AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

ఎకానమీ Economy కేంద్ర బడ్జెట్ హైలైట్స్

కేంద్ర బడ్జెట్ హైలైట్స్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ...
1. ఏపీలో ఐఐఎం ఏర్పాటు
2. ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు
3. గోల్డ్ లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
4. నిర్భయ ఫండ్ కు వెయ్యి కోట్లు
5. వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు
6. అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు
7. మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
8. అల్ట్రా మెగా పవర్ కు లక్ష కోట్లు.
9. ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు
10. వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు.
11. సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్.
12. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు
13. వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
14. నాబార్డుకు 25 వేల కోట్లు
15. ఏడాదికి రూ.330తో ప్రమాద బీమా
16. స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు
17. అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది
18. యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి
19. ఐటీ హబ్ ఏర్పాటుకు రూ.150 కోట్లు
20. శిషు సంరక్షణకు రూ.300 కోట్లు
21. చైల్డ్ డెవలప్ మెంట్ కు రూ.1500 కోట్లు
22. మౌలిక వసతులకు రూ.70 వేల కోట్లు
23. స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి
24. చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు
25. అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత.
26. గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
27. 80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ
28. దవ్యోల్బణం 6 శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం
29. గ్రామీణాభివృద్ధికి 20 వేల కోట్లు
30. భారత్ ను తయారీ రంగానికి హబ్ గా చేస్తాం
31. కేంద్రం పన్నుల్లో 62 శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం
32. జన్ ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం
33. ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.
34. ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి.
35. సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది.
36. ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం.
37. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ
38. ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం.
39. ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం
40. ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం
41. స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం
42. 2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం
43. స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే.
44. 11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం.
45. 2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం
46. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
47. ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది
48. లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మిస్తాం
49. పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం ఇస్తున్నాం
50. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
51. 2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం
52. త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం.
53. 2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం.
54. ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం.
55. ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం.
56. ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు
57. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం
58. భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది
59. 340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు
60. పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
61. భారత ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దశదిశ నిర్దేశిస్తుంది.
62. ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
63. అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
64. 12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన
65. 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం.
66. భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది
67. ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం
68. జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది
69. జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది
70. కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం
71. రూపాయి మారకం విలువ బలపడుతోంది.


No comments:

Post a Comment