AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో నేటి జికె


   *🔺సుభాషిత వాక్కు*

*శత్రువు ఒక్కడైనా ఎక్కువే*

*మిత్రులు వందైనా తక్కువే*

*-వివేకానంద*


*Talented enemy is better than foolish friend*



  *మంచి పద్యం*
 *పల్లెటూరు నందు పచ్చదనములుండు*
*పట్టణముల యందు బాధలుండు*
*పాట్లు పడుతు జనులు పాన మొదులు కంటె*
*ఊరి నుండి పరము జేరు మేలు*

*🔹భావం*:_

*పల్లెలో పచ్చదనం, బస్తీలో బాధలుంటాయి.బాధలు పడుతూ ప్రాణాలను పోగొట్టుకునే దానికన్నా , ఉన్న ఊరునందుండి ప్రాణాలు విడుచుట మేలు*

        *♦నేటి జీ.కె♦*

*1) తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి?*

*జ: ఒకటి. ( మణుగూరు)*

*2) ట్విట్టర్ ను కనుగొన్నది ఎవరు?*

*జ: జాక్ డోర్సి.*

*3) నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?*

*జ: ఉత్తరప్రదేశ్.*

*4) భారత్ తొలిసారిగా అణుపరీక్షలను ఎప్పుడు నిర్వహించారు?*

*జ: 1974.*

*5)  యునెస్కో డైరక్టర్ జనరల్ గా ఎవరు ఎన్నికయ్యారు ?*

*జ: ఆద్రే అజౌలే (ఫ్రాన్స్)*

No comments:

Post a Comment