ధర్మసభ సంస్థను స్థాపించిన వ్యక్తి?

రాధాకాంత్‌దేవ్ 

9. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడుఎవరు?

కోల్బర్ట్

10. ఏ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు 'ఇప్పుడుభారతదేశం మనదే' అని పేర్కొన్నారు?

రెండో ఆంగ్లో మరాఠాయుద్ధం

11. 1948లో విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి ప్రభుత్వం నియమించిన కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు?

ఎస్ రాధాకృష్ణన్

12. విషప్రయోగం వల్ల మరణించిన మతసంస్కరణ ఉద్యమకారుడు?

స్వామిదయానందసరస్వతి 

13. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు ఎవరు?

ఎమ్.ఎన్.రాయ్

14. అలీపూర్ కుట్రకేసులో నిందితుడైన అరబిందోఘోష్ తరఫున వాదించిన న్యాయవాది ఎవరు?

చిత్తరంజన్ దాస్

15. పరిపాలన సక్రమంగా జరగడం లేదన్నకారణంతో మైసూరును బ్రిటిష్ సామ్రాజ్యంలోవిలీనం చేసిన గవర్నర్ జనరల్?

విలియం బెంటింక్

16. 1857 తిరుగుబాటు సమయంలోతిరుబాటుదారుల చేతిలో మరణించినఆంగ్లేయ అధికారి ఎవరు?

హెన్రీ లారెన్స్, జనరల్ఓనీల్ 

17. 'దక్షిణేశ్వర యోగి'గా పేరుగాంచిన వ్యక్తిఎవరు?

రామకృష్ణ పరమహంస

18. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టినవిదేశీయులెవరు?

పోర్చుగీసు

19. 'నాయర్ సర్వీస్' సొసైటీ స్థాపకుడు ఎవరు?

మన్నత్ పద్మనాభ పిళ్లై

20. భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడుఏర్పాటైంది?

1773

21. 1857 తిరుగుబాటు సమయంలో దిల్లీనిబ్రిటిషర్ల ఆధీనంలోకి తెచ్చినవారెవరు?

జాన్ నికల్సన్                                             

22. 1857 తిరుగుబాటు సమయంలో దిల్లీలోతిరుగుబాటుదారులకు నాయకత్వం వహించినవారెవరు?

భక్త్‌ఖాన్                                     

23. మహారాష్ట్ర సోక్రటీస్‌గా పేరుగాంచిన జాతీయనాయకుడు ఎవరు?

ఎం.జి.రనడే
                                    
24. 'నీల్‌దర్పణ్' నాటక రచయిత?

దీన్‌బంధుమిత్ర.                            

25. 'కస్పరస్' పత్రిక సంపాదకుడు ఎవరు?

హెన్రీ వివియన్డెరోజియో.                      

26. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ప్రధానమంత్రి?

రామ్‌సే మెక్‌డొనాల్డ్                                 

27. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?

విలియం బెంటింక్.                          

28. 'హరిజన్ సేవక్ సంఘ్' స్థాపకుడు ఎవరు?

మహాత్మాగాంధీ.                              

29. 1857 తిరుగుబాటును 'జాతీయతిరుగుబాటు'గా అంగీకరించిన ఆంగ్లేయుడుఎవరు?

 బెంజమన్ డి జ్రేలి                                                                                                          30. మాంటేగ్ ప్రకటనను 'సూర్యుడు లేనిసూర్యోదయం'గా పేర్కొన్న జాతీయనాయకుడు ఎవరు?

 బాలగంగాధర్ తిలక్.

No comments:

Post a Comment